అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని నిరసిస్తూ తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో పెన్షన్ భవన్ నుండి ర్యాలీగా బయల్దేరి "ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ""యుద్దోన�
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడిని నిరసిస్తూ ప్రపంచ శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్
మైనర్లు నడుపుతున్న 13 ద్విచక్ర వాహనాలను సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో పట్టణ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్
అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొందరు ఇదే అదునుగా భావించి అధిక ధరలకు అమ్ముకునేందుకు అక్రమంగా నిల్వ చేసి సొమ్ము చేసుకుంటు�
అనంతగిరి మండలంలోని లక్కవరంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో రెండవ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ ఆళ్ల నవ్య సురేందర్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ వాట్సాప్/ఎస్ఎంఎస్ లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి �
వరుస దొంగతనాలుకు పాల్పడుతూ బంగారు ఆభరణాలు, ఆటోలు, బైక్ లు ల్యాప్టాప్లు దొంగిలించే ముఠాను సీసీఎస్, ఆత్మకూరు (ఎస్) పోలీసులు అరెస్టు చేసి రూ.13.35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కా
అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిజైన్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్,ఇన్నోవేషన్ డిజైన్ అనే అంశాలపై రెండు రోజులు పాటు కొనసాగిన శిక్షణ �
విద్యార్థులు పరీక్షలపై భయం వీడి, ప్రశాంతంగా రాయాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చెర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధి దోసపహాడ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠ�
మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మసీదులో ముస్లింలకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో..
తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలో భాగంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంఈఓ బోయిన లింగయ్య..
అనంతగిరి మండలంలోని వాయిలసింగవరంలో ఉపాధి హామీ నిధులు రూ.8 లక్షలతో రెండవ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా..
మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన ఉండాలని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తల గోపికృష్ణ అన్నారు. మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్లో విద్యార్థులకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో శుక్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్తో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన శాసన సభ స్
ఆశా కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షురాలు జయమ్మ కోరారు. గురువారం తుంగతుర్తి మండలం వెంపటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు..