తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రజాకంటకమైందని, లోపబూయిష్టమైందని, అంకెల గారడి చేశారే తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ.3,24,234 కోట్ల బడ్జెట్పై సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు బద్దం కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్పై శనివారం ఆయన మ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగే ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రథమ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పేర్ల నాగయ్య పిలుపునిచ్చారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని..
మత సామరస్యానికి ప్రతీక కోదాడ అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రంజాన్ను పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణ పరిధిలోని సారాంశంపేట ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ అని బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లింలు ఈద్గా�
అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా సర్పంచ్ గుగులోతు నీలాబాయి శ్రీనివాస్ ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఉన్న చేదుడు బావిలో శనివారం కూలీలతో పూడిక తీయించి..
గరిడేపల్లి మండలంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కారానికి కీలకమైన అడుగు పడింది. సూర్యాపేట ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం మండలంలోని రాయినిగూడెం గ్రామంలో ప్రతిపాదిత సబ్ స్టేషన్ నిర్మాణ స్�
నేరేడుచర్ల మండలం దాచారం గ్రామంలో 5.14 ఎకరాల భూమిలోని వరి పంటపై గడ్డి మందు కొట్టడంతో ఎండిపోయిందని, తద్వారా తనకు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని దాచారం గ్రామానికి చెందిన మహిళా రైతు పేర్వాల శ్రీదేవి తెలిపారు.
తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొంతకాలంగా వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఇళ్లలో నుండి బయటకు రావాలంటేనే కష్టంగా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. నూతన సర్పంచ్..
సాగునీరు అందక చివరి భూముల్లో పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు, నల్లబండగూడెం, ద్వారకుంట, రెడ్లకుంట గ్రామాల రైతులు ఆర్కే మేజర్ కాలువల్లోకి దిగ
అనంతగిరి మండలంలోని బొజ్జగూడెం తండాలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గర్భకోశ నట్టల నివారణ, పశువులకు టీకాల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ గుగులోతు నీలబాయి శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు.
హిందూ, ముస్లింలు ఐక్యతతో ముందుకు సాగాలని, అలాంటప్పుడే సమాజం బలంగా ముందుకు వెళ్తుందని జనసేన పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి సరికొప్పుల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం నియమ నిష్టలతో..
ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట ఎస్పీ నరసింహ అన్నారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రజలు, విద్యార్థులకు నిర్వ�
కేజీబీవీ, సమగ్ర శిక్ష, యూఆర్ఎస్ విభాగాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకు కనీస బేసిక్ పే అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అన్నారు. సోమవారం కోదాడ తాసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశార�