బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో గురువారం నిర్వహించిన గ్రామ సభలలో తుంగతుర్తి మండలంలోని వెలుగుపల్లి, అన్నారం, గొట్టిపర్తి, బండ రామారం, సంగెం గ్రామాల ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ కా�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల పేరుతో నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి నివేదిక సభలలో ప్రజల భాగస్వామ్యం లేదని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బీఆర్�
ఏప్రిల్ నెలాఖరు వరకు ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం బుధవారం తుంగతుర్తి తాసీల్దార్ దయానందంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండలాధ్యక్ష
కొత్త జీవోతో ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులను తగ్గించడం సరికాదని పాత జీవో ప్రకారం అర్హులైన ఆందరికి అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం స్థానిక కల
కార్పోరేట్ ఫౌల్ట్రీ యజమానులు సిండికేట్గా మారి టేడర్లకు, చిన్న దుకాణాలకు ఇచ్చే మార్జిన్ను తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ సూర్యాపేట పట్టణ చికెన్ సెంటర్స్ యూనియన్ ఆధ్వ�
సూర్యాపేట జిల్లాలో వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 106 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర�
రాష్ట్రంలోని ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై మంగళవారం ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో సహాయ వంట మనిషి పోస్టుకు అర్హత ఉన్న మహిళల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి బోయిని లింగయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
గ్రామాల్లో పింఛన్ పంపిణీ ప్రక్రియలో ఇష్టారాజ్యంగా నెలకు వేల రూపాయలు ఫించన్ దారులు నష్టపోతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూశాయి. ఇందుకు తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో గత కొన్ని స�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ క్రైమ్ ప్రివెన్షన్ బిల్లు వాక్ స్వాతంత్ర్యానికి వ్యతిరేకమని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ �
ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడం ఆర్టీసీ డ్రైవర్ల బాధ్యత అని సూర్యాపేట డీఎస్పీ వి.ప్రసన్నకుమార్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవ�
తెలంగాణ ఉద్యమకారుల అక్రమ అరెస్టులు సరికాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ అనంతుల మధు అన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు గత ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోర
రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలకు దూరం ఉండొచ్చొని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తాల గోపికృష్ణ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జి�
'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా శనివారం పెన్పహాడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి పెండెం వెంకట రమణ సందర్శించి అందిస్త�