విరుధానగర్: తమిళనాడు(Tamil Nadu)లోని విరుధానగర్ జిల్లాలో ఉన్న శివకాశీలో .. బాణాసంచా ఉత్పత్తి కేంద్రంలో ఇవాళ ప్రమాదం జరిగింది. ఫైర్క్రాకర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో భారీ పేలుడు సంభవించడంతో 8 మంది కార్మికులు మృతిచెందారు. పేలుడు జరిగిన ప్రాంతం మొత్తం చెల్లాచెదురుగా మారింది. మృతిచెందిన వారిని గుర్తించినట్లు విరుధానగర్ కలెక్టర్ జయాసీలన్ తెలిపారు.
VIDEO | Several killed in an explosion at a firecracker factory near Tamil Nadu’s Sivakasi. More details awaited. pic.twitter.com/T0O5qJkNDw
— Press Trust of India (@PTI_News) May 9, 2024