ఇసుక ట్రాక్టర్ అతివేగంతో బైక్పై వెళ్తున్నవ్యక్తిని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా�
నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేస
స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా కొనసాగేందుకు అంతా సహకరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండల పరిధిలోని పెన్పహాడ్, గాజుల మల్కాపురం, చిదేళ్ల గ్రామాల్లో..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ సబ్ ఇన్స్పెక్టర్ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కోదాడ టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పులి వెంక
కోదాడ నూతన కోర్టు పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మావతి అధికారులను, కాంట్రాక్టర్ను ఆదేశించారు. శుక్రవారం కోర్టు నూతన భవన పెండింగ్ బిల్లులు రూ.5 కోట్లు విడుదలైన సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏ
అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. శుక్రవారం కోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ పూలే 135వ వర్ధంతిని పురస్కరించు
మలిదళ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండేటి వెంకట్రెడ్డి(52) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. దోసపహాడ్ గ్రామానికే చెందిన, ప్రత్యేక తెలంగాణ కోస�
వరి కొయ్యలను కాలిస్తే భూమిలో జీవం హరిస్తుందని సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో పంట పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భం�
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని పోలీస్ భరోసా సెంటర్లో..
దళిత మాదిగ యువకుడు రాజేశ్ మృతి కేసులో కారకులపై 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాష్�
కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సంఘాలు, తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాల�