ఆయిల్పామ్ తోటలను సాగు చేసే రైతులు ప్రాథమిక దశలోనే సరైన యాజమాన్యం పద్ధతులు పాటించినట్లు అయితే మంచి దిగుబడి సాధించవచ్చు అని పతంజలి ఆయిల్పామ్ కంపెనీ మేనేజర్ జె.హరీశ్, ఏఈఓ నేరెళ్ల సత్యం తెలిపారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ రైస్ మిల్లు వద్ద ధాన్యం లోడ్లతో లారీలు బారులు తీరాయి. కాంటాలు త్వరగా చేపట్టడం లేదని రైతులు ధర్నాలు, నిరసనలు చేపట్టిన నేపథ్యంలో అధికారులు ధాన్యం �
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో రైతులు శనివారం ధర్నా చేపట్టారు. రెండు నెలలుగా ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు ధా�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామంలో శుక్రవారం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది బడిబాట కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా గ్రామంలో తిరుగుతూ బడి బయటి పిల్లలు బడిలో చేరాలని క
మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండలం వల్లభపురంలోని జగన్ మాత రైస్ ఇండస్ట్రీస్, దురాజ్పల్లి నవరత్న రైస్ ఇండస్ట్రీస
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనం నిరుపయోగంగా ఉందని, ఈ భవనాన్ని వినియోగంలోకి తేవాలని కోరుతూ స
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామ వీఓఏ అక్రమాలపై అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. సంఘం సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బులు రూ.15.17 లక్షలను కాజేసినట్లు ఆరోపణలు.
ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానం పొందేలా బోధన చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం చివ్వెంల మండల పరిధి ఉండ్రుగొండ శివారులో గల స్వామి నారాయణ గురుకుల ఇంటర్న�
దేశంలో ప్రజల భావోద్వేగాలను రాజకీయాలకు వాడుతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ పార్టీ సీనియర�
మతాన్ని హింసకు వాడుకోవడం ఆటవిక సాంప్రదాయమని, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సీపీఐ
నెలల తరబడి రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి అష్టకష్టాలు పడుతుంటే పట్టించుకోని ప్రభుత్వం అందాల పోటీలకు మాత్రం వేల కోట్లు ఖర్చు పెడుతుందని అఖిల భారత రైతు కూలి సంఘం డివిజన్ కార్యదర�