నూతన జాతీయ విద్యా విధానాన్ని (ఎన్ఈపీ) వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుటిల నీతిని ప్రయోగిస్తున్నది. కొత్తగా ప్రకటించిన పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకాన్�
మదురై ఎయిమ్స్ నిర్మాణం 95 శాతం పూర్తయిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన ప్రకటనను తమిళనాడుకు చెందిన సీపీఎం, కాంగ్రెస్ ఎంపీలు తప్పపట్టారు. మదురైలోని తొప్పూరులో ఎయిమ్స్ కోసం కేటాయించిన విశాల
Doctor Murder | కాబోయే భార్య నగ్న చిత్రాలను ఓ డాక్టర్ ఇన్స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను సరదా కోసమే పోస్టు చేశానని చెప్పడంతో ఆమె ఖంగుతింది. ఇక గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసి ఆ డాక్టర్ను చంపేసిం�
మాటలకు చేతలకు పొంతన ఉండాలంటారు పెద్దలు. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఈ రెండింటి మధ్య ఏనాడూ సమతూకాన్ని పాటించే హుందాతనాన్ని ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా హిందీ భాష ప్రాధాన్యాన్ని గురించ�
AIADMK former Ministers: అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఇవాళ విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో �
దివ్యాంగులు.. బస్సులు, రైల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టం. అవస్థలు పడుతుంటారు. తోడు కచ్చితంగా ఒకరుండాలి. అయితే, రైలెక్కేందుకు తన అమ్మమ్మతో వచ్చిన ఓ దివ్యాంగుడు అవస్థలుపడుతున్నాడు. ఇది గమ�
చెన్నై : తమిళనాడు కంచీపురం జిల్లాలోని ఓ బస్సు.. ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేస్తున్నారు. బస్సు వేగంగా దూసుకెళ్తుండగా, ఓ విద్�
‘త్రిష పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానుంది. ఇందుకోసం తమిళనాడుకు చెందిన ఓ పెద్ద నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు’ అంటూ గత కొద్దిరోజులుగా తమిళనాట జోరుగా ప్రచారం జరిగింద�
ఉచిత పధకాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళనాడు ఆర్ధిక మంత్రి డాక్టర్ పీ త్యాగరాజన్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ధేశించాలని త్యాగరాజన్ మోదీ �
తమిళనాడులో తెలంగాణ రైతు పథకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆదివారం కాంచీపురంలో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతులు, వ్యాపారులు తెలంగాణ పథకాలపై ప్రముఖంగా చర్చించారు.
హైదరాబాద్ : తమిళనాడులోని కాంచీపురంలో తమిళనాడు వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయదారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్ష�