ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం సూర్యాపే
పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనకల్ తాసీల్దార్ కార్యాలయాన్ని
అనుమానాస్పద స్థితిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం అడ్డరోడ్డు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూర్యాపేట ఆర్డీఓ ఆర్.వేణుమాధవరావు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంతో పాటు మాచారం, అనాజీపురం, అనంతారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రా�
కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు, సహచర విద్యార్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్ల�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్�
హుజూర్నగర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్ నియమితులయ్యారు. భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎన్.శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్ట�
ప్రజా సంక్షేమలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగానే కోదాడ 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గుర�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాలకు రాష్ట�
ఐకెపి కేంద్రాలలో త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. �
పెన్పహాడ్ మండలంలోని మాచారం రాయి చెరువును రిజర్వాయర్గా మార్చి, పరివాహక ప్రాంత గ్రామాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున్ రెడ్డ�
ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని లోయపల్లి, సూర్యనాయక్ తండా, కాసర్లపహాడ్, అర్వపల్లి, పర్సాయపల్లి గ్రామాలలో ధాన్యం �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, విద్యాస
తాను పుట్టి పెరిగిన తన 9వ వార్డు అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నది తన చిరకాల వాంచ అని అది నేటితో సఫలమైందని అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుతో అంబేద్కర్ నగర్ పేరు సార్థకమైందని సూర్�
విద్యుత్ శాఖ ఆర్టిజన్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్నగర్లో విద్యుత్ ఆర్టిజన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ డివి�