ED raids | తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది.
తమిళనాడులో (Tamil Nadu) అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక
ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హ�
విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకుంది. స్టోన్బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘విశాల్, హరి కాంబినేషన్లో వచ్చి�
తమిళనాడులోని అరుణాచలగిరి ప్రదర్శన కోసం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
IT Raid | తమిళనాడులోని కరూర్లో దాదాపు పదిచోట్ల ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్తో సంబంధాలున్న పలు చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Supreme Court | దేశంలో రహదారి భద్రత సమస్యలపై దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ కోరిన ఉపశమనాలు న్యాయపరంగా ఒకే పిటిషన్లో పరిష్కరించలేమని పేర్కొంది.
తమిళనాడులోని తేని నియోజకవర్గం ఏఐఏడీఎంకే ఎంపీ రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాస్ హైకోర్టు గురువారం తీర్పునిచ్చింది. ఆ పార్లమెంటరీ స్థానం వెంటనే ఖాళీ అయినట్టు ప్రకటించింది.
ఇద్దరు స్మగ్లర్లు జైలు పాలవ్వకుండా ఎలుకలు రక్షించాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన తమిళనాడులో చేటు చేసుకుంది. గంజాయి స్మగ్లింగ్ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న 22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి.
తమిళనాడు ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ తనకుండే అధికారాలను మరిచి, తన పరిధిని దాటి ప్రవర్తించారు. ఇటీవల ఓ కుంభకోణానికి �
Senthil Balaji | తమిళనాడు మంత్రి మంత్రి సెంథిల్ బాలాజీ జ్యుడీషియల్ కస్టడీని జులై 12 వరకు పొడిగిస్తూ చెన్నై సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ అల్లి ఆదేశాలు జారీ చేశారు. కావేరి ఆసుపత్రి నుంచి సెంథిల్ బాలాజీ వీడియ
SS Rajamouli | ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇన్ని రోజులూ బిజీబిజీగా గడిపిన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. తన విలువైన సమయాన్ని కుటుంబంతో జాలీగా గడుపుతున్నారు.
ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగిం�