అధికార పార్టీ తలొగ్గి కీలుబొమ్మగా వ్యవహరించకుండా జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీని కోదాడ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు
తుంగతుర్తి మెయిన్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రం నుండి మద్దిరాలకు వెళ్లే ప్రధాన రహదారి మహాత్మాగాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు..
కర్ల రాజేశ్ మృతికి కారకులైన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింతం వినయ్ బాబు మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పెన్పహాడ్ మండల కేంద�
గత రెండు దశాబ్దాలుగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు కోదాడ పట్టణంలో ఖాళీ జాగాలో పాత గుడ్డలను డేరాలుగా మార్చుకుని బతుకులీడుస్తున్నారు చిరునామా లేని కోతుల వాళ్లు. చిత్తు కాగితా�
బాధితులు ఇక ఇంటి నుండే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా..
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయ దుందుభి మోగిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురం, తమ్మర కొమరబండ వార్డుల్ల
ప్రతిపక్ష పార్టీ దిమ్మెలను కూల్చాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ క
బీఆర్ఎస్పై అలాగే కేటీఆర్, హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర�
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుడు, అమరుడు కొండేటి వేణుగోపాల్
తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో నర్సరీ పనులను సోమవారం సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ ప్రారంభించారు. నాణ్యమైన విత్తనాలు నాటి, లక్ష్యానికి అనుగుణంగా పూలు, పండ్ల మొక్కలను పెంచాలని..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు శనివారం మానాపురంనకు వెళ్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
రైతులు తమకు ఎదురయ్యే న్యాయ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తోడ్పాటు అందిస్తుందని సూర్యాపేట ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు తెలిపారు. వివాదాలు పరిష్క�
ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలను నివారించవచ్చని కోదాడ ఎంవీఐ ఎస్కే జిలాని అన్నారు. శనివారం రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించ�
ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతాభ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం అనంతగిరి మండలంలోని శాంతినగర్లో..