Heavy Rains | ఈశాన్య రుతుపవనాల ప్రవేశం అనంతరం తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. వానల కారణంగా మరో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో వర్షాల కారణంగా ప్రాణాలు
Crime News | తమిళనాడు రాష్ట్రంలోని మధురై పట్టణంలో దారుణం జరిగింది. కాలేజీ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన తండ్రిపై కొందరు యువకులు అకారణంగా
Chennai Rains |ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై మహా నగరం సహా పలు జిల్లాల్లో గత మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో
కూడిన భారీ వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో
Chennai Rains | ఈశాన్య రుతుపవనాల ఆగమనంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై నగరంలో గత 72 ఏళ్లలో
Tamil Nadu Rains | ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 29న దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతా
రిజిస్ట్రార్ను సస్పెండ్ చేస్తూ పుదుచ్చేరి టెక్నాలాజికల్ యూనివర్సిటీ (పీటీయూ) వైస్ చాన్స్లర్ ఇచ్చిన ఉత్తర్వులను లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళిసై రద్దు చేయించడాన్ని పుదుచ్చేరి మాజీ ఎంపీ ఎం రామదాస్
Toll plaza | ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు విద్యార్థులు బీభత్సం సృష్టించారు. తమిళనాడులోని ఓ ప్రైవేటు లా కాలేజీకి చెందిన విద్యార్థులు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శించుకుని తిరుగుప్రయాణమయ్యారు
తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర
Nayanthara | ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ జంట పెళ్లైన నాలుగు నెలలకే తల్లిదండ్రులవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. సరోగసి ద�
గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై ఈ నెల 18న కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు ఎన్డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్సింగ్ శనివారం ఆయా రివర్ బేసిన్లలోని అన్ని రాష్ర్టాలకు లేఖలు రాశారు.
Popular Front of India | తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు దాడులు చేసే ప్రమాదముందని హెచ్చరించారు. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులక