Supreme Court | దేశంలో రహదారి భద్రత సమస్యలపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ కోరిన ఉపశమనాలు న్యాయపరంగా ఒకే పిటిషన్లో పరిష్కరించలేమని పేర్కొంది.
తమిళనాడులోని తేని నియోజకవర్గం ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ పార్లమెంటరీ స్థానం వెంటనే ఖాళీ అయినట్టు ప్రకటించింది.
ఇద్దరు స్మగ్లర్లు జైలు పాలవ్వకుండా ఎలుకలు రక్షించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో చేటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి.
తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తనకుండే అధికారాలను మరిచి, తన పరిధిని దాటి ప్రవర్తించారు. ఇటీవల ఓ కుంభకోణానికి �
Senthil Balaji | తమిళనాడు మంత్రి మంత్రి సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని జులై 12 వరకు పొడిగిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ అల్లి ఆదేశాలు జారీ చేశారు. కావేరి ఆసుపత్రి నుంచి సెంథిల్ బాలాజీ వీడియ
SS Rajamouli | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇన్ని రోజులూ బిజీబిజీగా గడిపిన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన విలువైన సమయాన్ని కుటుంబంతో జాలీగా గడుపుతున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగిం�
Road accident | తమిళనాడులోని కోయింబత్తూరు పట్టణంలో ఇవాళ మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. మరో బాలుడిని గాయాలపాలు చేసింది. ముందు వెళ్తున్న ట్రావెలర�
తంలో పలు దేశాల పుస్తక మేళాల్లో పాల్గొన్నాను. ఈమారు నా పుస్తక యాత్ర దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో సాగింది. గతంలో నేను చూసిన, పాల్గొ న్న పుస్తక మేళాలకంటే ఇది నాకు కొద్దిగా భిన్నంగా కనిపించింది.
TN woman bus driver | ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతున్న మహిళా డ్రైవర్ను (TN woman bus driver) ఒక ఎంపీ సత్కరించారు. అయితే కొన్ని గంటల తర్వాత ఆ మహిళా డ్రైవర్ను విధుల నుంచి తొలగించారు. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
ఒకనాడు ఆకలి కేకలు వినిపించిన తెలంగాణ ప్రాంతం.. నేడు కడుపునిండా తినటమే కాదు, తోటి రాష్ర్టాల ఆకలి తీర్చి దేశానికే బువ్వ పెట్టేస్థాయికి ఎదిగింది. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాల్లో బియ్యానికి
కో-వర్కింగ్ ఆపరేటర్ ఈఎఫ్సీ (ఐ) లిమిటెడ్ విస్తరణ బాట పట్టింది. కార్పొరేట్ల నుంచి ఫ్లెక్సిబుల్ వర్క్స్పేస్కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రస్తుతం సంస్థకున్న సామర్థ్యాన్ని రెండున్నర రెట్లకుపై�
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి బుధవారం ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించనున్నారు. గతవారం సెంథిల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.