TVK Member Stabbed To Death | తమిళనాడులోని అధికార టీవీకేకు చెందిన నేర చరిత్ర ఉన్న ఒక సభ్యుడ్ని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి హత్య చేశారు. పాత కక్షలు, ప్రతీకారం వల్ల ప్రత్యర్థులు ఆయనను చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలి�
DRDO Apprentice | ఐటీఐ పూర్తిచేసిన వారిక డీఆర్డీవో సువర్ణావకాశం కల్పించింది. అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
Gold Rate | భారత్లో బంగారం ధరల (Gold price) కు మళ్లీ రెక్కలొచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా పతనమైన ధరలు గురువారం ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు పెరిగాయి. డాలర్ (Dallor) బలహీనపడటం, యూఎస్ బాండ్స్ (US bonds) పై రాబడులు తగ్గడంతో బంగార�
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. పరందుర్ వద్ద నిర్మించాలనుకున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత విమానాశ్రయం కోసం కొత్త సైట
దేశం గర్వించదగ్గ నటీమణి, అభినయతార పద్మశ్రీ షావుకారు జానకి(94) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నార�
చెన్నైలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఈవెంట్లో బీఎంఎస్ అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబర్చి వరల్డ్ రికార్డు సాధించారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అకాడమీ మాస్టర్ మధు మాట్�
దులీప్ ట్రోఫీ ఫైనల్ పోరు వేదికను బెంగళూరు నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియానికి మారుస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి సైకియా ప్రకటించారు. బెంగళూరు సీఓఈలో ప్రేక్షకుల ప్రవేశంపై ఉన్న పరిమితుల దృష్ట్యా, అ�
Sobhita Dhulipala | అక్కినేని కుటుంబ కోడలు, ప్రముఖ నటి శోభిత ధూళిపాళ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. అయితే ఈసారి కారణం ఆమె కొత్త సినిమా కాదు.. గతంలో రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఇ
Kayalvizhi | తమిళనాడు (Tamil Nadu) మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి (Karunanidhi) మనవరాలు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి (MK Alagiri) కుమార్తె కాయల్విళి (Kayalvizhi) ఓ బ్యాంకు మేనేజర్ (Bank Manager) పై చేయి చేసుకున్నారు. లిఫ్ట్ పనిచేయడం లేదన్న విషయంలో చెల
భారత నంబర్ వన్ చెస్ ప్లేయర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్.. ప్రపంచ చాంపియన్ డి. గుకేశ్కు షాకిచ్చి చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.
Sruthi Hassan | టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రముఖ గాయని శృతి హాసన్ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో విజయాలతో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న శృతి తాజాగా చెన్నైలో ఓ విలాసవంతమైన కొత్త ఇంటిని �
జిల్లాలో మరో భూసేకరణకు అధికారులు కసరత్తు మొదలెట్టారు. శంషాబాద్ కేంద్రంగా అమరావతి, చెన్నై, బెంగళూరుకు నడపనున్న బుల్లెట్ ట్రైన్ల కోసం అధికారులు సర్వే చేస్తుండడంతో జిల్లా రైతుల్లో మరోసారి గుబులు పట్టుక
Chennai | చైన్నైలో(Chennai) దారుణం చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలికపై(17-year-old student) ఆరుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.