Road accident | తమిళనాడులోని కోయింబత్తూరు పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో బాలుడిని గాయాలపాలు చేసింది. ముందు వెళ్తున్న ట్రావెలర�
తంలో పలు దేశాల పుస్తక మేళాల్లో పాల్గొన్నాను. ఈమారు నా పుస్తక యాత్ర దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో సాగింది. గతంలో నేను చూసిన, పాల్గొ న్న పుస్తక మేళాలకంటే ఇది నాకు కొద్దిగా భిన్నంగా కనిపించింది.
TN woman bus driver | ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతున్న మహిళా డ్రైవర్ను (TN woman bus driver) ఒక ఎంపీ సత్కరించారు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ మహిళా డ్రైవర్ను విధుల నుంచి తొలగించారు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
ఒకనాడు ఆకలి కేకలు వినిపించిన తెలంగాణ ప్రాంతం.. నేడు కడుపునిండా తినటమే కాదు, తోటి రాష్ర్టాల ఆకలి తీర్చి దేశానికే బువ్వ పెట్టేస్థాయికి ఎదిగింది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో బియ్యానికి
కో-వర్కింగ్ ఆపరేటర్ ఈఎఫ్సీ (ఐ) లిమిటెడ్ విస్తరణ బాట పట్టింది. కార్పొరేట్ల నుంచి ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం సంస్థకున్న సామర్థ్యాన్ని రెండున్నర రెట్లకుపై�
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. గతవారం సెంథిల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చే
Fight between Minister, MP | మంత్రి, ఎంపీ గొడవపెట్టుకుని అడ్డుచెప్పబోయిన జిల్లా కలెక్టర్ను తోసిపడేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారణాసి స్థానంతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని మరో చోట నుంచ�
BJP leader SG Suryah : తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సూర్యను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అతను నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడు. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సూర్య కొనసాగుతున్నాడు. మధురై�
రాష్ట్ర మంత్రి సెంథిల్ని ఈడీ అధికారులు విచారణ పేరుతో దాదాపు 18 గంటల పాటు నిర్భందించి, ఎవరినీ కలవకుండా చేశారని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. ఓ వ్యక్తిని ఉగ్రవాది మాదిరిగా విచారించాల్సిన
తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ క�
మనీలాండరింగ్ కేసులో (Money-laundering case) తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని (Minister Senthilbalaji) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. చెన్నైలోని (Chennai) ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర