పెరిగిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు నిరసిస్తూ ఈ నెల 10న సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్ల
కోదాడ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఆకతాయిల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కోదాడ పట్టణ ఎస్ఐ మల్సూర్ హెచ్చరించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 26వ
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో సోమవారం భారీ వర్షం కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు పోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. నీటిలో కొట్టుకుపోతున్న ధాన్యం చూపిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ స�
కోదాడ నియోజకవర్గంలో యదేచ్చగా అధికార పార్టీకి చెందిన నేతలు భూకబ్జాలు ఆక్రమణలకు పాల్పడుతుంటే నిలువరించాల్సిన సంబంధిత అధికారులు చేష్టలుడిగి వారికి వత్తాసు పలుకుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య �
పెన్పహాడ్ మండలం మాచారం గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని మాచారం ఆవాసం గుడిబండ తండాకు చెందిన ఉపాధి హామీ కూలీలు శనివారం ఉపాధి హామీ పని ముగించుకుని నేరుగా ఎంపీడీఓ కార్యాలయం ముంద�
అకాల వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వమే బాధ్యత వహించి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార స�
తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన నల్లు నర్సింహారెడ్డి అమృతదేవి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఎన్నారై నల్లు చిత్తరంజన్ రెడ్డి, ఉమా జ్యోతి దంపతులు రూ.2.20.000 విలువ గల వాటర్ ప్లాంట
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రధాన �
తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం సొసైటీలో రైతులకు అందుబాటులో జీలుగు విత్తనాలు ఉన్నాయని పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, ఏడీఏ రమేష్ బాబు తెలిపారు. గురువారం పిఏసీఎస్ కేంద్రం వద్ద పలువుర�
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సెలూన్ షాప్ దగ్ధమైన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కదునూరి హరీశ్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద సెలూన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనస�
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి జీఓ నంబర్ 7ను వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వెంటనే రద�
పోలీస్ కస్టడీలో చిత్రహింసలకు గురై దుర్మరణం పాలైన కర్ల రాజేశ్ కుటుంబాన్ని ఓదార్చి ఔదార్యంతో ఆర్థిక సహాయాన్ని అందిస్తానన్న బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నార�
కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సం�