Tamil Nadu | ఆయన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా.. రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. దీంతో ఇంత ఆలస్యం
చెన్నై, జూలై 17: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై బ�
తమిళనాడులో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్లో విద్యార్థిని మృతికి నిరసనగా ఆమె బంధువులు, కుటుంబ సభ్యులుసహా వందలాది మంది ఆందోళనకారులు ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్పై మూకదాడికి దిగారు. బస్
చెన్నై: తమిళనాడులో చెస్ ఒలింపియాడ్ సందడి నెలకొన్నది. చెన్నైలోని ఒక వంతెనకు చెస్ బోర్డ్ మాదిరిగా పెయింట్ వేశారు. 44వ ఎఫ్ఐడీఈ చెస్ ఒలింపియాడ్ జూలై 28న మహాబలిపురంలో ప్రారంభం కానున్నది. సుమారు వందేళ్ల చె�
జూబ్లీహిల్స్: జాతీయ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో తమిళనాడు విజేతగా నిలిచింది. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఆదివారం ముగిసిన టోర్నీలో తమిళనాడు 188 పాయింట్లతో ఓవరాల్ చాంపి�
చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు సమీపంలోని హైవే ఆర్టీసీకి చెందిన బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డట
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ర్టాల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నవేళ డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా సంచలన ప్రకటన చేశారు. తమిళనాడుకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలన
కర్ణాటక, తమిళనాడు, చిత్తూరు నుంచీ వస్తున్నాయి పాలను మనమే ఉత్పత్తి చేసుకోలేమా? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ చిగురుమామిడి/అక్కన్నపేట/ఎల్కతుర్తి, జూలై 5: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలత
దేశవ్యాప్తంగా తెలంగాణ తరహా రైతు కేంద్రీకృత సంక్షేమ పథకాలను అమలు చేయాలని పలు రాష్ర్టాల రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, �
తన పాలనలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నా, ప్రభుత్వ పాలసీలకు, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేసినా, చేసిన తప్పునే పదేపదే చేసినా నియంతగా మారుతానని తమిళనాడు సీఎం స్టాలిన్ హెచ్చరించారు.
నాటు వైద్యుడు ఇచ్చిన అబార్షన్ ట్యాబ్లెట్ను తీసుకున్న మైనర్ బాలిక (15) మరణించిన ఘటన తమిళనాడులోని తిరువన్మలై జిల్లా చెంగమ్ ప్రాంతంలో కలకలం రేపింది.
భారీగా ఆదాయం దారి మళ్లుతున్నది జీఎస్టీ కౌన్సిల్లో మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆంధ్రపద్రేశ్ రాష్ట్ర విభజన తర్వాత కూడా నిర్దిష్ట పన్ను చెల్లింపుదారుల కస్టమర్ చిరునామాలను అప�
యువతి(20)పై ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్లిన ఉదంతం తమిళనాడులోని చెంగల్పట్లో శనివారం రాత్రి వెలుగుచూసింది.