జమ్మూ కశ్మీర్లోని నౌగామ్ పోలీసు స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన భారీ పేలుడులో 9 మంది మరణించగా మరో 32 మంది గాయపడ్డారని కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది.
explosion at firecracker factory | బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు వర్కర్లు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
High Alert In Delhi | ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మెట్రో స్టేషన్ సమీపంలోని కారులో పేలుడు జరిగింది. ఇప్పటి వరకు ఎనిమిది దుర్మరణం పాలవగా.. మరికొందరు గాయప�
Blast In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు మోత మోగింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చిక�
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. నాష్విల్లేకి 80 కిలోమీటర్ల దూరంలోని బక్స్నార్ట్లో ఉన్న ఓ మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్లో శుక్రవారం ఉదయం 7.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రక�
Explosion | పటాకుల ఫ్యాక్టరీ (fireworks unit ) లో పేలుడు సంభవించడంతో ముగ్గురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని శివకాశి (Sivakasi) సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Asaduddin Owaisi | సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేద
Bihar Minister | సంగారెడ్డి జిల్లా (Sangareddy district) పాశమైలారం (Pasha Milaram) లోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company) లో రియాక్టర్ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది.
Explosion | ఇంట్లో చార్జింగ్ అవుతుండగా ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ (Scooty battery) ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ఘటనలో ఓ 62 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Explosion On container ship | సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో పేలుడు సంభవించింది. దట్టంగా పొగలతోపాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది.
Explosion | ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు.