Fire Accident | తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. అరియలూరు జిల్లాలోని ఓ
బాణాసంచా యూనిట్లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు
కోల్పోయారు. మృతుల కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలి
కావేరి జలాల్ని తమిళనాడుకు విడుదల చేయాలన్న ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ) ఎదుట కర్ణాటక పిటిషన్ దాఖలు చేసినట్టు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఎంపీ ఎస్. జగత్రక్షకన్ (MP S Jagathrakshakan) ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికా�
నూతన వైద్య కళాశాలల ప్రారంభాన్ని కట్టడి చేస్తూ ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) జారీచేసిన నోటిఫికేషన్ను వెంటనే సస్పెండ్ చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు.
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో (Nilgiris district) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు (Tourist Bus) నీలగిరి ఘాట్ రోడ్డులోని కూనూర్ (Coonoor) సమీపంలో అదుపుతప్పి లోయలో (Gorge) పడిపోయింది. దీంతో ఎనిమిది మంది అక్కడ�
Road Accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. పర్యాటకులతో వెళ్తున్న బస్సు నీలగిరి జిల్లా కున్నార్ - మెట్టుపాళయం జాతీయ రహదారిపై పక్కనే ఉన్న 50 అడుగుల లోయలో పడిపోయింది. ఘటన జరిగిన సమయంలో 54 మందితో వె�
మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు సోమవారం స�
AIADMK | లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీకి అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది. ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కూటమి, బీజేపీతో సంబంధాలను తెంచుకుంటున్నట్లు వెల్లడించింది.
Chennai IMD | రాగల వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్ర (IMD) చెన్నై విభాగం వెల్లడించింది. తమిళనాడు ఉత్తర తీర ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉ�
Man wearing burqa dances | గణేష్ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఒక వ్యక్తి బురఖా ధరించి డ్యాన్స్ చేశాడు. (Man wearing burqa dances) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
అవయవదానం, టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్లో అత్యుత్తమ సేవలు అందించడంలో తెలంగాణ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నది. అవయవదాన ప్రాధాన్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తున్న అవగాహన ఫలిస్తున్నది. అవయ�
తెలంగాణ ప్రభుత్వాన్ని బియ్యం కోరుతున్న రాష్ర్టాల జాబితాలో తమిళనాడు చేరింది. తమ రాష్ర్టానికి సుమారు 7 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కావాలంటూ తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. గతంలో మన పొరుగునే �