చెన్నై: స్కూల్ సమీపంలో మద్యం షాపు ఉండటంపై ఇద్దరు విద్యార్థులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు ఆ మద్యం షాప్ను మూసివేసి మరో చోటకు తరలించాలని ఆదేశించారు. తమిళనాడు అరియలూరు జిల్ల�
చెన్నై: తమిళనాడుకు చెందిన 23 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది. నాగపట్నంకు చెందిన ఈ మత్స్యకారులు ఈ నెల 11న చేపలవేట కోసం రెండు బోట్లలో సముద్రంలోకి వెళ్లారు. అయితే అంతర్జాతీయ సముద్ర సరిహద్దును
మంత్రి కేటీఆర్తో తమిళనాడు ఎంపీల భేటీ హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ‘నీట్’ను రద్దు చేయించేందుకు తమిళనాడు ప్రభు�
చెన్నై: దారి తప్పిన ఏనుగు పిల్లను దాని తల్లి వద్దకు అటవీ శాఖ సిబ్బంది చేర్చారు. తమిళనాడు నీలగిరి పర్వతాలలోని ముదుమలై నేషనల్ పార్క్లో ఈ ఘటన జరిగింది. ఒక ఏనుగు పిల్ల మందను వీడింది. తల్లి కోసం వెదుకుతూ దారి త
ఆకట్టుకుంటున్న దుర్గామాత..ఉప్లూర్లో రూ.2.50 లక్షలతో ప్రతిష్టించిన భక్తుడు కమ్మర్పల్లి : దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భవానిమాతల సందడి మొదలయ్యింది. జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప
Tamil Nadu | బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ 14 ఏండ్ల అబ్బాయికి ఓవర్ డోస్లో ఇంజక్షన్లు ఇచ్చి చంపేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెరియాసామి అనే వ్యక్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 12 రాష్ట్రాల సీఎంలకు లేఖ రాశారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. రాజ�
చెన్నై: రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు రక్తం మరకలు అంటిన క్యాప్, నేమ్ బ్యాడ్జీతో ఒక పోలీస్ అధికారి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేశారు. ఇవి తనకు ‘అపారమైన సెంటిమెంట్’ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (శిక్షణ
Flight Leftinent: సహోద్యోగినిపై ఓ ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా అధికారిణి
చెన్నై: తమిళనాడులో స్థానిక ఎన్నికలపై సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సమక్షంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. శివగంగ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. తమిళనాడులో త్వ
చెన్నై: ప్రేమ జంట పరువు హత్య కేసులో ఒక నిందితుడికి మరణ శిక్ష, ఇద్దరు పోలీస్ అధికారులతో సహా 12 మందికి జీవిత కాల జైలు శిక్షను తమిళనాడు కోర్టు విధించింది. 18 ఏండ్ల కిందట జరిగిన ఈ కేసులో ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇ
చెన్నై: ఏడాది వయసున్న మనవడ్ని అమ్మమ్మ హత్య చేసింది. బాలుడి తలను గోడకు బాది, నోట్లో బిస్కెట్ కవర్ కుక్కి ఊపిరాడకుండా చేసి చంపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణం జరిగింది. 50 ఏండ్ల నాగలక్ష్మి అన్బాగం