మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో గోమాతలకు అప్పన్నపేట గ్రామానికి చెందిన ఎదుల్ల మోహన్ రెడ్డి ధర్మపత్ని శ్రీలత కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో ఒక ట్రాక్టర్ గడ్డిని అందజేశారు. ఈ సందర్భంగా వారు స
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హుజూర్ నగర్ విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఆర్టిజన్ యూనియన్ సభ్యులు సోమవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట�
కోదాడ బైపాస్ వద్ద 65వ జాతీయ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనుక నుండి ఢీ కొట్టిన దుర్ఘటనలో 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోల�
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి చెందిన ఘటన గరిడేపల్లి మండలం సర్వారం శివారులో శనివారం ఉదయం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం చేన్నారిగూడెం గ్రామానికి చెందిన పాస్టర్ మాత�
విద్యుత్ శాఖలో కొన్నేండ్లుగా ఆర్టిజన్స్ కార్మికులుగా పనిచేస్తున్న వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య కోరారు. శుక్రవారం మండ�
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలన్ను కోరుతూ అన్నారం గ్రామ సర్ప�
ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వీటిని వెంటనే అరికట్టాలని కోదాడ నియోజకవర్గ వివిధ రాజకీయ పార్టీలు, రై�
ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి పాదాచారులకు, పౌరులకు, వాహనదారులకు ఇబ్బందులు తొలగించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సిబ్బందికి సూచించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో..
సూర్యాపేట, కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ కె.నరసింహ చలువ కళ్లద్దాలు, సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలం�
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని మిర్యాల గ్రామ సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ తన మాతృమూర్తి అనంతుల భిక్షమమ్మ జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శుక్రవారం భోజన ప్లేట్
నేరేడుచర్లలో పౌర సరఫరాల శాఖ అధికారులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులతో కలిసి అంతర్రాష్ట్ర ధాన్యం లారీలను తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రారంభమై వడ్లు మిల్లులకు రవాణా అవుతున్న సందర్
కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు భార్య మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండలో జరిగింది. ఉర్లుగొండ గ్రామానికి చెందిన కోళ్ల వీరభద్రం- పద్మ కుమార
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ. ప్రభుత్వాలు మారుతున్నా నెరవేరని ప్రజల ఆకాంక్ష. మాటలకే పరిమితమైన రాజకీయ నాయకుల వాగ్దానాలు. కలగానే మిగిలిపోతున్న ఆ ఊరి జనం ఆశ. చిన్న చిన్న తండాలు బిటి కి నోచుకోగా..
వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్, నియమ నిబంధనలు, సూచనలు పాటించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లకు సంభందించి కొత్త బస�