నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో �
Road accident | తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలోని కట్టుపాక్కం గ్రామానికి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న బైకులపైకి దూసుకెళ్లింది.
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్' దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన బెల్లీ, బొమ్మన్�
తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో బాలుడు పేపర్ కప్ను ఆక్సిజన్ మాస్క్గా ఉపయోగించిన వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత ఏ స్ధాయిలో ఉందో ఈ ఘటన వెల్లడిస్తో�
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది.
Encounter | తమిళనాడు (Tamil Nadu)లో జరిగిన ఎన్ కౌంటర్ (Encounter)లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు మృతి చెందారు. చెన్నై సమీపంలోని గుడువంచేరీ (Guduvanchery) వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
truck rams toll plaza | ఒక లారీ టోల్ ప్లాజాపైకి వేగంగా దూసుకెళ్లింది (truck rams toll plaza). అక్కడ ఆగి ఉన్న వాహనాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజా వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లారీ ఈడ్చెకెళ్లిన వాహనంలో ఉన్న
Tomato Prices | టమాట ధరలు (Tomato Prices) దిగిరావడం లేదు. తాజాగా తమిళనాడులో టమాట ధరలు కిలో రూ.200గా ఉన్నాయి. చెన్నైలోని కొన్ని హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.185 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు.
Rajinikanth | మద్యం సేవించడమనేది తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని సూపర్స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించాడు. తాను గనుక ఆల్కహాల్ అలవాటు చేసుకోకపోయి ఉంటే.. సమాజానికి ఎంతో సేవ చేసేవాడినని అన్నాడు.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్పై వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమిళనాడుకు చెందిన ప్రముఖ పబ్లిషర్, రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీజేపీకి గట్టి మద్దతుద
తమిళనాడులో కృష్ణగిరి జిల్లా పెజాయపట్టై పట్టణంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలు డు సంభవించింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.