సర్ ఫారములు సక్రమంగా నింపకపోతే ఓట్లు గల్లంతు అవుతాయని కోదాడ 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని తొమ్మిదవ వార్డులో వార్డు ప్రజల సర్ ఫారములను నింపేందుకు స్వయంగా నడుం బ�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అనంతారం గ్రామస్తుల సమాచారంతో స్థానిక పోలీసులు..
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మడి ఏపీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు..
ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీన పడడంతో వానాకాలం సీజన్ రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పార సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ, హుజూర్నగర్ నియోజ
అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మల గ్రామంలో మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ బామ్మర్ది బయ్య మధు యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలిసిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాలు నిరుపేద రోగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో
కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ పనులను సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల తీరును, నిర్మాణంలో ఉన్న...
ఆర్యవైశ్య రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ ఛైర్మన్గా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాద�
ట్రాక్టర్ ఢీకొని విశ్రాంత పోస్ట్ మాస్టర్ మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన రిటైర్డ్ �
హరితహారం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది. పచ్చదనం పెంపునకు ప్రతీ యేటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. సూర్యాపేట జి
మత్తు పదార్థాల వినియోగంతో యువత ఆరోగ్యం క్షీణించి వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని కోదాడ ఎస్ఐ బి.సుధీర్ అన్నారు. గురువారం కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపై విద�
తుంగతుర్తి నియోజవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంక
కుల వృత్తిదారులను ఇబ్బందులు పెడితే ఊరుకోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు మున�