చిన్నారుల శారీరక దృఢత్వం, సృజనాత్మకత పెంపు కోసం పోలీస్ వేసవి వినోద శిబిరం దోహద పడుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు వేసవి వినోద �
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మే నెల 1వ తేది నుండి 31వ తేదీ వరకు నెల రోజుల వరకు "30 పోలీస్ యాక్ట్" అమల్లో ఉంటుందని ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు అధ
కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే శ్రమశక్తి అవార్డు కోదాడ పట్టణానికి చెందిన కందిబండ వెంకటేశ్వరరావు పొందారు. విద్యుత్ శాఖలో విధులు నిర�
2024 మార్చి నుండి రిటైరైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రూ.1,000 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అవాస్తవమని, ఇది పెన్షనర్లను మోసం చేయడమేనని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, 2024 బకాయిల సాధన సమితి సూ�
కార్మిక దినోత్సవంను పురస్కరించుకుని కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కార్మిక సంఘాలు, పలు రాజకీయ పార్టీల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జెండాలు ఆవిష్కరించారు. కోదాడ పట్టణంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో బీఆర్టీయూ జెం�
తుంగతుర్తి లయన్స్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రిటైర్ ఉద్యోగుల భవనంలో లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ వెంకటేశ్వరరావు, పాలవరపు సంతోష్ సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది. అధ్�
తుంగతుర్తి మండలంలోని గొట్టిపర్తి-పోచంపల్లి గ్రామాల మధ్య కేతిరెడ్డి వాగుపై నిలిచిపోయిన బ్రిడ్జి పనులను తక్షణమే పునః ప్రారంభించి పూర్తి చేయాలని బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు బర్ల సోమన్న ఆధ్వర్యంలో శుక్రవారం
డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల మత్తులో ఆలోచన విధానం కోల్పోయి అన్ని రకాల అనర్థాలకు కారణమవుతున్నారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. గంజాయి రవాణా, సరఫరా, వినియోగం కేసుల్లో నిందితులుగా ఉన్నవ
30 సంవత్సరాలు పోలీసు శాఖలో అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి సేవలు అందించడం అభినందనీయమని అడ్మిన్ అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అదనపు ఎస్పీ ఆర్.జనార్దన్ రె�
మే 3న సూర్యాపేట జిల్లా పరిధిలో నిర్వహించే నీట్ (యుజి) -2026 పరీక్ష కేంద్రాల వద్ద మధ్యా హ్నం 12 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు నిషేధ ఆజ్ఞలు సెక్షన్ 163 బీఎన్ఎస్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ గురువారం �
రాష్ట్రంలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార �
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని 34వ వార్డులో స్థానిక
మనిషిని మనిషిని కలిపే పేగు బంధం, సమాజ సమతుల్యతను కాపాడేది సాహిత్య సాంస్కృతిక రంగాలదేనని ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. మనిషి కష్టసుఖాలకు, మానవ జీవన పరిణామ క్రమానికి నిలు�
తెలంగాణ జాతి పిత, ఉద్యమ నేత, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహా మనిషి కేసిఆర్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ న�