Cyclone Michaung | దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘మిచాంగ్’ నామకరణం చేశారు. ఈ తుఫాను ఏపీలోని నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను చ�
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను మరింత తీవ్రమైంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మిచాంగ్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశ�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారీ లంచం కేసులో తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అధికారులు శనివారం మదురైలోని ఈడీ సబ్ జోనల్ కార్యాలయంలో దాదాపు
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహ�
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది
NEET- MK Stalin | ప్రజల మద్దతు కూడగడితే ఎంబీబీఎస్ తదితర వైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్’ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు లభిస్తుందని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు.
Heavy Rains | గత కొన్ని రోజులుగా కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains ) ముంచెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరిలోనూ ఎడతెరిపి లేని వర్షం పడుతోంది.
Heavy Rains | ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains ) ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ వి
Acotr Vijaykanth | ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే నేత విజయ్కాంత్ ఆసుపత్రిలో చేరారు. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా శనివారం ఆయన చెన్నై పోరూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.
Supreme Court | అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రెండు రాష్ట్రాలు ప్రభుత్వాలు వేర్వేరు పిటిషన్లను సుప్ర�
Tamil Nadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో ఇవాళ సీఎం స్టాలిన్ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో ఆమోదం పొందిన 10 బిల్లలను మళ్లీ పరిశీలించాలని గవర్నర్ రవిని కోరారు. ఎటువంటి కారణాలు వెల్లడించకుండానే
తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.