Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జా�
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్ తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి 440 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉన్నదని, శుక్రవారం ఉదయానికి కొంత బలహీనపడి తుఫాన్గా మారింది.
Tamil Nadu | అప్పుడే పుట్టిన పసికందు.. ప్రభుత్వ పాఠశాల టాయిలెట్లో శవమై కనిపించింది. టాయిలెట్లో లభ్యమైన శిశువు మృతదేహాన్ని చూసి శానిటరీ వర్కర్ తీవ్ర భయాందోళనకు గురైంది
Cyclone Mandous | నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండూస్’గా నామకరణం చేశారు. ప్రస్తుతం తుఫాను గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు వైపుగా
Chengalpattu | తమిళనాడులోని చెంగల్పట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కంటైనర్ను ఆటో ఢీకొన్న
Rain Alert | తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది బుధ�
ఈ నెల 29న దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులన్నీ సమాఖ్య రక్షణ దినోత్సవం(డిఫెండ్ ఫెడరలిజం డే)గా పాటించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా పిలుపునిచ్చారు.
తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధాన్ని అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాల పవిత్రతను కాపాడుకొనేందుకు ఈ చర్యలు తీసుకోవాలని సూచించింది.
Fire accident | తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలోని సామినాథపురం ఏరియాలోని ఓ ప్రైవేట్ స్పిన్నింగ్ మిల్లులో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్పిన్నింగ్ మిల్లులో
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలపై ఇతర రాష్ర్టాల్లోనూ అవగాహన పెంచేందుకు దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం తమిళనాడులోని నమకల్ జిల్లా కేంద్రంలో కేస
తమిళనాడులోని నమక్కల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ మెగా జాబ్మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్కు చెందిన దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడు హాజర య్యారు.
ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్రం దేశంపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో కలత చెందిన ఓ వృద్ధుడు శనివారం ఆత్మాహుతికి పాల్పడ్డాడు
ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో గురువారం వారిద్దరూ పార్టీ క్రమ శిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరినప్పటికీ సూర్య శివపై క్రమ శిక్షణా చర్యలు తీసుకున్నారు.
రైన వయస్సు, కావాల్సినంత సమయం, అన్ని వనరులున్నా కొందరు ఏమీ సాధించలేకపోతారు. కానీ, అసలే కంటిచూపులోపం.. 52 ఏండ్ల వయసు..కూలి చేయనిదే పొట్టగడవని స్థితిలో ఓ వ్యక్తి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన �