Flight Leftinent: సహోద్యోగినిపై ఓ ఫ్లైట్ లెఫ్టినెంట్ అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. తనపై ఫ్లైట్ లెఫ్టినెంట్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళా అధికారిణి
చెన్నై: తమిళనాడులో స్థానిక ఎన్నికలపై సమావేశం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం సమక్షంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కుర్చీలు విసురుకున్నారు. శివగంగ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది. తమిళనాడులో త్వ
చెన్నై: ప్రేమ జంట పరువు హత్య కేసులో ఒక నిందితుడికి మరణ శిక్ష, ఇద్దరు పోలీస్ అధికారులతో సహా 12 మందికి జీవిత కాల జైలు శిక్షను తమిళనాడు కోర్టు విధించింది. 18 ఏండ్ల కిందట జరిగిన ఈ కేసులో ఈ మేరకు శుక్రవారం తీర్పు ఇ
చెన్నై: ఏడాది వయసున్న మనవడ్ని అమ్మమ్మ హత్య చేసింది. బాలుడి తలను గోడకు బాది, నోట్లో బిస్కెట్ కవర్ కుక్కి ఊపిరాడకుండా చేసి చంపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ దారుణం జరిగింది. 50 ఏండ్ల నాగలక్ష్మి అన్బాగం
Kanyakumari | మద్యానికి బానిసైన ఓ భర్త తన స్నేహితుడితో కలిసి భార్యపై దాడి చేశాడు. ఈ ఘటనను ఆమె కూతురు వీడియో తీసి.. పోలీసులకు పట్టించేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) విషాదాలు తమిళనాడును విడటం లేదు. ఈ పరీక్షలో అర్హత సాధించలేమన్న భయంతో ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేస�
RN Ravi takes oath | తమిళనాడు గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి | తమిళనాడు 26వ గవర్నర్గా రవీంద్ర నారాయణ్ రవి ప్రమాణస్వీకారం చేశారు. ఇక్కడ పని చేసిన భన్వరీలాల్ పురోహిత్ను పంజాబ్కు బదిలీ అవగా.. ఆయన నాగాలాండ్ నుంచి త�
BCCI | తమిళనాడు మాజీ కెప్టెన్ ఎస్ శరత్ బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా ఎంపికయ్యాడు. దేశవాళీ సీజన్ ప్రారంభానికి వారం రోజుల ముందు బోర్డు శుక్రవారం జూనియర్ సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసింది.
చెన్నై: తమిళనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నటుడు కమల్ హాసన్ పార్టీ ఒంటరి పోరాటం చేయనున్నది. 9 జిల్లాల్లో జరుగనున్న స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని మక్కల్ నీది మయం (MNM) నిర్ణయించింది. ‘స్థానిక
చెన్నై: తమిళనాడులో స్కూళ్లు తెరిచిన మూడు రోజుల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. రెండు వారాల్లో 83 మంది స్కూలు విద్యార్థులకు కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 9-12 తరగతుల విద్యార�
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ‘నీట్’పై భయాందోళనతో తమిళనాడులో మరో ఆత్మహత్య వెలుగుచూసింది. ఈ నెల 12న నీట్ పరీక్ష రాసిన 17 ఏండ్ల టీ సౌందర్య, ఈ పరీక్షలో అర�
12వ తరగతి మార్కులతో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం రాష్ట్రపతి ఆమోదిస్తే అమలు చెన్నై, సెప్టెంబర్ 13: నీట్కు బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే�
చెన్నై: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) దేశవ్యాప్తంగా ఆదివారం జరిగింది. అయితే ఈ పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున