త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ‘మక్కల్ నీది మైయమ్' (ఎంఎన్ఎం) పోటీ చేయటం లేదని ఆ పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజాగా ప్రకటించారు. అయితే తమిళనాడులో తమ మిత్ర పక్షమైన అధికార ‘డీఎంకే’కు తాము మ�
DMK Raja | ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) ఎంపీ ఎ రాజా భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు, భిన్నత్వంలో ఏకత్వంపై మరోసారి ద్వేషపూరిత ప్రసంగం చేశారు. దేశమంటే ఒకే సంస్కృతి, సంప్రదాయం, భాష ఉండాలని అన్నారు. భారతదేశంలో అలా లేదని, క�
ముంబై మరోసారి జూలు విదిల్చింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీని ద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి దూసుకె�
తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతున్నది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్(105 బంతుల్లో 109, 13ఫోర్లు, 4సిక్స్లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు.
దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీట్రోఫీ చివరి అంకానికి చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణించిన నాలుగు జట్లు నేటి నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్స్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.
AIADMK | తమిళనాడులో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిందని భావిస్తే.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్ను లోక్సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని బీజేపీకి అన్నాడీఎంకే సీన
Tamil Nadu's Isro ad | తమిళనాడు ప్రభుత్వం న్యూస్ పేపర్లలో ఇచ్చిన ఇస్రో ప్రకటనలో (Tamil Nadu's Isro ad) చైనా జెండా కనిపించింది. ఆ రాష్ట్ర బీజేపీ దీనిపై మండిపడింది.
Drug Racket | దేశంలో భారీ డ్రగ్స్ రాకెట్ (Drug Racket) గుట్టురట్టైన విషయం తెలిసిందే. ఈ దందాలో తమిళనాడుకు చెందిన సినీ నిర్మాత (Tamil film producer ) ఏఆర్ జాఫర్ సాదిక్ (AR Jaffer Sadiq) కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు.
Vijayadharani | లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యే విజయధరణి ఉన్నట్టుండి హ్యాండిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీ�
Trisha Krishnan | హీరోయిన్ త్రిష కృష్ణన్కు అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజు క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఆయన త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై సినీ, రాజకీయ నాయకులతో పలువురు ప్రముఖులు మండిప
నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా మారింది. అమ్మవారిని దర్శించుకునేందు కు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశా రు.