తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లకావత్ మాన్సింగ్ ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. గురువారం..
కోదాడ పట్టణానికి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేష్ ను చిత్రహింసలకు గురిచేసి చంపిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయలేదని, దీనికి జవాబు చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో అడుగు పెడితే శాంతి
సూర్యాపేట డివిజన్లోని 8 మండలాల్లో ఖాళీగా ఉన్న 15 రేషన్ షాప్ డీలర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు తెలిపారు. గురువారం..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు ఉన్న మద్దిరాల- తుంగతుర్తి మెయిన్ రోడ్డుకు కుడి వైపున ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీకి ఆనుకుని..
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అరుంధతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మంజుల వెంకన్న భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్ల
ప్రతి విద్యార్థి కష్టపడి చదువుల్లో మంచి ఫలితాలు సాధించాలని అర్వపల్లి ఎస్ఐ సైదులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం అర్వపల్లి మండల కేంద�
బర్రెలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కృష్ణానదిలో జారిపడి మృతి చెందిన విషాద సంఘటన చింతలపాలెం మండలంలోని చింత్రియాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల �
పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో మున�
పశు పోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తుంగతుర్తి మండలం వెలుగుపల్లి సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెలుగుపల్లి..
సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగ
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలంటూ మంగళవారం నాగారం మండల కేంద్రంలోని సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఎస్సారెస్పీ కాల్వపై ప్రధానంగా ఆధారపడి వ్యవసాయ సాగు చేస్తున్న తమక�
మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి జరుగుతుందని, మహిళలు ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయాలని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ సంస్థ పెన్పహాడ్ మండల కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ వగ్గు సోమన్న అన్నార�
పెన్పహాడ్ మండల కేంద్రంలో ఈ నెల 5న జరిగిన మహిళ హత్య కేసులో శనివారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ జి.రాజశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన సంఘటన సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని