Hockey World Cup : హాకీ జూనియర్ వరల్డ్ కప్లో భారత జట్టు పోరాటం ముగిసింది. ఆరంభం నుంచి అదరగొట్టిన టీమిండియా అనూహ్యంగా ఫైనల్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది.
KTR | జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని, బీజేపీకి ప్రత్యా మ్నాయంగా ఎజెండా, మాడల్ను దేశానికి అందించడంలో ఆ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఅ�
వారంతా ఉదయాన్నే మెట్రో రైలు (Metro Train) ఎక్కారు. ప్రయాణికులు మార్నింగ్ చేయలేదు అనుకుందో.. ఏమో.. ఆ రైలు.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంతకూ కదలకపోవడంతో ప్రయాణికులు తమ కాళ్లకు పని చెప్పారు. పట్టాల వెంట ఒకరి వెనక వెనక ఒకర
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో ఆహ్వానం అందింది. శివ్నాడార్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక సదస్సు IGNITION లో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. రేపు (డిసెంబర్ 2) సాయంత్రం 6.30 గంటలకు జర్నలిస్ట�
చెన్నై కేంద్రంగా పనిచేసే కాసాగ్రాండ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తమ వార్షిక రివార్డ్ కార్యక్రమం(ప్రాఫిట్ షేర్ బొనాంజా)లో భాగంగా వెయ్యి మంది ఉద్యోగులను లండన్ విహార యాత్రకు పంపుతున్నట్టు ప్రకటించిం�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏబీపీ నెట్వర్క్ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025లో ప్రసంగించనున్నారు. ఈ సదస్సు నవంబర్ 25, 2025న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది.
FIH Junior Mens World Cup : భారత గడ్డపై హాకీ వరల్డ్ కప్ సందడికి వేళవుతోంది. ఎఫ్ఐహెచ్ జూనియర్ పురుషుల వరల్డ్ కప్ (FIH Junior Mens World Cup) తేదీ దగ్గర పడుతుండడంతో హాకీ ఇండియా 18 మందితో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది.
IAF Trainer Aircraft | భారత వైమానిక దళానికి (IAF) చెందిన శిక్షణా విమానం (IAF Trainer Aircraft) ప్రమాదానికి గురైంది. చెన్నై (Chennai)లోని తాంబరం ఎయిర్ బేస్ (Tamebaramm Air Base) సమీపంలో కుప్పకూలింది.
Bomb Threats | కారు బాంబు పేలుడుతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా వణికిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు ఉగ్రకుట్రగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ �
Women drown in beach | నలుగురు అమ్మాయిలు బీచ్కు వెళ్లారు. బీచ్లోని నీటిలో ఆటలు ఆడారు. బలమైన అలలకు ఒక యువతి కొట్టుకెళ్లింది. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు కూడా సముద్రంలో కొట్టుకుపోయారు. న
Python | రైలు వాష్రూమ్లోకి దూరిన ఓ కొండ చిలువ ప్రయాణికులను ఆందోళనకు గురి చేసింది. కొండచిలువను స్నేక్ క్యాచర్లు పట్టుకున్నారు. ఈ ఘటన అండమాన్ ఎక్స్ప్రెస్ రైల్లో వెలుగు చూసింది.