మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అర్వపల్లి మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్ర�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణు�
అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నా�
స్థానిక సంస్థల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలని సూర్యాపేట జిల్లా తెలంగాణ వికాస్ సమితి అధ్యక్షుడు బిట్టు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధి�
అర్వపల్లి, జాజిరెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. గర్భిణీలు, పిల్లలకు సకాలంలో అన్ని రకాల వ్యాక్స�
కన్నతండ్రిపైనే కొడుకులు క్రూరత్వంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మేగ్య తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు, పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన దొంగరి ప్రసన్నకుమార్ (52) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. మృతదేహాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మునగాల మాజీ జడ్పీటీసీ సుంకరి అజయ్ కుమార్, �
అర్వపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, తాసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సహజ కాన్పులు అయ్యే విధంగా గర్భిణీలకు అవగాహన కల
పెన్పహాడ్ మండల పరిధిలోని లింగాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దొంగరి గోపి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించాడు.
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం భవానిపురంలో గల దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాక్టరీలో బీహార్కు చెందిన కార్మికుడు ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.