సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామంలో సోమవారం ACF టీబీ యాక్టివ్ కేసు నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 20 మందికి పరీక్షలు చేశారు.
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోళ్ల ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మునుముందు ఎట్లా ఉంటుందోనని రైతులు ఆవేదన వ్�
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారులు తేమశాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో శనివారం పలువురు రైతులు ట్రాక్టర్ల బోరాల ద్వారా కొనుగోలు కేంద్రాల్లో �
పోలీస్ సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా బుధవారం పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సందర్శించారు. స్టేషన్ రికార్డు�
వేసవిలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్�
ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉలెందుల సైదులు అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కోమటిపల్లిలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రాథమ�
విశ్వ జనీనమానవుడు, రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆకాంక్షకు అనుగుణంగానే ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. సోమ�
అంటరానితనంపై ఎక్కుపెట్టిన ఆయుధం.. దురహంకారంపై గొంతెత్తిన స్వరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు అన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ఎంపీ పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎవరి పాత్ర ఎంతో నిజాలను ప్రజలకు చెప్పాలని సీపీఎం రాష్�
కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు విరక్తి కలిగిందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శనివారం కోదాడలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన�
ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. వెంపటి ప్రాథమిక పాఠశాల నుంచి 15 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికైనట్లు పా�
సూర్యాపేట జిల్లాలో చోరీకి గురైన రూ.22 లక్షల విలువైన 111 మొబైల్ ఫోన్లను పోలీసులకు రికవరీ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ కె.నరసింహ వాటిని బాధితులకు అందజేశారు.