అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం గుండె, ఊపిరితిత్తుల పునర్జీవన (CPR ) పై తాసీల్దార్ కార్యాలయం అలాగే పీహెచ్సీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను నిలువున దగా చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రె
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చ�
తండ్రిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. పెన్పహాడ్ మండలంలోని మేగ్యా తండాలో కలకలం రేపిన ఘటన వివరాలను రూరల్ సీఐ రాజశేఖర్ శుక్రవారం వెల్
సోమవారం నాటికి సూర్యాపేట జిల్లాలో అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కల�
అంతరిక్ష ప్రయోగాలు మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగ పడతాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సీనియర్ సైంటిస్ట్ సీహెచ్.వెంకటరమణ అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ లో నిర
ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని స్వేచ్ఛగా పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని డీఐఈఓ భాను నాయక్ అన్నారు.
మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అర్వపల్లి మండల వైద్యాధికారి భూక్య నగేష్ నాయక్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్ర�
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణు�
అధికారంలోకి వచ్చి 22 నెలలు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిందని సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నా�
స్థానిక సంస్థల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు బాకీ కార్డులు చూపించి నిలదీయాలని సూర్యాపేట జిల్లా తెలంగాణ వికాస్ సమితి అధ్యక్షుడు బిట్టు నాగేశ్వరరావు అన్నారు. బుధవారం పెన్పహాడ్ మండల పరిధి�
అర్వపల్లి, జాజిరెడ్డిగూడెంలో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ బుధవారం పరిశీలించారు. గర్భిణీలు, పిల్లలకు సకాలంలో అన్ని రకాల వ్యాక్స�
కన్నతండ్రిపైనే కొడుకులు క్రూరత్వంగా దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం మేగ్య తండాలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.