తమిళనాడులోని నమక్కల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్కు చెందిన దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు హాజర య్యారు.
ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్రం దేశంపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో కలత చెందిన ఓ వృద్ధుడు శనివారం ఆత్మాహుతికి పాల్పడ్డాడు
ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
రైన వయస్సు, కావాల్సినంత సమయం, అన్ని వనరులున్నా కొందరు ఏమీ సాధించలేకపోతారు. కానీ, అసలే కంటిచూపులోపం.. 52 ఏండ్ల వయసు..కూలి చేయనిదే పొట్టగడవని స్థితిలో ఓ వ్యక్తి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన �
Sivakasi | తమిళనాడులోని శివకాశిలో ఆలయ రాజగోపురానికి మంటలు అంటుకున్నాయి. శివకాశిలోని విరుధునగర్లో ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Fishermen | తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడంతో తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేశారు. వారికి చెందిన బోట్లను సీజ్ చేశారు. తమిళనాడులోని నాగపట్టిణం
Cobra in Refrigerator | శీతాకాలం కావడంతో చలి పెరిగింది. మనుషులకే కాదు పాములకు సైతం చలికి తట్టుకోలేక వెచ్చటి ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ భారీ నాగుపాము ఇంట్లోని
Nalini Sriharan | దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఇందులో ఒకరైన నళిని శ్రీహరన్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా �
Nalini Sriharan | మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ అలియాస్ నళిని మురుగన్.. వెల్లూర్ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. ఈ
Chennai Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాల కారణ
Chennai Rains | తమిళనాడు రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చెన్నైలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమ
NIA | కోయంబత్తూరు సిలిండర్ బ్లాస్ట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇదులో భాగంగా బుధవారం అర్ధరాత్రి నుంచి తమిళనాడులోని 45 ప్రాంతాల్లో దాడులు
Tamil Nadu | ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలకు అడుగడుగునా మోకాలడ్డుతున్న గవర్నర్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోరుబాట పడుతున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్పై తిరుగుబాటుకు సిద
Tenkasi | తమిళనాడులోని తెన్కాశిలో (Tenkasi) ఎలుగుబంటి హల్చల్ చేసింది. ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తెన్కాశి జిల్లాలోని కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి