ఆత్మకూర్.ఎస్ మండలం ఇస్తళాపురం గ్రామంలో అక్రమంగా నిర్మిస్తున్న కోళ్ల షెడ్డు నిర్మాణాన్ని సర్పంచ్, ఉప సర్పంచ్, చుట్టుపక్కల రైతులు అడ్డుకున్నారు. నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీయడం సరికాదని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో�
మాతృదేవోభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని ఆర్.ఎస్.వి ఫంక్షన్ హాల్లో యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదాడ మున్సిపల్ చైర్�
తాను పుట్టిన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని ఆ గ్రామ వాసులు త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయనను హైదరాబాద్లోన�
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగ
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కర్ల రాజేశ్ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేసేందుకు ఆలస్యం చేశారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో బీబీనగర్ ఎయిమ్స్ వై
కేఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో సీఈసీ గురుకుల చదువుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం కోదాడ పట్టణంలో సమ్మేళనమయ్యారు. ఈ సందర్భంగా తమకు చదువు చెప్పిన అధ్యాపకులను ఘనంగా సత్కరించారు.
పోలీస్ కస్టడీలోనే కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ దుర్మరణం చెందాడనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం ఎయిమ్స్ బీబీనగర్కు చెందిన వైద్యులు రీపోస్టుమార్టం నిర్వహించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల
నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైందని, మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇవ్వలేదని రైస్ మిల్లర్లపైన పడి అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే �
ముందస్తు జాగ్రత్తలు పాటించడంతోనే రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ పొందవచ్చు అని ఆత్మకూరు.ఎస్ ఎస్ఐ బి.శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా గురువారం మండల వ్యాప్తంగా..
సీఎంఆర్ఎఫ్ అవినీతి అంశంలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ తల్లి లలితమ్మకు గురువారం ఉద్యోగ నియామక పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి అందజేశారు. పోలీసుల చిత్రహింస
కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సూర్యా టెక్ సొల్యూషన్ ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ప్లేస్మెంట్లో 14 మంది ఇంజినీరింగ్ విద్యార్థినులు, అలాగే మరో 14 మంది డిప్లొమా విద్యార్థినులు..
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం అరైవ్ అలైవ్ లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు అవగాహ�
విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పదో తరగతిలో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం కీర్తిశేషులు ధర్మారపు ఉప్పలయ్య 2వ వర్ధంతి సందర్భంగా..