చెన్నై: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తమిళనాడు రాజధిని చెన్నైలోని (Chennai) తన నివాసంలో సంక్రాంతి (Sankranti) వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుల్లో పాల్గొన్న తమిళిసై.. తన భర్తతో కలిసి కట్టెల పొయ్యిపై పాయసం వండారు. ప్రత్యేకంగా అలంకరించిన కుండలో బియ్యం, బెల్లం వేసి పాయసాన్ని కలియబెట్టారు. అనంతరం అక్కడున్నవారికి దానిని వడ్డించారు.
#WATCH | Tamil Nadu: Telangana Governor Tamilisai Soundararajan celebrated #Pongal at her Virugambakkam residence in Chennai. pic.twitter.com/4NenUPEIef
— ANI (@ANI) January 15, 2024