కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో10వ వార్డు కౌన్సిలర్ మామిడి రామారావు కేక్ కట్ చేసి కేటీ�
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి సేవ చేయడమే లక్ష్యంగా కాకతీయ సేవా సమితి పని చేస్తుందని సేవా సమితి సభ్యులు తెలిపారు. గురువారం దుర్గాపురం వై జంక్షన్ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉత్తమ
జాజిరెడ్డిగూడెం మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన లోయపల్లి గ్రామ సర్పంచ్ వల్లపు గంగయ్యను గురువారం అర్వపల్లిలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్
వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తున్న మాంగళ్య షాపింగ్ మాల్ తన 33వ శాఖను బుధవారం కోదాడ గొప్పగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి ఆషికా రంగనాథ
అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధుల సహకారంతో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మె�
నీట్ పోటీ పరీక్షల లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ ప్రధాన రహ�
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం తుంగతుర్తి మండల పరిధిలోని కేజీవీబీ పాఠశాల, ఎంఆర్సీలో పని చేస్తున్న సర్వ శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పో�
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బొంకూరి అరుణ చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తోంది. ఆమె సుమన్ షాడో కరాటేలో ప్రత్యేక శిక్షణ పొందింది. గడిచిన ఐదు సంవత్సరాలుగా తుంగతుర్తిలో..
భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ ఈ నెల 20న సూర్యాపేట కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అనంతుల మల్లయ్య, యల్క సోమయ్య గౌడ్ పిలుప
ఐకమత్యతతో సంఘాన్ని బలోపేతం చేసుకుందామని కోదాడ సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమల్లు నరసింహ చారి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
వ్యవసాయ రంగానికి కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ �
తుంగతుర్తి మండల పరిధిలోని బండ రామారం జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచుటకు, గ్రామస్తులమంతా పార్టీలకతీతంగా కృషి చేస్తామని, ఉపాధ్యాయ బృందం ఐకమత్యంతో పని చేయాలని స్థానిక సర్పంచ్ కొరికొప్ప
ఈ నెల 19న సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సంత వేలం పాట ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు తుంగతుర్తి గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు యువతను అన్ని విధాలా మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ఎదుర్కొం�
దేశ వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని, ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్త