Explosion | పటాకుల ఫ్యాక్టరీ (fireworks unit ) లో పేలుడు సంభవించడంతో ముగ్గురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని శివకాశి (Sivakasi) సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Asaduddin Owaisi | సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేద
Bihar Minister | సంగారెడ్డి జిల్లా (Sangareddy district) పాశమైలారం (Pasha Milaram) లోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company) లో రియాక్టర్ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది.
Explosion | ఇంట్లో చార్జింగ్ అవుతుండగా ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ (Scooty battery) ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ఘటనలో ఓ 62 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Explosion On container ship | సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో పేలుడు సంభవించింది. దట్టంగా పొగలతోపాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది.
Explosion | ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు.
Officer Heats Bullets | ఖాళీ బుల్లెట్లను పెన్నంపై వేడి చేసేందుకు పోలీస్ అధికారి ప్రయత్నించాడు. వాటిల్లో గన్పౌడర్ ఉండటంతో పేలుడు సంభవించింది. అయితే మంటలు వ్యాపించక పోవడంతో ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసుకున్న పోలీ
Hyderabad | డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి చిన్న చిన్న సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్లోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ �
Explosion At Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు జరిగింది. బిల్డింగ్ కూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
Explosion At Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. చాలా దూరం వరకు పేలుడు శబ్దాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా పొగలు దట్టంగా అలముకున్నాయి. ఇది చూసి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు.
పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఓ పెట్రోల్ ట్యాంకర్ (Fuel Tanker) పేలడంతో 77మంది మరణించారు. సెంట్రల్ నైజీరియాలోని నైజర్లో ఉన్న సులేజా ప్రాంతంలో కొంతమంది ఓ ట్యాంకర్ నుంచి మరో ట్యాంకర్లోకి జనరేటర్ ఉపయోగించి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.