ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకో, తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టి ఆంధ్రాకు నీళ్లిస్తున్నావ్ వచ్చే ఎన్నికల్లో 117 కాదు కదా ఉత్త 17 సీట్లు కూడా గెలవలేవని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ర�
పెన్పహాడ్ మండల నూతన ఎస్ఐగా బాలు నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కాస్తాల గోపి కృష్ణ సూర్యాపేట టూ టౌన్కు బదిలీ కాగా, వి.ఆర్ లో ఉన్న బాలు నాయక్ పెన్పహాడ్ ఎస్హెచ్ఓగా..
ప్రభుత్వ పాఠశాలను కాపాడాలనే సంకల్పంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపహాడ్ గ్రామ పంచాయతీ వినూత్న నిర్ణయం తీసుకుంది. గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్పించే కుటుంబాలకు ఆ�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో గురువారం విషాద సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళ కోట కనకలక్ష్మీ (60) ని ఆమె భర్త సత్యనారాయణ దారుణంగా హత్య చేసి చంపాడు. అనంతరం తాను ఉరి �
సూర్యాపేట జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, రెండో యాదాద్రిగా పేరుగాంచిన అర్వపల్లి శ్రీ యోగానoద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో కృష్ణ శిలలతో నిర్మిస్తున్న మహారాజ గోపురం దర్వాజ ప్రతిష్ఠాపణ కార్యక్రమం �
కోదాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలో నిరక్షరాస్యులు సాంకేతిక అవగాహన లేని ఉన్నవారే ఎక్కువగా ఉన్నందున ఓట్ల నమోదు ప్రక్రియ బాధ్యత బీఎల్ఓలే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్�
ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసిన వ్యక్తి దోషిగా తేలడంతో అతడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్ మంగళవ
మాదిగ దండోరా మాదిగల ఉపకులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. దండోరా 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడలో జెండా ఆవిష్కరించారు.
అర్వపల్లి మండల కేంద్రంలోని వై జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని ఎస్ఐ మధు నాయుడు అన్నారు. మంగళవారం రెండు జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు, రోడ్డుకు అడ్డంగా ఉంచిన వస్తువులు, అక్రమం�
పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రా�
కన్నెపల్లి పంప్ హౌస్ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు, బీఆర్ఎస్ పార్టీ
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆ కళాశాలలో రాజ్యాంగ పరిషత్ సభ్యుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా విద్యార్థులకు నిర్�
స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం బీ�
దళిత బహునుల ఆశాజ్యోతి జగ్జీవన్ రాం అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం కోదాడలో జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్ప�