చెన్నై: భారత్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రెండు డోసుల టీకాలు తీసుకున్న తర్వాత కూడా వైరస్ బారినపడే అవకాశాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇటువంటి వారిలో వైరస్ తీవ్రత స్వల్పంగా ఉంట�
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి | తమిళనాడులో రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. కడలూర్ ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదశాత్తు బాయిలర్ బుధవారం పేలింది.
చెన్నై : కొవిడ్-19 విధుల్లో ఉండగా ప్రాణాలు కోల్పోయిన 43 మంది వైద్యుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా కొవిడ్-19 రోగుల చికిత్సలో పాల్గొన్�
చెన్నై, మే 11: కరోనా ప్రభావాన్ని చూసి చలించాడు తమిళనాడులోని మదురైకి చెందిన బాలుడు హరీశ్ వర్మన్. తాను దాచుకున్న డబ్బులను సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్కు పంపాడు. కరోనాతో బాధపడుతున్న వారికి ఈ డబ్బులను ఖర్చు చే�
Remdesivir: కరోనా రక్కసి దేశంలోని ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపుతున్నది. పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా అంతటా కరోనా చావులు కలకలం రేపుతున్నాయి.
చెన్నై: తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 30 వేలకు చేరువైంది. 24 గంటల్లో కొత్తగా 28,978 కేసులు, 232 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో అత్యధికంగా చెన్నైకి చెందినవారే ఉన్నారు. ఒక్క రోజ�
చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 �
చెన్నై: దేశంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా ఇప్పటికే సాయం చేశాయి. తాజాగా చె�
Elephants kindness on baby birds: తమిళనాడులోని ఓ గ్రామంలో కూడా ఏనుగుల మంద ప్రవేశించి బీభత్సం సృష్టించింది. కానీ, పోతూపోతూ ఒక మంచి పని కూడా చేసి వెళ్లింది.