Fire crackers Explosion | తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ �
Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న 15 మందిలో ఐదుగురు మంటల్లో కాలిపోయారు.
CPI leader Raja | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శి (General Secretary) డీ రాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు.
మణిపూర్ క్రీడాకారులకు తమిళనాడులో శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన పాలసీలపై తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్)తో కూడిన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. హైదరాబాద్ కేంద్ర�
Mother | ఈ లోకంలో స్వార్థం లేని వారంటూ ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే (Mother). కన్న పిల్లలు, భర్త కోసం తన ఆనందాలను, కోరికలను అన్నింటినీ త్యాగం చేస్తుంది. తమ పిల్లల బాగు కోసం, వారు ప్రయోజకులు అయ్యేందుకు నిరంతరం శ్రమిస్తు�
ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ కేసులో తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్�
ED raids | తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది.
తమిళనాడులో (Tamil Nadu) అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక
ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హ�
విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘విశాల్, హరి కాంబినేషన్లో వచ్చి�
తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదర్శన కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
IT Raid | తమిళనాడులోని కరూర్లో దాదాపు పదిచోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్తో సంబంధాలున్న పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Supreme Court | దేశంలో రహదారి భద్రత సమస్యలపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ కోరిన ఉపశమనాలు న్యాయపరంగా ఒకే పిటిషన్లో పరిష్కరించలేమని పేర్కొంది.