కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నా�
14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి, గాంధీజీ అహింస సిద్ధాంతంతో సబ్బండ వర్గాలను ఏకతాటిపై నడిపించి అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత కేసీఆర్�
గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తుందని తాసీల్దార్ లాలూ నాయక్, పెన్పహాడ్ సర్పంచ్ ఒగ్గు రవి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని కస�
విద్యార్థులు రోడ్డు భద్రత పట్ల సమాజాన్ని జాగృతం చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో విద్యార్థులతో ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్ర�
సమాజంలో అట్టడుగు, అణగారిన వర్గాల అభివృద్ధికి ఈడబ్ల్యూఎస్ సొసైటీ నిరంతరం కృషి చేస్తుందని ఆ సంస్థ వైస్ చైర్మన్ శ్రీనివాస్ బహదూర్ తెలిపారు. బుధవారం కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ఆరోగ్య ఉప కేంద్రం అద్దె గత రెండు సంవత్సరాల నుండి కట్టకపోవడంతో సబ్ సెంటర్కు ఇంటి యజమాని తాళం వేసిన సంఘటన బుధవారం వెలుగుచూసింది. సబ్ సెంటర్
బీఆర్ఎస్ హయాంలో కోదాడ పట్టణం సర్వతోముఖాభివృద్ధి చెందిందని, మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ మంజూరు చేసిన కోట్ల రూపాయల నిధులతో పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మ�
ఎన్నికల నియమావళిని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. బుధవారం సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.
రావులపల్లి నుండి ఎక్స్ రోడ్ తండా వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ మంగళవారం మట్టితో గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు.
నాడు గృహ నిర్మాణ శాఖ నుండి నేడు పౌర సరఫరాల, భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా వేల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రివర్గ నుండి బర్తరఫ్ చేసేదాకా ఇక యుద్ధమేనని కోదాడ మాజీ ఎమ్మెల్�
గ్రామాల అభివృద్ధిలో ఉప సర్పంచుల పాత్ర ఎంతో కీలకమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజన ఉప సర్పంచుల సంఘం..
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మట్టయ్య చారి ఇటీవల అనారోగ్యం చనిపోయారు. సోమవారం సూర్యాపేటలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో మట్టయ్య చారి కుటుంబానికి అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడి విజన్ కంటి ఆస్పత్రి హైదరాబాద్ సహకారంతో తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్ ఉద్య�