ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేసిన వ్యక్తి దోషిగా తేలడంతో అతడికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్ మంగళవ
మాదిగ దండోరా మాదిగల ఉపకులాల ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని ఎమ్మార్పీఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతాబాబు మాదిగ అన్నారు. దండోరా 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదాడలో జెండా ఆవిష్కరించారు.
అర్వపల్లి మండల కేంద్రంలోని వై జంక్షన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగించొద్దని ఎస్ఐ మధు నాయుడు అన్నారు. మంగళవారం రెండు జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణలు, రోడ్డుకు అడ్డంగా ఉంచిన వస్తువులు, అక్రమం�
పంట పొలాలను బీడు భూములుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ను వెంటనే ప్రా�
కన్నెపల్లి పంప్ హౌస్ను తక్షణమే ప్రారంభించి, ఎండిపోతున్న ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయం వద్ద రైతులు, బీఆర్ఎస్ పార్టీ
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కోదాడ కె ఆర్ ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆ కళాశాలలో రాజ్యాంగ పరిషత్ సభ్యుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా విద్యార్థులకు నిర్�
స్వాతంత్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం గోదావరి జలాలు అందించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం బీ�
దళిత బహునుల ఆశాజ్యోతి జగ్జీవన్ రాం అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం కోదాడలో జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్ప�
సర్ ఫారములు సక్రమంగా నింపకపోతే ఓట్లు గల్లంతు అవుతాయని కోదాడ 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ చీమ నరేష్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని తొమ్మిదవ వార్డులో వార్డు ప్రజల సర్ ఫారములను నింపేందుకు స్వయంగా నడుం బ�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ వద్ద శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అనంతారం గ్రామస్తుల సమాచారంతో స్థానిక పోలీసులు..
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉమ్మడి ఏపీకి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు..
ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు బలహీన పడడంతో వానాకాలం సీజన్ రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర భారీ నీటి పారుదల, పార సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ అన్నారు. శుక్రవారం కోదాడ, హుజూర్నగర్ నియోజ
అర్వపల్లి మండల పరిధిలోని కొమ్మల గ్రామంలో మాజీ జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ బామ్మర్ది బయ్య మధు యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషయం తెలిసిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ దవాఖానాలు నిరుపేద రోగుల ఆరోగ్యానికి భరోసా ఇస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో