spurious liquor | తమిళనాడులో (Tamil Nadu) విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో కల్తీ మద్యం (spurious liquor ) తాగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Congress MLAs: తమ ఎమ్మెల్యేలను రక్షించుకునే పనిలో కర్నాటక కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికైన ఎమ్మెల్యేలను తమిళనాడుకు షిప్ట్ చేయాలన్న యోచనలో కాంగ్రెస్ వర్గాలు ఉన్నట్లు ఊహాగానాలు �
The Kerala Story | వివాదస్పద సినిమా ‘ది కేరళ స్టోరీ’ని (The Kerala Story) ఎందుకు బ్యాన్ చేశారని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే తమిళనాడులో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద సెక్యూరిటీని ఏర�
Tamil Nadu Cabinet reshuffle | గత నెలలో డీఎంకే మొదటి కుటుంబం ఆస్తుల గురించి మంత్రి పీటీఆర్ మాట్లాడినట్లుగా ఆరోపించిన ఆడియో క్లిప్ను బీజేపీ విడుదల చేసింది. దీంతో ఇది ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారానికి తెర లేపింది. ఈ నేపథ్యంలో
The Kerala Story | వివాదాస్పద చిత్రం ‘ది కేరళ స్టోరీ’ విడుదలపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళనాడులోని థియేటర్ల యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. చిత్రాన్ని ప్రదర్శించకూడదని నిర్ణయించాయి. ఆన్లైన్�
The Kerala Story | వివాదస్పద ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story) సినిమా ప్రదర్శనను తమిళనాడులో నిలిపివేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాపై నిషేధం విధించనప్పటికీ థియేటర్ యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ప్రదర్శన వల్ల
సీనియర్ కథానాయిక త్రిష గురువారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. నలభయ్యవ వసంతంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో మహారాణి కుందవై �
Road accident | తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లాలో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అతివేగంతో వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది.
ఈ సాంకేతిక కాలంలో వినియోగదారులకు అందించే సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి రకరకాల వెండింగ్ మెషీన్లు వచ్చాయి. ఈ కోవలోకి లిక్కర్ వెండింగ్ మెషీన్ చేరింది. తమిళనాడు రాజధాని చెన�
Chettinad Group: చెట్టినాడ్ గ్రూపు ఆఫీసుల్లో ఇవాళ కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం చెట్టినాడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ కూడా దాడి చేసింది.
క్రీడా మైదానాలతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని కాన్ఫరెన్స్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాల్స్, �
12-Hour Shift Bill | కొత్త చట్టం ప్రకారం కార్మికులు వారంలో నాలుగు రోజులపాటు 12 గంటల చొప్పున పని చేసి మిగతా మూడు రోజులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. లేదా ఆ రోజుల్లో చేసిన పనికి ఓవర్ టైం డ్యూటీ కింద అదనంగా వేతనం పొందవచ�
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి నియామకానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి ‘రెండు ఆకుల’ గుర్తును కూడా పళనిస్వామి వర్గానికి కేటాయించింది.