Vani Jayaram | ప్రముఖ నేపథ్య గాయని వాణీ జయరాం (78) ఇకలేరు. నుదురుకు గాయమై గత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్న ఆమె ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని నుంగమ్బక్కమ్లోగల హడ్డోస్ రోడ్డులోని తన నివాసంలో తుదిశ్వాస వ�
తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై
దక్షిణాదిలో పట్టు సాధించాలని భావిస్తున్న బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ప్రధాని మోదీని బరిలో దింపాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తున్నది.
రైతుల ఆదాయంపై పన్ను విధించాలనే ప్రతిపాదనను ముందుకు తేవడంలో మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేకత మరోసారి వెల్లడైంది. సాక్షాత్తూ ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ చేత రైతులపై పన్ను భారం వేయాలంటూ పలికించడం మోదీ �
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం �
Sri Sri Ravi Shankar: శ్రీ శ్రీ రవిశంకర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో దాన్ని దించారు. వెదర్ సరిగా లేని కారణంగా ఆ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్
తమిళనాడు రాష్ట్రం వెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్త నడిరోడ్డుపై దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరక్కోణంలోని కిల్వీడి గ్రామంలో నిర్వహించిన ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అద్భుతమని, సంక్షేమంలో తెలంగాణ భేష్ అని తమిళనాడులోని కట్టుమన్నార్ కోయిల్ శాసన సభ్యుడు సింతనై సెల్వన్ కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ గొప్ప �
తమిళనాడులో ఏటా సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు వేడుకలో అపశృతి చోటుచేసుకున్నది. మదురై జిల్లా పాలమేడు జల్లికట్టు పోటీలో వదిలిన ఎద్దుల దాడిలో ఒకరు చనిపోయారు. మరో 34 మంది గాయపడ్డారు.
Tamil Nadu gang rape తమిళనాడులో ఓ కాలేజీ అమ్మాయిని గ్యాంగ్ రేప్కు గురైంది. ఆమె స్నేహితుడి ముందే అయిదుగురు వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కాంచీపురంలో జరిగింది. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో