Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం (టీఎస్బీపాస్) ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. సులువుగా ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఈ విధానాన్ని అమలు చే
Fight between Minister, MP | మంత్రి, ఎంపీ గొడవపెట్టుకుని అడ్డుచెప్పబోయిన జిల్లా కలెక్టర్ను తోసిపడేశారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తమిళనాడు నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వారణాసి స్థానంతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని మరో చోట నుంచ�
BJP leader SG Suryah : తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సూర్యను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అతను నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడు. తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సూర్య కొనసాగుతున్నాడు. మధురై�
రాష్ట్ర మంత్రి సెంథిల్ని ఈడీ అధికారులు విచారణ పేరుతో దాదాపు 18 గంటల పాటు నిర్భందించి, ఎవరినీ కలవకుండా చేశారని తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ అన్నారు. ఓ వ్యక్తిని ఉగ్రవాది మాదిరిగా విచారించాల్సిన
తమిళనాడులో జరుగుతున్న ఈడీ దాడుల్లో ఊహించిన పరిణామమే జరిగింది! తమిళనాడు విద్యుత్తు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ(47)ని ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక మనీ లాండరింగ్ క�
మనీలాండరింగ్ కేసులో (Money-laundering case) తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని (Minister Senthilbalaji) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. చెన్నైలోని (Chennai) ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర
తెలుగులో తక్కువ చిత్రాల్లో నటించినా తనదైన అభినయంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది మేఘా ఆకాష్. తాజాగా ఈ భామ పెళ్లిపీటలెక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమ�
Gold Smuggling | చెన్నై : తమిళనాడులో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రూ. 20 కోట్ల విలువ చేసే 32.7 కిలోల అక్రమ బంగారాన్ని డీఆర్ఐ, భారత తీరగస్తీ దళం అధికారులు పట్టుకున్నారు.
దేశవ్యాప్తంగా 150 వైద్య కళాశాలలు గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిలో 40 కళాశాలలపై ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) చర్యలు తీసుకున్నది.
ప్రఖ్యాత శాస్త్రవేత్త గురుస్వామి రవిచంద్రన్ను అత్యున్నత పురస్కారం వరించింది. ఐప్లెడ్ మెకానిక్స్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికిగానూ టిమోషెంకో మెడల్ను రవిచంద్రన్ అందుకున్నారు.
Bus roof ripped off by wind | భారీగా వీచిన ఈదురు గాలులకు ప్రభుత్వ బస్సు టాప్ ఊడిపోయింది. (Bus roof ripped off by wind) దీంతో అందులోని ప్రయాణికులు షాక్ అయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.