దేశాభివృద్ధిలో పర్యావరణ పరిరక్షణ అత్యంత కీలకమని ప్రముఖ పర్యావరణవేత్త సురేష్ గుప్తా అన్నారు. బుధవారం కోదాడ కేఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మాజీ రాష్ట్రపతి, దివంగత డాక్టర్ అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలకు ఎదగాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీం అన్నారు. బుధవారం కలాం జయంతిని పురస్కరించుకుని కోదాడలో ఆయన �
మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ రెండో దశ నిర్మాణంలో భీమిరెడ్డి నర్సింహ్మారెడ్డి పోరాటం గొప్పదని, శ్రీరాంసాగర్ రెండో దశకు ఆయన పేరు పెట్టాలని సూర్యాపేట న్యాయవాదు�
కోదాడ పట్టణంలో గల ఎల్డర్స్ రిక్రియేషన్ సొసైటీ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం ఆధునిక టెక్నాలజీతో సొసైటీ నిధులు రూ.3.50 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ను ఎల్డర్స్ �
పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో. ప్రతిరోజు కురుస్తున్న వర్షపు నీరు నిల్వ ఉండడంతో వీధులు జలమయంగా మారి చెరువులను తలపిస్తున్నాయి. వాటి గుండా ప్రయాణించాలంటేనే ప్రయాణికులు, బాటసారులు, గ్రామ ప్ర�
శ్రీరామ్ సాగర్ రెండవ దశకు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని, కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణమని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు, మండల కార్యద�
అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం గుండె, ఊపిరితిత్తుల పునర్జీవన (CPR ) పై తాసీల్దార్ కార్యాలయం అలాగే పీహెచ్సీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను నిలువున దగా చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రె
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చ�
తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. పెన్పహాడ్ మండలంలోని మేగ్యా తండాలో కలకలం రేపిన ఘటన వివరాలను రూరల్ సీఐ రాజశేఖర్ శుక్రవారం వెల్
సోమవారం నాటికి సూర్యాపేట జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కల�
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగ పడతాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో నిర
ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని స్వేచ్ఛగా పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని డీఐఈఓ భాను నాయక్ అన్నారు.