చెన్నై: తమిళనాడు కాంచీపురం జిల్లాలోని ఒక పెట్రోల్ బంక్లో లీటర్ పెట్రోల్ను ఉచితంగా అందిస్తున్నారు. అయితే దీని కోసం వాహనదారులు తమ ఆధార్, పాన్ కార్డు వివరాలు చెప్పాల్సి ఉంటుందని ప్రకటించారు. లీటర్ ప
తమిరబారణి నది ఒడ్డున బయటపడ్డ ఆనవాళ్లు చెన్నై: తమిళనాడులోని తమిరబారణి నది ఒడ్డున 3,200 ఏండ్ల నాటి నాగరికత ఆనవాళ్లు దొరికాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. తమిళనాడుల
Road Accident | రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీల మృతి | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళన�
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కార్తి పీ చిదంబరం హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): తెలంగాణలో మాదిరిగానే తమిళనాడులో కూడా టీహబ్ను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంట్ స్టాండింగ్ �
Correction | తమిళనాడులో ‘నిపా’ కేసు గుర్తించలే! | కరోనా మహమ్మారితో కేరళ అల్లాడుతోంది. మరో వైపు నిపా వైరస్తో ఓ బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరిలో లక్షణాలు గుర్తించారు. దీంతో పొరుగున ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరులో
Nipah Virus | కోయంబత్తూరులో నిపా తొలి కేసు నమోదు | రోనాతో అల్లాడుతున్న కేరళను నిపా వైరస్ మరోసారి కల్లోలం సృష్టిస్తున్నది. ఇప్పటికే 12 సంవత్సరాల బాలుడు వైరస్ బారినపడి మృతి చెందగా.. 20 మందిని హై రిస్క్ కాంటాక్టులుగ�
No vaccine No liquor: నీలగిరి జిల్లాలో డబుల్ డోస్ తీసుకున్నవారు, సింగిల్ డోస్ తీసుకున్నవారు కలిపి మొత్తం 97 శాతానికి చేరారు. అయితే దాన్ని 100 శాతానికి పెంచడం మాత్రం
Flyover collapse: తమిళనాడు రాష్ట్రం మధురై పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైవోవర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి
చెన్నై: తమిళనాడు ప్రజలకు 24 గంటలపాటు కరోనా టీకా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యం తెలిపారు. 37 జిల్లాల్లోని ఎంపిక
చెన్నై: రోడ్డు భద్రత, కరోనా నియమాలపై ట్రాన్స్జెండర్ల బృందం అవగాహన కల్పించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఆదివారం ఈ మేరకు ఫ్లకార్డులు ప్రదర్శించారు. హెల్మెట్లు, మాస్కులు ధరించాలని, రోడ్డు భద్రతతోపాటు �
చెన్నై: తమిళనాడులో వచ్చే నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష క్లాసులను పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్
Fire accident: పశువుల మేత కోసం నిలువ ఉంచిన గడ్డివాములో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కాలిబూడిదయ్యారు. మృతుల్లో భర్త, భార్య వారి ఇద్దరు పిల్లలు