ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజ న్ కొత్త హంగులతో రాబోతున్నది. అభిమానులకు మరింత మజా ను అందించాలన్న ఉద్దేశంతో లీగ్ ఫార్మాట్లో మార్పులు, చేర్పులు చేశారు.
Cargo Plane | చెన్నై (Chennai) లో ఘోర విమాన ప్రమాదం తప్పింది. మలేషియా కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఓ కార్గో ఫ్లైట్ (Cargo Plane) ఇంజిన్లో మంటలు చెలరేగాయి.
DGCA | తిరువనంతపురం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) స్పందించింది. �
తమిళనాడులోని చెన్నై సమీపంలో గతేడాది జరిగిన భాగమతి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంపై (Bagmati Express Train Accident) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది ప్రమాదం కాదని, దానివెనక కుట్ర దాగి ఉన్నదని తేలింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఓ సంస్థ ఖరీదైన కానుకలు సమర్పించారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ సుమారు రూ.2.4 కోట్ల విలువైన బంగారు శంకు చక్రాలను అందించింది.
వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలిస్తే తమ పార్టీ ప్రభుత్వంలో భాగమవుతుందని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై అన్నాడీఎంకే విభిన్నంగా స్పందించడంప
Air India Flight | ఈ మధ్య కాలంలో ఎయిరిండియా (Air India) విమానాల్లో తరచూ సమస్యలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్ (Ahmedabad) లో ఎయిరిండియాకు చెందిన AI-171 విమానం కుప్పకూలి 279 మంది మరణించినప్పటి నుంచి తరచూ లోపాలు వెలుగుచూస్తున్న
Hockey World Cup : 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్, పాకిస్థాన్ల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరుదేశాల మధ్య క్రికెట్ కాదు కదా.. ఇతర ఏ ఆట కూడా సాధ్యంకాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాయాదిల మ్యాచ్ చూసే
Tamil Nadu Minister Sekarbabu Challenges Pawan Kalyan | డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు గట్టి సవాల్ విసిరారు తమిళనాడు మంత్రి శేఖర్బాబు. 2026 ఎన్నికల్లో చెన్నై నుంచి పోటీ చేసే దమ్ముందా అని ఆయన పవన్ను ప్రశ్నించారు.