సీఎం రిలీఫ్ ఫండ్ అవినీతి వ్యవహారంలో పోలీసులు రిమాండ్కు పంపిన కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ మృతి పట్ల పల�
విద్యార్థులు మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ట్రైనీ ఆర్డీఓ రవితేజ అన్నారు. మంగళవారం చివ్వేంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శిం�
ప్రతి ఒక్కరు రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్ భూమి సునీల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పలువురు రైతుల పంట పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా డీఎంహెచ్ఓగా డాక్టర్ పెండెం వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని తెలిపారు.
న్యూ ఖమ్మం హైవే పిల్లలమర్రి సమీపంలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కలకలం రేపింది. ముఖంపై ఆసిడ్ పోసిన గుర్తులు, పెట్రోల్ తో మృతదేహాన్ని కాల్చడానికి ప్రయత్నం జరిగింది.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు శనివారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణి చేశారు.
అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి సూర్యాపేట జిల్లా నాయకుడు పోలేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన స్పందిస్తూ..
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు, సాగు నీటిరంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ విద్యాసాగర్ రావు జయంతి సందర్భంగా శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని బండారామారంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆయన చిత్ర పటానికి పూలమ�
మెరుగైన సేవలు అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించడమే పోలీస్ లక్ష్యమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు, వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా.
విద్యార్థి దశలోనే దేశభక్తిని ఇనుమడింపజేసుకుని భవిష్యత్లోఉత్తమ పౌరులుగా సమాజ అభివృద్ధికి కృషి చేయాలని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ పుల్లూరి వెంకటనారాయణ అన్నారు. శుక్రవారం కోదాడలోని పాఠశా�
హిందూ ముస్లింలు సోదర భావంతో మెలగాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జాయింట్ సెక్రెటరీ షకీల్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డు జమ్మిగడ్డలో గురుస్వామి అరిగే శీను ఆధ్వర్యంలో..
నిర్మల్ కోర్టులో ఒక కేసులో నిందితులను సరెండర్ చేస్తున్న న్యాయవాది పి.అనిల్ కుమార్ కారుపై పోలీసులు దాడి చేయడం అమానుషమని. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉయ్యాల
వేధింపులకు, దాడులకు గురవుతున్న బాలలకు, మహిళలకు నైతికపరమైన, సామాజిక పరమైన భద్రత, బరోసా, ధైర్యం కల్పించడమే జిల్లా షీ టీమ్స్, పోలీస్ భరోసా సెంటర్స్ లక్ష్యమని ఎస్పీ నరసింహ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోన