పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటివల నాగారం పోలీస్ స్టేషన్లో పని చేస్తూ రోడ్డు ప్రమ
ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికలతో తేటతెల్లమైందని పార్టీ అనంతగిరి మండల నాయకుడు కాకాని వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మ�
పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం రాములు అందించిన సేవలు అభినందనీయమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన..
ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్సు కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారా
65వ జాతీయ రహదారి నుండి బాబు నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై గత మూడు నెలలు నుండి ఎల్ఈడీ లైట్లు వెలగక ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సంగమేశ్వర ప్రసాద్ మంగళవారం మున్సిపల్ కమిషన
తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి పనులు వెంటనే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అన్నపర్తి జ్ఞాన సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్ర
తాము పుట్టి పెరిగిన సొంత ఊరి పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకర్ధం కళావేదికను నిర్మించి బహుకరించారు దోసపహాడ్ గ్రామానికి చెందిన కొండేటి రామనర్సమ్మ- లింగారెడ్డి కుమారుడు, కోడలు కొండేటి జానకి రెడ్డి- మంజుల. రూ.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. పేరుకే ప్రజా ప్రభుత్వం. హామీల అమలుల్లో సర్వత్రా విఫలం. హామీలే కదా ఎన్నైనా ఇద్దాం.. అమలు జరిగినప్పుడు కదా చూద్దా అన్న చందంగా తయ�
అక్షర ఫౌండేషన్, సూర్యాపేట ఆధ్వర్యంలో ఎస్ కె ఆర్ కన్స్ట్రక్షన్స్ సూర్యాపేట వారి సౌజన్యంతో తుంగతుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయానికి బాడీ ఫ్రీజర్ బాక్స్ సంకినేని రవీందర్ రావు అందజేశారు. సోమవారం మండల �
అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సోమవారం పరామర్శించారు. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఈఈ తీపి
రాష్ట్రస్థాయి క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ఆత్మకుర్.ఎస్ బీసీ గురుకుల విద్యార్థులు స్తతా చాటారు. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల సంక్షేమ విద్యాలయాల ఆధ్వర్యంలో కేశంపేట (షాద్ నగర్) లో జరిగిన సాంస్కృతిక కార్�
జర్నలిస్టుల అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 252 అసంబద్ధమైందని, దాన్ని వ్యతిరేకిస్తూ టీయూడబ్ల్యూజే(హెచ్-143) ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున జర్నల�
ఆర్యవైశ్యులు వ్యాపార రంగాల్లోనే కాకుండా రాజకీయంగానూ చైతన్యవంతులు కావాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో ఫెడరేషన్ సూర్యాపేట జి
సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని కా�
మొబైల్ ఫోన్స్ కు వచ్చే ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదకరమని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా, ఇతర సామాజిక మాధ్యమాల �