తిరుచ్చి, జనవరి 2: తమిళనాడులోని తంజావూరులో రూ.500 కోట్ల విలువైన మరకత లింగాన్ని సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నేండ్లు దీనిని బ్యాంకు లాకర్లో పెట్టిన వ్యక్తులు, ఇటీవల దానిని బయటకు తీసుకొచ్చి అరు�
చెన్నై: పోలీసులపై చేయిచేసుకున్న ఐదుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదైంది. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. విలంకురిచ్చిలోని ఒక ప్రైవేట్ స్కూల్లో ఆర్ఎస్ఎస్ శిక్షణా శిబిరా�
Tamil Nadu | ఆమె పీహెచ్డీ విద్యార్థిని.. కానీ ఆ కోర్సుకు తగిన హుందాతనాన్ని ప్రదర్శించలేదు. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడు రాజధాని చెన్న
Tamil Nadu | తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు కంచీపురం, తిరువల్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనస
investigation team will submit the report on the helicopter crash to the government tomorrow | దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఏర్పాటైన త్రివిధ దళాల దర్యాప్తు బృందం శుక్రవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది.
చెన్నై: ఒక లారీ వేగంగా టర్నింగ్ తిరుగుతూ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఒక ప్రభుత్వ
విజయ్ హజారే వన్డే టోర్నీ జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ప్రదేశ్ ఫైనల్కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో తమిళనాడు 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై విజ�
Tamil Nadu | తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో విషాదం నెలకొంది. ఓ ప్రయివేటు పాఠశాలలో మూత్రశాల గోడ కూలి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన విద్యార్�
పుష్ప సినిమా కోసం సమంత తొలిసారిగా ఐటెం భామగా మారిన విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ లో సమంత రచ్చ చేయగా, ఈ పాటని రచయిత చంద్రబోస్ రాసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించ�