సీనియర్ కథానాయిక త్రిష గురువారం తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంది. నలభయ్యవ వసంతంలో అడుగుపెట్టిన ఈ అమ్మడు వన్నె తరగని అందంతో అలరారుతున్నది. ఇటీవల విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంలో మహారాణి కుందవై �
Road accident | తమిళనాడు రాష్ట్రంలోని కాంచిపురం జిల్లాలో ఇవాళ సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు అతివేగంతో వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది.
ఈ సాంకేతిక కాలంలో వినియోగదారులకు అందించే సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లలోకి రకరకాల వెండింగ్ మెషీన్లు వచ్చాయి. ఈ కోవలోకి లిక్కర్ వెండింగ్ మెషీన్ చేరింది. తమిళనాడు రాజధాని చెన�
Chettinad Group: చెట్టినాడ్ గ్రూపు ఆఫీసుల్లో ఇవాళ కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం చెట్టినాడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ కూడా దాడి చేసింది.
క్రీడా మైదానాలతో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. రాష్ట్రంలోని కాన్ఫరెన్స్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పెండ్లి మండపాలు, బ్యాంక్వెట్ హాల్స్, �
12-Hour Shift Bill | కొత్త చట్టం ప్రకారం కార్మికులు వారంలో నాలుగు రోజులపాటు 12 గంటల చొప్పున పని చేసి మిగతా మూడు రోజులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. లేదా ఆ రోజుల్లో చేసిన పనికి ఓవర్ టైం డ్యూటీ కింద అదనంగా వేతనం పొందవచ�
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి నియామకానికి ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడానికి ‘రెండు ఆకుల’ గుర్తును కూడా పళనిస్వామి వర్గానికి కేటాయించింది.
డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైకి అధికార డీఎంకే ఝలక్ ఇచ్చింది. సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు భేషరతుగా క్ష�
శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలంటూ తమిళనాడు చేసిన తీర్మానాల్ని, బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలు కూడా చేపట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షను తమిళం సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించకపోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహించడం ఏకపక్షంగా ఉందని, ఇ�
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదాన్ని రాజేశారు. గురువారం రాజ్భవన్లో సివిల్స్ ఆశావహులతో నిర్వహించిన ‘థింక్ టు డేర్' కార్యక్రమంలో బిల్లుల పెండింగ్పై ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా మాట్�