కోదాడ మున్సిపాలిటీ నామినేషన్ల ప్రక్రియలో కాంగ్రెస్ నేతలు బ్లాక్ మెయిలింగ్ దౌర్జన్యంతో బీఆర్ఎస్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఉప సంహరింపజేశారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర స్థాయి
రీ సర్వేతో రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. ఆర్ ఓ ఆర్ యాక్ట్ (భూ భారతి)–2024 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వే పైలట్ ప్రాజెక్టులో భాగ�
ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించే ఉధ్దేశ్యంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ చేపట్టిన ‘మిషన్ 10వ తరగతి’ పోస్టర్ ను మంగళవారం అర్వపల్లి జడ్పీహెచ్ఎస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా..
బాలల వికాసానికి, వారి బంగారు భవిష్యత్కు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ స్మైల్ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్�
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో�
భూ సరిహద్దుల జియో ట్యాగింగ్ వల్ల వివాదాలు తగ్గి, ప్రజలకు భూమిపై పూర్తి హక్కు రికార్డు ఇవ్వడమే భూ భారతి రీ సర్వే ఉద్దేశమని ఆర్డీఓ వేణు మాధవరావు అన్నారు. భూ భారతి భూముల రీ సర్వేపై పైలెట్ గ్రామంగా జాజిరెడ్డి
మహాత్మా గాంధీ ఆశయాలను కొనసాగిద్దామని ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట జిల్లా నాయకుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం గాంధీజీ వర్ధంతి సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి..
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యతో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై బీఆర్ఎస్ నాయకుల�
తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న బార్ కౌన్సిల్ సభ్యుల ఎంపికకు నిర్వహిస్తున్న ఎన్నికలు శుక్రవారం కోదాడ కోర్టు ఆవరణలో 69 బూత్ లో జరిగాయి. ఈ మేరకు కోదాడ బార్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగ�
సూర్యాపేట మున్సిపాలిటీ 44వ వార్డు అభ్యర్థిగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరుడు కల్నల్ సంతోష్ బాబు తల్లి బికుమళ్ల మంజుల ఉపేందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిషన్ టెన్త్ క్లాస్ కరపత్రాన్ని ఎంఈఓ బోయిని లింగయ్య గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నా�
14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్�