మూసీ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుండి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 640.85 (3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
పాఠశాలల బస్సు డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని కోదాడ మోటార్ వాహన తనిఖీ అధికారి షేక్ జిలాని అన్నారు. గురువారం కోదాడలో పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సమావేశం ఏ�
బస్సు సర్వీసులను పెంచమంటే నీతిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం చార్జీలు పెంచిందని తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బంటు సందీప్ అన్నారు. బుధవారం ఆయన స్పందిస్తూ.. పెంచిన బస్ పా�
పంచాయతీ ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాప
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే వ్యాధులు దూరం అవుతాయని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీల్లో చేపట్టిన
నేరేడుచర్ల మండలం ఫత్తెపురం గ్రామ శివారులోని అంబేద్కర్ కమిటీ హాల్కు కేటాయించిన స్ధలాన్ని కొంతమంది ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని గ్రామ అంబేద్కర్ యూత్ క
రైతులు నూతన వ్యవసాయ విధానంపై దృష్టి సాధించాలని భారత వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ గోబీనాథ్, కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. సోమవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భ�
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎనలేని కృషి చేశారని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తెలంగాణ డైరెక్టర్ మారగాని శంకర్ గౌడ్ అన్నారు. కోదాడ మండలంలోని ఎర్రవరం గ్రామంలో శనివారం సర్వ�
మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, దాని కోసం అంతా కృషి చేయాలని నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్రెడ్డి అన్నారు.
ఈ నెల 8న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే సీపీఐ జిల్లా నాల్గొవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ నూతనకల్ మండల కార్యదర్శి తొట్ల ప్రభాకర్గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో సీపీఐ పార్�
పంటల సాగులో సాంకేతికతను వినిగిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని వరి పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ పద్మావతి తెలిపారు. గురువారం మోతే మండలం సర్వారం గ్రామంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప �
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు మండల విధ్యాధికారి శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపా�
రైతులు జీలుగా విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని తిరుమలగిరి మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సబ్సిడీపై రైతులకు జైలుగ విత్తనాలను ఆయన పంపిణీ చేశారు.
తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రజా పరిషత్ పాఠశాలలకు మంజూరైన నూతన భవనాలకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్థల పరిశీలన చేశారు.