Popular Front of India | తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులక
Tamil Nadu | తమిళనాడులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ట్రాన్స్జెండర్ల పట్ల ఇద్దరు వ్యక్తులు మానవత్వం మరిచి ప్రవర్తించారు. జుట్టు కత్తిరించి, అవహేళన చేశారు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Tamil Nadu | మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న 20 ఏళ్ల యువతిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన సేలం జిల్లాలో ఏప్రిల్ నెలలో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. కళాశాలకు వెళ్లిన బాలుడు �
Tamil Nadu | పెళ్లంటే అమ్మనాన్న ఆటంతా ఈజీ అనుకున్నాడు ఆ యువకుడు. ఇంకేముంది.. తనకు నచ్చిన అమ్మాయికి బస్టాండ్లోనే తాళి కట్టేశాడు. ఇక పెళ్లి చేసుకున్నాను కదా అని సంబుర పడిపోయాడు. ఆ
Surrogacy | సరోగసి అంశంపై గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రముఖ నటి నయనతార అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెళ్లైన 4 నెలలకే నయన్, విఘ్నేశ్ శివన
స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రం అసాధారణ ప్రగతిని కనపర్చింది. తెలంగాణలోని పల్లెలు, జిల్లాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. దేశంలోని టాప్-10 జిల్లాల్లో 6, టాప్-25 జిల్లాల్లో 15 తెలంగాణవే. మొత్తం�
నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్�
మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను తమిళనాడుకు చెందిన సీపీఎం, కాంగ్రెస్ ఎంపీలు తప్పపట్టారు. మదురైలోని తొప్పూరులో ఎయిమ్స్ కోసం కేటాయించిన విశాల
Doctor Murder | కాబోయే భార్య నగ్న చిత్రాలను ఓ డాక్టర్ ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను సరదా కోసమే పోస్టు చేశానని చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఇక గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసి ఆ డాక్టర్ను చంపేసిం�
మాటలకు చేతలకు పొంతన ఉండాలంటారు పెద్దలు. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఈ రెండింటి మధ్య ఏనాడూ సమతూకాన్ని పాటించే హుందాతనాన్ని ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా హిందీ భాష ప్రాధాన్యాన్ని గురించ�
AIADMK former Ministers: అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఇవాళ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో �
దివ్యాంగులు.. బస్సులు, రైల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అవస్థలు పడుతుంటారు. తోడు కచ్చితంగా ఒకరుండాలి. అయితే, రైలెక్కేందుకు తన అమ్మమ్మతో వచ్చిన ఓ దివ్యాంగుడు అవస్థలుపడుతున్నాడు. ఇది గమ�