తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కార్తీక్ కొన్నాళ్ళుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడుగా పని చేస్తున్న కార్తీక్.. తన మద�
చెన్నై : ఏప్రిల్ 6న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ నియోజకవర్గంలోని మావాడియన్ ఆలయ వీధిలో డ�
చెన్నై : గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 22 నుండి 9, 10, 11వ తరగతులను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ �
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులు చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని.. 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలని చెన్నైలో ఇలా విద్యార్థులు అవగాహన కల్పించా
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు మయిల్సామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నగర పరిధిలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఇ�
చెన్నై : తమిళనాడు ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను డీఎంకే పార్టీ విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో శనివారం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్ని
చెన్నై, మార్చి 12: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఏప్రిల్ 6న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగనున్నా�
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) చీఫ్ కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. తమిళనాట 234 స్ధానాలకు గాను 154 స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే గృహిణులందరికీ నెలకు రూ 1500 నగదు అందిస్తామని, ఏడాదికి ఉచితంగా ఆరు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి కే పళనిస్వామి హామీ ఇచ్చ�
తిరుచిరాపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని అటు ఏఐఏడీఎంకే, ఇటు కమల్హాసన్ పార్టీ టార్గెట్ చేసుకున్నాయి. తమ హామీలను డీఎంకే కాపీ కొడ్తుందని ఇప్పటికే ఏఐఏడీఎంకే ఆరోపించగా.. తా�
చెన్నై: డీఎంకే అధికారంలోకి వస్తే రేషన్కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు రూ.1000 ఇస్తామని ఆ పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో త్రిచీలో ఆదివారం భారీ పార్టీ సమావేశా�
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కోలాహలం నెలకొన్నది. వివిధ పార్టీల మధ్య పొత్తుల కోసం జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడ�