చెన్నై : తమిళనాడు కంచీపురం జిల్లాలోని ఓ బస్సు.. ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేస్తున్నారు. బస్సు వేగంగా దూసుకెళ్తుండగా, ఓ విద్�
‘త్రిష పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వబోతుంది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానుంది. ఇందుకోసం తమిళనాడుకు చెందిన ఓ పెద్ద నాయకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు’ అంటూ గత కొద్దిరోజులుగా తమిళనాట జోరుగా ప్రచారం జరిగింద�
ఉచిత పధకాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తమిళనాడు ఆర్ధిక మంత్రి డాక్టర్ పీ త్యాగరాజన్ తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్ధేశించాలని త్యాగరాజన్ మోదీ �
తమిళనాడులో తెలంగాణ రైతు పథకాలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఆదివారం కాంచీపురంలో వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రైతులు, వ్యాపారులు తెలంగాణ పథకాలపై ప్రముఖంగా చర్చించారు.
హైదరాబాద్ : తమిళనాడులోని కాంచీపురంలో తమిళనాడు వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయదారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్ష�
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నమసే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోని అంశం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి రాష్ట్రం చేసే సవరణలు చెల్లవని, పూర్తిగా కేం ద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అం�
చెన్నై : తమిళనాడు శివగంగై జిల్లాలో 2018లో ముగ్గురు దళితులు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. నాలుగేండ్ల పాటు విచారణ కొనసాగిన ఈ కేసులో 27 మందికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు స్పెషల్ కోర్టు నిన్న త�
కౌన్సిల్లో కేంద్రానిదే పెత్తనం.. తమిళనాడు మంత్రి త్యాగరాజన్ చెన్నై, ఆగస్టు 3: 140 దేశాల్లోని పన్నుల విధానాలతో పోల్చిచూస్తే మోదీ సర్కారు తీసుకొచ్చిన జీఎస్టీ విధానం అత్యంత లోపభూయిష్టమైనదని తమిళనాడు ఆర్థి�
చెన్నై: తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లల్లో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో సుమారు 40 ప్రదేశాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత కేసులో ఈ సోదాల
తమిళనాడులోని తిరువళ్లూరులో 12వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెంది 24 గంటలు గడువకముందే కడలూరు జిల్లాలో మరో విద్యార్థిని బలవర్మణానికి పాల్పడింది. కేవలం రెండు వారాల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోది. త
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ఎం అప్పావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మిషనరీల వల్లే తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు ఆయన అన్నారు. క్యాథలిక్ సంఘాలు లేకుంటే తమిళనాడు మ
చెన్నై : తిరువళ్లూరు జిల్లాకు చెందిన ఇంటర్ విద్యార్థిని (17) సోమవారం హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, మృతురాలి బంధువులతో పాటు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేస�