నడిగూడెం మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు విధుల నుండి సస్పెండ్ అయ్యాడు. మైనర్ను వివాహం చేసుకున్నందుకు గాను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ నర్సింహ ఉత్తర్వులు జారీ చే
గత కొన్ని రోజులుగా ఎండలు పెరుగడంతో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల రైతులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. కాళేశ్వరం నీళ్లు వస్తాయనే ఆశతో ఎస్సారెస్పీ కాల్వల కింద వేల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. అ�
ఎడతెరిపు లేకుండా గురువారం రాత్రి రెండు గంటల పాటు కోదాడలో వాన దంచి కొట్టింది. దీంతో పలుచోట్ల వరద నీరు రోడ్లపైకి రావడంతో పట్టణ ప్రజలు, వాహనదారులు నరకయాతన అనుభవించారు. భారీ వర్షానికి ఎర్రకుంట చెరువు నుండి వ�
కోదాడ పట్టణ పరిధి చెరువు బజార్లో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు బజార్లో ఉండే ఉప్పుతల లక్ష్మి (40) అనే మహిళ తన ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని చన�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఐదు డీఏలు ఇచ్చి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని సూర్యాపేట డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం, దోసపహాడ్, నా
తొలి, మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిదాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్తిబాబు అన్నారు. బుధవారం జయశంకర్ సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్�
విద్యార్థులు న్యాయ సేవలపై అవగాహన పెంచుకోవాలని 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ఉమర్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి, మెడికల్ బాలికల కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చ�
శ్రావణమాసం తొలి రోజు సందర్భంగా కోదాడలోని స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం రామిశెట్టి కృష్ణవేణి, రావూరి భవాని ఆధ్వర్యంలో మహిళలు శ్రీ పోతులూరి గోవిందమాంబ, సరస్వతి దేవి, శివపార్వతులకు ప
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడలోని డేగ బాబు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపి�
విద్యార్థుల కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా�
విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని చదివి ఉన్నత శిఖరాలు అదిరోహించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. పోలీస్ ప్రజా భరోసాలో భాగంగా బుధవారం ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలి
ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆర్థిక సహకారం అందించి అండగా ఉంటుందని, విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సంఘం అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంక�