గతంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల తాజా మాజీ సర్పంచులు ఇన్చార్జి ఎంపీడీఓ రామచంద్రరావుకు శనివారం వినతిపత్రం అంద�
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రాయితీలను వెంటనే చెల్లించాలని సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్న�
మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో మేళ్లచెర్వు పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలింది. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుత�
ప్రజలను చైతన్యం చేయడమే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. బుధవారం రాత్రి మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు.
నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటాలు వేయడం లేదంటూ, అకాల వర్షంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మొలకెత్తిన ధాన్యం బస్తాలతో NH 365 జాతీయ రహదారిపై బుధవారం ధర్నా నిర్వహించారు.
గత సంవత్సరం కురిసిన వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న చెక్ డ్యాములకు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకపోవడం శోచనీయం అని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు నల్ల భూపాల్రెడ్డి అన్నారు.
ధాన్యం కాంటా వేసిన బస్తాలను మిల్లులకి వేగవంతంగా తరలించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని, తిమ్మాపుర�
జీలుగతో పంటలకు సేంద్రీయ పోషకాలు అందుతాయని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలో రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేసి మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం ప్రాథమిక సహకార సంఘంలో అవినీతికి పాల్పడిన పీఏసీఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకుల�
రాజకీయాలతో సంభంధం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం బీఆర్ఎస్ పా�
ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ద్వారా రైతులకు సులభంగా ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు అందుతాయని చివ్వెంల మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని ఐలాపురం, తిరుమలగ