డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగ
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో బీబీనగర్ ఎయిమ్స్ వై
కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో సీఈసీ గురుకుల చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం కోదాడ పట్టణంలో సమ్మేళనమయ్యారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.
పోలీస్ కస్టడీలోనే కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ దుర్మరణం చెందాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఎయిమ్స్ బీబీనగర్కు చెందిన వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల
నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైందని, మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే �
ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని ఆత్మకూరు.ఎస్ ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా గురువారం మండల వ్యాప్తంగా..
సీఎంఆర్ఎఫ్ అవినీతి అంశంలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ తల్లి లలితమ్మకు గురువారం ఉద్యోగ నియామక పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి అందజేశారు. పోలీసుల చిత్రహింస
కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సూర్యా టెక్ సొల్యూషన్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్లో 14 మంది ఇంజినీరింగ్ విద్యార్థినులు, అలాగే మరో 14 మంది డిప్లొమా విద్యార్థినులు..
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు అవగాహ�
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం కీర్తిశేషులు ధర్మారపు ఉప్పలయ్య 2వ వర్ధంతి సందర్భంగా..
కోదాడ పట్టణంలోని 28వ వార్డులో గత వారం రోజుల నుండి యువత మన వార్డు మన శుభ్రత లక్ష్యంగా గత కొంతకాలంగా వార్డులో నిలిచిపోయిన సీసీ రోడ్ల మరమ్మతులు, కంపచెట్లు..
కర్ల రాజేశ్ కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో చేయూత అందిస్తామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హామీ ఇచ్చారు. రాజేష్ తల్లి లలితమ్మను కలెక్టర్ కోదాడలోని ఆమె నివాసంలో..
హుజూర్నగర్ పట్టణంలోని టౌన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25న అరైవ్ అండ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హుజూర్నగర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోని లైసెన్స్ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య శిబిరం ఏర్పాట�
ప్రతిభ చూపే పోలీస్ క్రీడాకారులకు సర్వీస్ లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ లో ముందుండే అవకాశం ఉందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ 4వ రాష్ట్ర పోలీస్ క్�
తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమికి బేస్మెంట్ కడుతున్న క్రమంలో పక్క భూమికి చెందిన మాద వెంకన్న అనే వ్యక్తి తమ భూమి పైకి వచ్చి దాడికి పాల్పడ్డాడని, ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని అధికారులు స�