Lunar Eclipse | సంపూర్ణ చంద్రగ్రహణం ఖగోళప్రియులను కనువిందు చేసింది. యావత్ భారతదేశం వ్యాప్తంగా ఈ గ్రహణం కనిపించింది. పలుదేశాల్లోనూ ఈ గ్రహణం దర్శనమిచ్చింది. ఖగోళప్రియులు ఆసక్తిగా ఈ గ్రహణ
భారత్, శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న కచ్చతీవు వివాదం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకె తాజా వ్యాఖ్యలతో మరోసారి తమిళనాడులో రాజకీయ చిచ్చు రగిల్చింది. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల భావోద్వ�
ఆయనో యువ హార్ట్ సర్జన్ (Cardiac Surgeon). విధుల్లో భాగంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హృద్రోగులను పరిశీలిస్తున్నారు. ఇంతలో గుండెపోటు (Heart Attack) రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
Airtel Down | భారతీ ఎయిర్టెల్ నెట్వర్క్ మరోసారి మొరాయించింది. ఈ సారి బెంగళూరు, చెన్నై, కోల్కతా, హైదరాబాద్ సహా పలు కీలక నగరాల్లో ప్రభావం కనిపించింది. ఈ నెల 8న ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఎయిర్టెల్, జియో నెట్వ
ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజ న్ కొత్త హంగులతో రాబోతున్నది. అభిమానులకు మరింత మజా ను అందించాలన్న ఉద్దేశంతో లీగ్ ఫార్మాట్లో మార్పులు, చేర్పులు చేశారు.
Cargo Plane | చెన్నై (Chennai) లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మలేషియా కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ కార్గో ఫ్లైట్ (Cargo Plane) ఇంజిన్లో మంటలు చెలరేగాయి.
DGCA | తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. �
తమిళనాడులోని చెన్నై సమీపంలో గతేడాది జరిగిన భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై (Bagmati Express Train Accident) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ప్రమాదం కాదని, దానివెనక కుట్ర దాగి ఉన్నదని తేలింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ సంస్థ ఖరీదైన కానుకలు సమర్పించారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సుమారు రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంకు చక్రాలను అందించింది.
వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిస్తే తమ పార్టీ ప్రభుత్వంలో భాగమవుతుందని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే విభిన్నంగా స్పందించడంప