Chiru vs Prabhas | టాలీవుడ్కి సంక్రాంతి సీజన్ అంటేనే పెద్ద పండగ. ఏటా ఈ సీజన్కి మూడు లేదా నాలుగు క్రేజీ చిత్రాలు రిలీజ్ అయ్యినా, ప్రేక్షకుల అభిరుచి తగ్గదు. భారీ తారాగణంతో వస్తున్న సినిమాల మధ్య థియేటర్ల అడ్జస్ట్మ�
Pongal | ప్రతి ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ పండుగకి చిన్నా, పెద్దా తేడా లేకుండా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేస్తుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి
RT 76 | దసరా , సంక్రాంతి సమయాలలో టాలీవుడ్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ వేసుకుంటారు. ఈ సారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారగా, వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటినుంచే పోటీ పెరిగిపోతుంది. ఇ�
Kite festival | సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇళ్ల ముంగిట పెద్దపెద్ద ముగ్గులు, గంగెడ్ల కోలాహలం, కోడి పందాలు, ఎడ్ల పందాలు మాత్రమే కాదు. పతంగులు కూడా ప్రత్యేకం. సంక్రాంతి పండుగకు ముందు, వెనుక కలిపి దాదాపు నెల రోజులపాటు ప�
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. తమిళనాడు రాజధిని చెన్నైలోని (Chennai) తన నివాసంలో సంక్రాంతి (Sankranti) వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Pongal | సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీలంకలో పొంగల్ ఫెస్టివల్ సంబురాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీలంకకు చెందిన తమిళ జాతీయులు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ట్రింకోమాలీలో నిర్వహిస్తున్న పొంగల్ ఫ
పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజ లు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని, ఇండ్లను పదిలంగా చూసుకునే వారికి చెప్పి వెళ్లాలని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మ�
కైట్ ఫెస్టివల్ సందర్భంగా మనుషులు, పక్షులు, జంతువులతో పాటు భూమిపై ఉన్న సమస్త జీవరాశులకు ఎలాంటి అపాయం కలగకుండా పండుగను నిర్వహించుకోవడమే మానవ ధర్మమని పలువురు ప్రకృతి, జంతు ప్రేమికులు సూచిస్తున్నారు
ట్రాన్స్ఫార్మర్కు చిక్కిన పతంగిని తీసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదేండ్ల బాలుడు గతేడాది కరెంటు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. రెండో అంతస్తుపై పతంగి ఎగరేస్తూ గమనించకుండా కాలుజారి కిందపడి ఓ వ్యక్తికి తీవ్
పండుగలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని శంకర్పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మీప్రవీణ్కుమార్ అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సంక్రాంతి
సంక్రాంతి పండుగ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రైళ్ల ద్వారా రైల్వే శాఖ దోపిడీకి సిద్ధమైంది. పండుగ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రయాణికులకు ప్రయాణం భారంగా మారింది. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైళ్లల
హుస్నాబాద్ పట్టణంలో ఇంకా అంసపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను సత్వరంగా పూర్తి చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణ శివారులో నిర్మిం