కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు కత్రం భాస్కర్ రెడ్డి మృతి బాధాకరమని, ఆయన జీవితం చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన
బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవాలని ఆర్బీఐ లీడ్ మేనేజర్ కోమిద, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగవరప్రసాద్ సూచించారు. గురువారం..
యాసంగి పంట పెట్టుబడి సాయం 'రైతు భరోసా' నిధులను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భ�
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వామపక్షాల ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో గురువారం న
అనంతగిరి మండలంలోని వాయిల సింగారం 1వ అంగన్వాడీ సెంటర్ను గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం..
అధికార కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పని చేస్తే కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోగా తాను స్వతంత్రంగా పోటీ చేస్తే పోలింగ్ సెంటర్లోకి అనుమతించకుండా పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తూ బెదిరింపులకు పాల్ప
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బారాకత్ గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు చల్ల సైదులు 13 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. అందులో మూడు ఎకరాల వరకు ఎర్ర తెగులు వచ్చి పంట చేను ఎండిపోతుంది. ఆయనకు స్మార�
తుంగతుర్తి మండల కేంద్రంలోని పెన్షనర్స్ భవనంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ డాక్టర్ల ద్వారా మంగళవారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడమే లయన�
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకుడు, కుంచమర్తి గ్రామ మాజీ సర్పంచ్ మన్నె లక్ష్మీనర్సయ్య యాదవ్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటక�
కోదాడ పట్టణంలోని సీసీఆర్ విద్యా నిలయం పంపిణీ కేంద్రం నుండి ఎన్నికల అధికారులు మంగళవారం పోలింగ్ సామగ్రిని ఆయా కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ..
స్నేహం, దాతృత్వం, ప్రేమ, విలువలతో ఎదిగిన చింతల వీరయ్య మరణం విచారకరమని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు. విలువలతో ఎదిగిన వీరయ్యను కోదాడ గడ్డ మరిచిపోదన్నారు. సోమవారం..
ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక డబ్బు, బెదిరింపులతో అధికార కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని, అయినా కోదాడలో గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నార�
మాయ మాటలు నమ్మి మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరింత గోస పడుతమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భార�
ప్రతి ఒక్కరూ బ్యాంకులో ఖాతా తెరిచి బ్యాంకులు అందించే సేవలను వినియోగించుకోవాలని అర్వపల్లి మండల రామన్నగూడెం సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామంలో..