truck rams toll plaza | ఒక లారీ టోల్ ప్లాజాపైకి వేగంగా దూసుకెళ్లింది (truck rams toll plaza). అక్కడ ఆగి ఉన్న వాహనాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో టోల్ ప్లాజా వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. లారీ ఈడ్చెకెళ్లిన వాహనంలో ఉన్న
Tomato Prices | టమాట ధరలు (Tomato Prices) దిగిరావడం లేదు. తాజాగా తమిళనాడులో టమాట ధరలు కిలో రూ.200గా ఉన్నాయి. చెన్నైలోని కొన్ని హోల్సేల్ మార్కెట్లలో కిలో రూ.185 నుంచి రూ.200 వరకు అమ్ముతున్నారు.
Rajinikanth | మద్యం సేవించడమనేది తన జీవితంలో అతిపెద్ద తప్పిదమని సూపర్స్టార్ రజినీకాంత్ వ్యాఖ్యానించాడు. తాను గనుక ఆల్కహాల్ అలవాటు చేసుకోకపోయి ఉంటే.. సమాజానికి ఎంతో సేవ చేసేవాడినని అన్నాడు.
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్పై వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తమిళనాడుకు చెందిన ప్రముఖ పబ్లిషర్, రాజకీయ విశ్లేషకుడు బద్రి శేషాద్రిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బీజేపీకి గట్టి మద్దతుద
తమిళనాడులో కృష్ణగిరి జిల్లా పెజాయపట్టై పట్టణంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో శనివారం పేలు డు సంభవించింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు మహిళలతో సహా ఎనిమిది మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి.
Fire crackers Explosion | తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా కేంద్రంలోని ఓ పటాసుల ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించి, భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. మరో 16 మంది గాయాలతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ �
Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. బాణాసంచా గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న 15 మందిలో ఐదుగురు మంటల్లో కాలిపోయారు.
CPI leader Raja | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) ప్రధాన కార్యదర్శి (General Secretary) డీ రాజా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు.
మణిపూర్ క్రీడాకారులకు తమిళనాడులో శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న దారుణాలపై పౌరహక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధికి చేపట్టిన పాలసీలపై తమిళనాడు ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ (పీటీఆర్)తో కూడిన బృందం ప్రశంసల జల్లు కురిపించింది. హైదరాబాద్ కేంద్ర�
Mother | ఈ లోకంలో స్వార్థం లేని వారంటూ ఎవరైనా ఉన్నారంటే అది అమ్మే (Mother). కన్న పిల్లలు, భర్త కోసం తన ఆనందాలను, కోరికలను అన్నింటినీ త్యాగం చేస్తుంది. తమ పిల్లల బాగు కోసం, వారు ప్రయోజకులు అయ్యేందుకు నిరంతరం శ్రమిస్తు�
ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మనీ ల్యాండరింగ్ కేసులో తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీని దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్�
ED raids | తమిళనాడు రాష్ట్ర మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సింగమణి నివాసాల్లో సోమవారం ఉదయం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.70 లక్షల నగదు పట్టుబడింది.