చెన్నై : కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏకైక పరిష్కారం మార్గం లాక్డౌన్ మాత్రమే అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ అన్నారు. కొవిడ్ చైన్ను తెచ్చేందుకు లాక్డౌన్ మాత్రమే పరిష్కారం అని ఇ�
హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ఆక్సీజన్ సరఫరా చేసిన మేఘా ఇంజినీరింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా తమిళనాడులోనూ తమ సేవా కార్యక్రమాలకు శ్రీక
అక్కినేని కోడలు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితమే ఈ వెబ్ సిరీస్ విడుదల కావలసి ఉన్నప్పటికీ పలు కారణాల వలన వాయిదా పడింది. జూన
ఆంక్షల నేపథ్యంలో విమానంలోనే పెండ్లివిమాన సిబ్బందిని సస్పెండ్ చేసిన డీజీసీఏ న్యూఢిల్లీ, మే 24: పెండ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధుర జ్ఞాపకం. అయితే కరోనా కారణంగా వివాహ వేడుకలు కళ తప్పాయి. లాక్డౌన్ ఆం�
చెన్నై : కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ లేబొరేటరీలు నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షకు వసూలు చేసే చార్జీని రూ 900కు తగ్గించింది. తమిళనాడులో ఇప్పటివరకూ ఏడు బ్లాక్ ఫంగ
కరోనా వలన జనజీవితం అస్తవ్యస్తం కాగా, పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు
కరోనా వలన పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులని చూసి చలించిన సెలబ్రిటీలు తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి విరాళాలు అందజేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళ నటులు సూర్య, కార్తి ముఖ్యమంత్రి స్ట�
చెన్నై: ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేవారిపై గూండా చట్టం అమలు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఈ మేరకు శన�