జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) లబ్ధిదారులకు సామాజిక భద్రత కింద ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని గరిడేపల్లి మండల తాసీల్దార్ బండ కవిత తెలిపారు.
విద్యార్ధులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలని గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని గానుగబండ, కొండాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ
కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను పెంచే విధంగా అడుగులు వేస్తున్నందున అన్ని అర్హతలు ఉన్న నేరేడుచర్లను నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని సీపీఐ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు డి.ధ�
ఆధునిక జీవనశైలితో ప్రస్తుతం ప్రజలు అనేక మానసిక, శారీరక రుగ్మతలకు గురవుతున్నారు. యోగా, ధ్యానం సాధన చేయడం ద్వారా వాటిని దూరం చేయవచ్చని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎంపీడీఓ వెంకటేశ్వరరావు అన్నారు.
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ప్రతీ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాల ఏర్పాటుకు కృషి చేయాలని సర్దార్ సర్వాయి పాపన్న సేన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు అనంతు గురవయ్య గౌడ్ పిలుపునిచ్చారు. గురువారం గరిడేపల్లి మండల కే�
ప్రతి రోజు ఉదయం, సాయంత్రం చేసే యోగాతో మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం, ఆయుఃప్రమాణం పెరుగుతుందని అర్వపల్లి మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేశ్ అన్నారు. గురువారం అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో �
కేంద్ర ప్రభుత్వం మార్చిలో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాల్లో గుట్టుచప్పుడు కాకుండా పెన్షనర్ల చట్ట సవరణ బిల్లును ఆమోదించడం బాధాకరమని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య �
కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ పక్కన గల మండపం ఏరియా బడ్డీకొట్లను తొలగించాలంటూ పేద, చిరు వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదని బడ్డీకొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షుడు షేక్ నయీ�
జడ్చర్ల - భద్రాచలం జాతీయ రహదారిపై ఆలగడప వద్ద ఏర్పాటు చేసిన టోట్గేట్ వద్ద 20 కిలోమీటర్ల పరిధిలోని వాహన యజమానులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి
మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645(4.46 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 640.85(3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచి వాటిని బతికించాలని సూర్యాపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ హేమచందర్ అన్నారు. శుక్రవారం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలన
మూసీ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుండి శుక్రవారం 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 (4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 640.85 (3.41 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
పాఠశాలల బస్సు డ్రైవర్లు బస్సు నడిపేటప్పుడు రహదారి భద్రతా నియమాలు తప్పక పాటించాలని కోదాడ మోటార్ వాహన తనిఖీ అధికారి షేక్ జిలాని అన్నారు. గురువారం కోదాడలో పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సమావేశం ఏ�