తిరునెల్వేలి సిమెంట్ ఫ్యాక్టరీలో పైప్బాంబుల కలకలం | తిరునెల్వేలిలోని సిమెంట్ కర్మాగారంలో తమిళనాడు పోలీసులు బుధవారం ఉదయం రెండు పైపుబాంబులను పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ గ�
చెన్నై: ఏడేండ్ల బాలుడ్ని ముగ్గురు మహిళలు కొట్టి చంపారు. తమిళనాడులోని కన్నమంగళంలో ఈ దారుణం జరిగింది. ఒక బాలుడ్ని తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలు పైశాచికంగా కొట్టడాన్ని చూసిన కొందరు పోలీసులక�
పటాకుల కంపెనీ| తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని విరుధునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని తయిల్పట్టిలో అక్రమంగా పటాకులు తయారు చేస్తున్న ఓ కంపెనీలో పేలుళ్లు సంభవించాయి.
తమిళనాడులో లాక్డౌన్ పొడగింపు.. ఆంక్షలు సడలింపు | తమిళనాడులో ఈ నెల 28వ తేదీ వరకు ప్రభుత్వం లాక్డౌన్ను పొడగించింది. ఈ సందర్భంగా పలు సడలింపులు ఇచ్చింది.
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అనంత
చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పది వేల దిగువకు చేరింది. కరోనా మరణాలు మాత్రం వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి. బుధవారం నుంచ