పంటల సాగులో మొదటిగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూర్ రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించి
రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్లను తెరచి 40 రోజులవుతున్నా, రైతులు సెంటర్లకు ధాన్యాన్ని తెచ్చి 50 రోజులవుతున్నా కాంటాలు కాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే కాంటాలు పెట్టి రైతుల ఖాతాలో డబ్బులు జమ చే�
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి అధిక దిగుబడిని సాధించాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుపతమ్మ అన్నారు. బుధవారం రైతు వారోత్సవాలను పురస్కరించుకుని కోదాడ వ్యవసాయ మార్కెట్ క�
క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల వైద్యాధికారిని డాక్టర్ రమ్య అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ పాతర్లపాడు గ్రామం నందు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్ర�
కోదాడ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులోని సాలార్జంగ్ పేటలో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ స�
ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం గొట్టిపర్తి గ్రామ రైతులు నిరసన తెలిపారు. గతంలో జరిగిన కొన్ని అక్రమాల కారణంగా..
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులోని యాదవ నగర్లో తెల్లారేకల్లా మున్సిపాలిటీ స్థలంలో భారీ డబ్బా కొట్టు వెలసింది. ఆ వార్డుకు చెందిన ఓ నాయకుడు ప్రమేయంతోనే ఈ నిర్వాకం జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్�
సూర్యాపేట జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువ గల 103 ఫోన్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ ఫోన్ రికవరీ మేళా
కోదాడలో ఈ నెల 7న గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించనున్న బీఆర్ఎస్ శ్రేణుల నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరు కానున్నార
మట్టి నమూనా పరీక్ష ఫలితాల ఆధారంగా రైతులు తమ పంటలకు ఎరువులు వేసుకోవాలని ఆత్మకూర్.ఎస్ ఏఓ దివ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం
కోదాడ పట్టణంలోని తమ్మర మూడవ వార్డులో గల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ వంగూరి గోపి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ను కోరారు. శనివారం క
మనవడికి, మనుమరాలికి ఈత నేర్పించడానికి వెళ్లి కాలుజారి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం ఆవాసం అనీరెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత కొన్ని రోజులుగా నీళ్లు రాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులకు, గ్రామ సర్పంచ్ కి ఎన్నిసార్లు చెప్పినా..
వరంగల్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో..