డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ అన్నామలైకి అధికార డీఎంకే ఝలక్ ఇచ్చింది. సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు భేషరతుగా క్ష�
శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలంటూ తమిళనాడు చేసిన తీర్మానాల్ని, బీజేపీయేతర రాష్ర్టాల సీఎంలు కూడా చేపట్టాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ర్టాల్లో అసెంబ్లీలు చేసిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ల వైఖరిపై వివాదం కొత్త మలుపు తీసుకొన్నది. గవర్నర్లు బిల్లులు ఆమోదించడానికి నిర్దిష్ట కాలపరిమితి నిర్ణయించాలని కేంద్ర
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షను తమిళం సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించకపోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహించడం ఏకపక్షంగా ఉందని, ఇ�
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరో వివాదాన్ని రాజేశారు. గురువారం రాజ్భవన్లో సివిల్స్ ఆశావహులతో నిర్వహించిన ‘థింక్ టు డేర్' కార్యక్రమంలో బిల్లుల పెండింగ్పై ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించేలా మాట్�
Nirmala Sitharaman | ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరల గురించి ప్రశ్నిస్తే.. తాను పెద్దగా ఉల్లిగడ్డలు తిననని.. పతనమైన ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశ్నిస్తే.. కరోనా మహమ్మారి దేవుడి చర్య అని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని తప్
Suicide | తల్లిదండ్రులు (Parents) చదువుకోమని చెప్పడంతో మనస్తాపం చెందిన ఓ తొమ్మిదేండ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఉరివేసుకుని (hanging) ఆత్మహత్య (died by suicide) చేసుకుంది.
Bus accident | రళలో కొండలు, లోయలతో కూడిన ప్రదేశాలు ఎక్కువ. ముఖ్యంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధికి వెళ్లే దారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరం కొండలు, లోయలతో కూడిన రహదారే ఉంటుంది. ఈ దారిలో వాహనం డ్రైవర్ ఏమాత్రం అజాగ్ర�
ఆన్లైన్ జూదాన్ని నిషేధిస్తూ చేసిన బిల్లును తమిళనాడు అసెంబ్లీ రెండోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. మొదటిసారి చేసిన బిల్లును గవర్నర్ ఆర్ఎన్ రవి మార్చి 8న తిప్పి పంపించారు. బిల్లుపై అదనపు సమాచారం అవసరమ�
Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కాంచీపురం( kanchipuram )లో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బాణసంచా పరిశ్రమ( Crackers Factory ) లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఫ్యాక్టరీలో పని చేస్తున్న 8 మంది కార్మికులు తమ ప్రాణాల
Road Accident | తమిళనాడు రాష్ట్రం, త్రిచి జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిచి-సాలెం జాతీయరహదారిపై తిరువాసి సమీపంలో ముందు వెళ్తున్న వ్యాన్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ ఉన్�
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్య కూటమి అవసరం గురించి తాను మాట్లాడిన మరుసటి రోజు నుంచే వదంతుల వ్యాప్తి మొదలైందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు.