తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపకం వివాదంపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పే�
students detained | కొందరు విద్యార్థులు టీచర్పై కోపాన్ని వింతగా ప్రదర్శించారు. తరగతి గది తాళాలకు మానవ మలాన్ని పూశారు. ఇది చూసి టీచర్లు, స్టూడెంట్లు షాక్ అయ్యారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఇద్దరు విద్యార్థ�
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆ రాష్ట్ర సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. తన కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా నీట్కు వ్యతిర�
నీట్ బిల్లు ఆమోదం అంశంపై రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని ప్రశ్నించిన ఓ విద్యార్థి తండ్రిపై బీజేపీ ఫిర్యాదు చేసింది. సాలెం స్టీల్ప్లాంట్ ఉద్యోగి కేఆర్ అమ్మసిప్పన్ బహిరంగంగా కేంద్ర ప్రభుత్వ పాలసీన�
Kidnap Marriage | ఓ యువతి, యువకుడు చాలా కాలంపాటు ప్రేమించుకున్నారు. దాదాపు ఏడేళ్లపాటు వారి ప్రేమాయణం కొనసాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. చిన్నచిన్న గొడవలు జరిగి ఇద్దరూ ఒకరికొకరు దూరమయ్యారు. ఆ త�
నీట్ వ్యతిరేక బిల్లుకు ఎప్పటికీ ఆమోదం తెలుపనని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తేల్చిచెప్పారు. బిల్లుకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన చివరి వ్యక్తిని తానేనని, అది జరుగబోదని స్పష్టం చేశారు. మన పిల్లలు పోటీలో �
Road accident | తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లాలోని కట్టుపాక్కం గ్రామానికి సమీపంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్ లారీ అదుపుతప్పి ముందు వెళ్తున్న బైకులపైకి దూసుకెళ్లింది.
డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్' దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన బెల్లీ, బొమ్మన్�
తమిళనాడులోని ఓ ఆస్పత్రిలో బాలుడు పేపర్ కప్ను ఆక్సిజన్ మాస్క్గా ఉపయోగించిన వీడియో ఆందోళన రేకెత్తిస్తోంది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కొరత ఏ స్ధాయిలో ఉందో ఈ ఘటన వెల్లడిస్తో�
Tamil Nadu | మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడులో గురువారం మరోసారి దాడులు చేసింది. మంత్రి సెంథిల్ బాలాజీకి సంబంధించిన కేసులో దాడులు నిర్వహించినట్లు తెలుస్తున్నది.
Encounter | తమిళనాడు (Tamil Nadu)లో జరిగిన ఎన్ కౌంటర్ (Encounter)లో ఇద్దరు కరుడుగట్టిన నేరస్థులు మృతి చెందారు. చెన్నై సమీపంలోని గుడువంచేరీ (Guduvanchery) వద్ద సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.