Kanyakumari | మద్యానికి బానిసైన ఓ భర్త తన స్నేహితుడితో కలిసి భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనను ఆమె కూతురు వీడియో తీసి.. పోలీసులకు పట్టించేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) విషాదాలు తమిళనాడును విడటం లేదు. ఈ పరీక్షలో అర్హత సాధించలేమన్న భయంతో ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేస�
RN Ravi takes oath | తమిళనాడు గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి | తమిళనాడు 26వ గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ పని చేసిన భన్వరీలాల్ పురోహిత్ను పంజాబ్కు బదిలీ అవగా.. ఆయన నాగాలాండ్ నుంచి త�
BCCI | తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
చెన్నై: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ ఒంటరి పోరాటం చేయనున్నది. 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మక్కల్ నీది మయం (MNM) నిర్ణయించింది. ‘స్థానిక
చెన్నై: తమిళనాడులో స్కూళ్లు తెరిచిన మూడు రోజుల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. రెండు వారాల్లో 83 మంది స్కూలు విద్యార్థులకు కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 9-12 తరగతుల విద్యార�
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘నీట్’పై భయాందోళనతో తమిళనాడులో మరో ఆత్మహత్య వెలుగుచూసింది. ఈ నెల 12న నీట్ పరీక్ష రాసిన 17 ఏండ్ల టీ సౌందర్య, ఈ పరీక్షలో అర�
12వ తరగతి మార్కులతో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం రాష్ట్రపతి ఆమోదిస్తే అమలు చెన్నై, సెప్టెంబర్ 13: నీట్కు బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే�
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. అయితే ఈ పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున
చెన్నై: తమిళనాడు కాంచీపురం జిల్లాలోని ఒక పెట్రోల్ బంక్లో లీటర్ పెట్రోల్ను ఉచితంగా అందిస్తున్నారు. అయితే దీని కోసం వాహనదారులు తమ ఆధార్, పాన్ కార్డు వివరాలు చెప్పాల్సి ఉంటుందని ప్రకటించారు. లీటర్ ప
తమిరబారణి నది ఒడ్డున బయటపడ్డ ఆనవాళ్లు చెన్నై: తమిళనాడులోని తమిరబారణి నది ఒడ్డున 3,200 ఏండ్ల నాటి నాగరికత ఆనవాళ్లు దొరికాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. తమిళనాడుల
Road Accident | రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీల మృతి | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్, వాటర్ ట్యాంకర్ ఢీకొన్న సంఘటనలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందగా.. మరో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళన�
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు కార్తి పీ చిదంబరం హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): తెలంగాణలో మాదిరిగానే తమిళనాడులో కూడా టీహబ్ను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంట్ స్టాండింగ్ �