దాండియా | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దాండియా ఆడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి దాండియా ఆడారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ
చెన్నై: తమిళనాడు ప్రశాంతంగా ఉండాలంటే ప్రజలు మరోసారి అధికార అన్నాడీఎంకే పార్టీకే ఓట్లు వేసి గెలిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవ�
కోయంబత్తూర్: ఎన్నికల వేళ ఓట్ల కోసం నాయకులు పడే పాట్లు అన్నీఇన్నీ కావు. రకరకాల ఫీట్లు చేస్తూనే ఉంటారు. కానీ తమిళనాడులో మాత్రం తన అభిమాన నేత కోసం ఓ వ్యక్తి అరుదైన ఫీట్ చేశాడు. యోగా టీచర్ అయిన ఆ వ
చెన్నై : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పదిహేనేండ్ల బాలికను హోటల్ గదిలో నిర్బంధించి ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన పూనమల్లి ప్రాంతంలో గురువారం వెలుగుచూసింది. ఐదేండ్ల కిందట బా�
చెన్నై : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రులు జయలలిత, ఎంజీఆర్ల కోసం నిర్మించిన ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కాషాయ నేతల ఫోటోలకు చోటు కల్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పాలక
చెన్నై : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళ ప్రజలపై రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే 50 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తామని, ప్రత్యేకంగా సాగు బడ్జెట్ ప్రవేశపెడ
తెలుగు, తమిళ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు కార్తీక్ కొన్నాళ్ళుగా రాజకీయాలతో బిజీగా ఉన్నారు. మనిద ఉరిమై కట్చి (మానవ హక్కుల పార్టీ) వ్యవస్థాపకుడుగా పని చేస్తున్న కార్తీక్.. తన మద�
చెన్నై : ఏప్రిల్ 6న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరూర్ నియోజకవర్గంలోని మావాడియన్ ఆలయ వీధిలో డ�
చెన్నై : గత కొన్ని రోజులుగా తమిళనాడులో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 22 నుండి 9, 10, 11వ తరగతులను బంద్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ �
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కుపై విద్యార్థులు చైతన్యం కల్పించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని.. 100 శాతం ఓటింగ్ నమోదు చేయాలని చెన్నైలో ఇలా విద్యార్థులు అవగాహన కల్పించా