AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్లో బయో డీజిల్ బంకులో ట్యాంక్ పేలింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
జమ్మూ కశ్మీర్లోని నౌగామ్ పోలీసు స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన భారీ పేలుడులో 9 మంది మరణించగా మరో 32 మంది గాయపడ్డారని కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది.
explosion at firecracker factory | బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఇద్దరు వర్కర్లు మరణించగా ఐదుగురు గాయపడ్డారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
High Alert In Delhi | ఢిల్లీలోని ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మెట్రో స్టేషన్ సమీపంలోని కారులో పేలుడు జరిగింది. ఇప్పటి వరకు ఎనిమిది దుర్మరణం పాలవగా.. మరికొందరు గాయప�
Blast In Delhi | దేశ రాజధాని ఢిల్లీలో బాంబు మోత మోగింది. ఎర్రకోట సమీపంలోని కారులో పేలుడు సంభవించింది. పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. 8 మంది మరణించారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చిక�
అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. నాష్విల్లేకి 80 కిలోమీటర్ల దూరంలోని బక్స్నార్ట్లో ఉన్న ఓ మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్లో శుక్రవారం ఉదయం 7.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రక�
Explosion | పటాకుల ఫ్యాక్టరీ (fireworks unit ) లో పేలుడు సంభవించడంతో ముగ్గురు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని శివకాశి (Sivakasi) సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Asaduddin Owaisi | సంగారెడ్డి జిల్లాలోని సిగాచీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో కార్మికులు, ఉద్యోగులు మరణించిన ఘటనపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని ఆవేద
Bihar Minister | సంగారెడ్డి జిల్లా (Sangareddy district) పాశమైలారం (Pasha Milaram) లోని సిగాచీ ఫార్మా కంపెనీ (Sigachi pharma company) లో రియాక్టర్ పేలి 45 మంది మరణించిన ఘటన తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల్లో విషాదం నింపింది.
Explosion | ఇంట్లో చార్జింగ్ అవుతుండగా ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ (Scooty battery) ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ఘటనలో ఓ 62 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Explosion On container ship | సింగపూర్కు చెందిన కంటైనర్ షిప్లో పేలుడు సంభవించింది. దట్టంగా పొగలతోపాటు మంటలు ఎగసిపడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగింది.
Explosion | ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం బాణసంచా పరిశ్రమలో పేలుడు ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు.