చెన్నై: తమిళనాడులో పెట్రోల్ ధర లీటరుకు రూ.3 మేర తగ్గించారు. డీఎంకే ప్రభుత్వం ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించింది. సీఎం స్టాలిన్ సర్కార్ తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి పీటీఆర్ పళనివేల్ త్యాగరాజన్
దొంగతనం అనేది ఒక ఆర్ట్. అది అందరికీ చేతగాదు. దొంగతనం చేయాలంటే ఎంతో తెలివి ఉండాలి. చాలా చురుకుగా ఉండాలి. అన్నింటినీ అంచనా వేసుకోవాలి. ఎలా పడితే అలా దొంగతనం చేస్తే అడ్డంగా పోలీసులకు దొరికిపోతార�
చెన్నై : ఆగస్ట్ 23 వరకూ కరోనా లాక్డౌన్ను పొడిగించినట్టు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. లాక్డౌన్ నియంత్రణలకు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇక సెప్టెంబ
చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2012 నుంచి 2021 మధ్య ఏఐఏడీఎంకే ప్రభుత్వం విపక్ష రాజకీయ నాయకులపై నమోదు చేసిన పరువు నష్టం కేసులను రద్దు చేశారు. సుమారు 130 పరువు నష్టం కేసుల ఉపసంహ�
న్యూఢిల్లీ: గర్భిణులకు కరోనా టీకా కార్యక్రమంలో తమిళనాడు ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.27 లక్షల మంది గర్భిణులు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పొందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. 78,838 �
చెన్నై: డీఎంకే తప్పుడు హామీలతో తమిళనాడు ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను డీఎంకే ప్ర�
చెన్నై ,జూలై :పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారులు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 33ఏండ్ల భాస్కరన్ కేవలం రూ.20,000 ఖర్చుతో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను తయారు �
చెన్నై, జూలై :ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సం�
Gold seized in Chennai: బంగారం స్మగ్లర్లు ఎన్నిసార్లు అధికారులకు పట్టుబడ్డా తమ తీరు మార్చుకోవడం లేదు. పట్టుబడినా కొద్ది ఇంకో కొత్త రీతిలో బంగారాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
Tamil Actor Vijay: తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నటుడిగా వెలుగొందుతున్న హీరో విజయ్కి మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. రీల్ హీరోలకు పన్నులు కట్టాలంటే మనసొప్పడంలేదని,
చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని విభజించే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని బీజేపీ అధిష్ఠాన నేతలు స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతాన్ని ‘కొంగు నాడు’ ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా
రవిశంకర్ ప్రసాద్ | తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియామకమయ్యారు. ఐటీశాఖ, న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణకు ముందు ఆయన పదవులకు రాజీ�