తమిళనాడులో ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల దాడిలో ఒకరు చనిపోయారు. మరో 34 మంది గాయపడ్డారు.
Tamil Nadu gang rape తమిళనాడులో ఓ కాలేజీ అమ్మాయిని గ్యాంగ్ రేప్కు గురైంది. ఆమె స్నేహితుడి ముందే అయిదుగురు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కాంచీపురంలో జరిగింది. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో
తొమ్మిది కోట్లు రుణంగా ఇప్పిస్తానంటూ నమ్మించి, టీడీఎస్, జీఎస్టీ పేరుతో రూ.17 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన �
రోజుకో వివాదం సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో కయ్యానికి కాలు దువ్వుతున్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పొంగల్ పండుగకు రాజ్భవన్ తరఫున ముద్రించిన ఆహ్వాన పత్రికలలో రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నాన్ని
Governor Ravi | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభలో వ్యవహరించిన తీరుపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న శాసనసభలో గవర్నర్ ప్రవర్తించిన తీర�
శాసనసభ సమావేశాల సందర్భంగా గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రసంగ ప్రతిని చదవడం ఆనవాయితీ. అయితే తనకు నచ్చినది చదువుతా, నచ్చనిది వదిలేస్తా అంటూ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ రాష్ట్ర శాసనసభల�
రాష్ట్ర యువ వెయిట్లిఫ్టర్ సర్గారీ అఖిల్రెడ్డి జాతీయ స్థాయిలో మరోమారు తళుక్కుమన్నాడు. నాగర్కోయిల్(తమిళనాడు) వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో అఖిల్ కాంస్య పత�
Five killed in Road Accident | తమిళనాడు కడలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై వెప్పూర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆరు వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కరోనాకు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనా సహా పలు దేశాలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్-7 కారణంగా వణికిపోతున్నాయి. ఈ కొత్త వేరియంట్ భారత్లోనూ వెలుగుచూసి�
Tamil Nadu | ప్రతి రోజు ఏదో ఒక చోట దళితుల పట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత సమాజాన్ని ఏదో ఒక రకంగా హింసిస్తూనే ఉన్నారు. వేధింపులకు గురవుతూనే ఉన్నారు. చివరకు తినే తిండి వద్ద, తాగే నీటి వద్ద