న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అనంత
చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత కాస్త తగ్గింది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పది వేల దిగువకు చేరింది. కరోనా మరణాలు మాత్రం వందల సంఖ్యలో కొనసాగుతున్నాయి. బుధవారం నుంచ
చెన్నై: శశికళతో మాట్లాడే వారిని పార్టీ నుంచి బహష్కరిస్తామని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే తమ నేతలను హెచ్చరించింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్�
చెన్నై : తనకు తాను స్వామీజీగా చెప్పుకునే సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకుడు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను ఆయన లైంగికంగా
చెన్నై: తమిళనాడుకు చెందిన దృష్టి లోపం ఉన్న రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోవిల్ పిళ్ళై కరోనా కష్ణ సమయంలో అంధులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. చెన్నైలో పలువురు అంధులకు నిత్యావసరాలతో క
చెన్నై: తమిళనాడుకు చెందిన ఆధ్యాత్మిక గురువు శివశంకర్ బాబాపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. చెన్నై సమీపంలోని కేలంబక్కం వద్ద సుశీల్ హరి ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ను ఆయన నిర్వహిస్తున్నారు.