దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
చెన్నై: తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు మరోసారి అధికార అన్నాడీఎంకే పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ�
కోయంబత్తూర్: ఎన్నికల వేళ ఓట్ల కోసం నాయకులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. రకరకాల ఫీట్లు చేస్తూనే ఉంటారు. కానీ తమిళనాడులో మాత్రం తన అభిమాన నేత కోసం ఓ వ్యక్తి అరుదైన ఫీట్ చేశాడు. యోగా టీచర్ అయిన ఆ వ
చెన్నై : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేండ్ల బాలికను హోటల్ గదిలో నిర్బంధించి ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన పూనమల్లి ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. ఐదేండ్ల కిందట బా�
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్ల కోసం నిర్మించిన ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కాషాయ నేతల ఫోటోలకు చోటు కల్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలక
చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రజలపై రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రత్యేకంగా సాగు బడ్జెట్ ప్రవేశపెడ