Cognizant assets | టాప్ టెక్ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నది. సాధారణంగా కాస్ట్ కటింగ్ పేరిట టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్�
Schools Reopen | మిచౌంగ్ తుఫాన్ (Cyclone Michaung) ప్రభావంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన విద్యాసంస్థలు నేటి నుంచి తెరుచుకున్నాయి (Schools Reopen).
Chennai Rains | మిగ్జాం తుఫాన్ (Cyclone Michaung) ప్రభావం నుంచి కోలుకోని తమిళనాడు రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని త
గుజరాత్, మేఘాలయా, తమిళనాడు, కర్ణాటకలో వరుస భూకంపాలు (Earthquake) వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్ణాటకలోని (Karnataka) విజయపురాలో భూమి కంపించింది.
Tamil Nadu floods | తుపాను వల్ల తమిళనాడులో సంభవించిన వరద పరిస్థితులను (Tamil Nadu floods) అధిగమించేందుకు రూ. 561 కోట్ల నిధుల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. చెన్నై బేసిన్ ప్రాజెక్ట్ కోసం ‘ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మే�
Michaung Cyclone: ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో రెండో ఇన్స్టాల్మెంట్ కింద ఏపీకి 493 కోట్లు, ఏపీలో 450 కోట్లు రిలీజ్ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తన ట్వీట్లో తెలిపారు. రెండు రాష్ట్రాలకు విడుదల చేయాలని కేంద్ర హోం�
మిగ్జాం తుఫాన్ తమిళనాడు రాజధాని చెన్నైలో బీభత్సం సృష్టించింది. తుఫాన్ ప్రభావంతో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గినప్పటికీ, నగరం ఇంకా వరద ముంపులోనే ఉన్నది. భారీగా పోటెత్తిన వరద నీటి
మిగ్జాం తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నై సహా పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. సోమవారం నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్
Cyclone Michaung | దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. దీనికి ‘మిచాంగ్’ నామకరణం చేశారు. ఈ తుఫాను ఏపీలోని నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తుఫాను చ�
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను మరింత తీవ్రమైంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఉన్న మిచాంగ్ గంటకు 13 కిలో మీటర్ల వేగంతో దూసుకొస్తున్నది. రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య ఈ తుఫాను తీరాన్ని తాకే అవకాశ�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారి అంకిత్ తివారీ లంచం కేసులో తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్(డీవీఏసీ) అధికారులు శనివారం మదురైలోని ఈడీ సబ్ జోనల్ కార్యాలయంలో దాదాపు
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహ�
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది