రాష్ట్ర విభజనకు ముందు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ దానిపై స్పష్టత ఇవ్వడంలేదు. రాష్ట్ర విభజన అనంతరం కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ హయాంలో అనేక ప్రయత్నా�
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పర్యటించనున్నారు. చందనవెల్లి, సీతారాంపూర్లలో మంత్రి పర్యటించి రెండు పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. వెల్స్పన్ గ్రూప్ �
Sintex | తెలంగాణలో మరో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. సింటెక్స్ కంపెనీ రూ.350 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. వెల్ప్న్ గ్రూప్ కంపెనీ భాగస్వామిగా కొనసాగుతున్న సింటెక్స్ రూ.350 కోట్ల తయారీ యూనిట్ను నె�
‘తెలంగాణలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉన్నది. మాకిది కేవలం ఓ ఉత్పాదక కేంద్రమే కాదు అంతకంటే ఎక్కువ. నిజంగా బాలాక్సీ ఫార్మాస్యూటికల్స్కు ఇదో మైలురాయిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి వివిధ దే
దళిత బంధు పథకం ద్వారా దళిత మహిళలు, యువకులు వినూత్న వ్యాపారాలను చేస్తూ నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారని, దళిత బంధు పథకం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వ
న్యూఢిల్లీ: టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చేశారు. ఇండియాలో ఆ కంపెనీ ప్లాంట్ను ఓపెన్ చేస్తుందా లేదా అన్న అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇండియాలో టెస్లా కంపె