సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) పాఠశాల అలాగే కళాశాలలో 2025 - 2026 విద్యా సంవత్సరం మొదలైన నుండి తెలుగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్�
సూర్యాపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐసీడీఎస్ సీడీపీఓ సుబ్బలక్ష్మి, లీగల్ కం ప్రొబెషన్ అధికారి బి.నాగరాజు అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని..
కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం మునుగోడు మండల కార్యదర్శి వేముల లింగస్వామి గౌడ్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న గీతన్నల రణభేరి కరపత్రాన్ని..
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ తోటలను సాగు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బుర్రా నరసింహారెడ్డి రైతులను కోరారు. అనంతగిరి మండలంలోని గొండ్రియాలలో.
ప్రజా ఉద్యమాల్లో మహోన్నత చరిత్ర కలిగిన సిపిఐ పార్టీకి వందేళ్లు పూర్తవడం సంతోషంగా ఉందని,
పేదల పక్షాన నిరంతరం పోరాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. పార్టీ వందేళ�
శీతాకాలంలో నిర్వహించే కరాటే ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ బొంకురి అరుణ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ..
సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక 60 ఫీట్ రోడ్ లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు షీ టీమ్స్, ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్ర
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండల�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు రోజువారీ చదువుతో పాటు నిరంతర ప్రాక్టీస్ చేసి, ప్రతి సబ్జెక్టులో 90 శాతం మార్కులు తెచ్చుకునేలా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆర్డీఓ ఆర్.వేణు మాధవరావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో పోలీసులు రిమాండ్కు పంపిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మృతి పట్ల పల�
విద్యార్థులు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ట్రైనీ ఆర్డీఓ రవితేజ అన్నారు. మంగళవారం చివ్వేంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శిం�
ప్రతి ఒక్కరు రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలువురు రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓగా డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.