కరోనా వలన జనజీవితం అస్తవ్యస్తం కాగా, పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు
కరోనా వలన పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులని చూసి చలించిన సెలబ్రిటీలు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తి ముఖ్యమంత్రి స్ట�
చెన్నై: ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేవారిపై గూండా చట్టం అమలు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఈ మేరకు శన�
చెన్నై: భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంట�
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి | తమిళనాడులో రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. కడలూర్ ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదశాత్తు బాయిలర్ బుధవారం పేలింది.
చెన్నై : కొవిడ్-19 విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా కొవిడ్-19 రోగుల చికిత్సలో పాల్గొన్�
చెన్నై, మే 11: కరోనా ప్రభావాన్ని చూసి చలించాడు తమిళనాడులోని మదురైకి చెందిన బాలుడు హరీశ్ వర్మన్. తాను దాచుకున్న డబ్బులను సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్కు పంపాడు. కరోనాతో బాధపడుతున్న వారికి ఈ డబ్బులను ఖర్చు చే�
Remdesivir: కరోనా రక్కసి దేశంలోని ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా అంతటా కరోనా చావులు కలకలం రేపుతున్నాయి.
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 24 గంటల్లో కొత్తగా 28,978 కేసులు, 232 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో అత్యధికంగా చెన్నైకి చెందినవారే ఉన్నారు. ఒక్క రోజ�
చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 �