జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ప్రముఖ సీనియర్ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావును బుధవారం స్థానిక ఎస్ఆర్ఎం సంకల్ప్ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణం�
పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే' (పౌర హక్కుల దినోత్సవం) ము�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి చెందిన జలగం మమతకు జూలై 2025లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ చేతుల మీదుగా మంజూరు పత్రం అందజేశారు. అనంతరం అధికారులు ఆన్లైన�
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ రాబోతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతార�
పెన్పహాడ్ మండల పరిధిలోని గూడెపుకుంట తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ గోపికృష్ణ ఆదేశానుసారం పోలీసులు సోమవారం గ్రామంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి చావు అంచులకు వెళ్లి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని తులసివనంగా చేస్తే అందులో పెరిగిన గంజాయి మొక్క రేవంత్ రెడ్డి అని సూర్యాపే
గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉపాధి హామీ నిధులను అన్ని గ్రామాలకు మంజూరు చేయాలని జాజిరెడ్డిగూడెం మండల సర్పంచులు డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలె�
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో సోమవారం జరిగిన పాల కేంద్రం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసి రెండు గంటలు గడిచినా ఓట్ల లె
'బలగం' సినిమా సీన్ రిపీట్ అయ్యింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని ధర్మపురం గ్రామానికి చెందిన పెళ్లి కుమారుడు తరుపున మండల కేంద్రంలోని సత్య గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 25 తేదీన పెళ్లి జరిగిం�
కోదాడ మున్సిపల్ పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై శ్రీరంగపురం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి దుర్మరణం చెందారు. మృతులను..
వర్షాకాలంలో కోదాడ పట్టణ ప్రజలకు వరద ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ చైర్పర్సన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. శనివారం కోదాడ పట్టణంలోని 34వ వార్డు ఎర్రకుంట �
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉన్నత భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి భవ్య అన్నారు. అంతర్జాతీయ
పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన జక్కుల వెంకన్న (65) అనే వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ తెలిపారు. జక్కుల వెంకన్న గ్రామంలో�
అనంతగిరి మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామానికి చెందిన హస్తం రాము ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం రాము చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యు
ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధర్మారపు వెంకటయ్య తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం అభినందనీయమని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. బుధవారం తుంగత�