కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల నేతలు అన్నారు. కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కోదాడలో ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ
కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని మాజీ జడ్పీటీసీ కోలా ఉపేందర్రావు అన్నారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో పారిశుధ్యం పనులు పట్టించుకునే నాధ
ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓలది కీలక పాత్ర అని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం మోతే మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. తాసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికం�
విద్యార్థుల భవిష్యత్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని పీడీఎస్యూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి డి.రవి అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల �
కన్నతండ్రిని కొడుకే గొడ్డలితో నరికి చంపాడు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామ పంచాయతీ ఆవాస గ్రామం నాగయ్యగూడెంలో బుధవారం జరిగింది.
పోలీస్ స్టేషన్లలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం చిలుకూరు పోలీస్ స్టేషన్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయా విభాగాల సిబ్బందిని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్�
విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలువాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ విశ్రాంత భవనంలో విశ్రాంత ఉద్యోగులకు పుట్టినర�
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల జడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థులు ఐదుగురు గణితశాస్త్రంలో 92 మార్కులకు పైగా సాధించారు. వీరికి ఆ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కొణతం వెంకట్రెడ్డి తన తండ్రి సత్యనారాయణ రెడ్డి జ్�
ఫైనాన్స్, మనీ లోన్స్ యాప్ ద్వారా లోన్ తీసుకుని ఆర్థికంగా ఇబ్బంది అవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో చోటు�