సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన మట్టయ్య చారి ఇటీవల అనారోగ్యం చనిపోయారు. సోమవారం సూర్యాపేటలోని బులియన్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో మట్టయ్య చారి కుటుంబానికి అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మెడి విజన్ కంటి ఆస్పత్రి హైదరాబాద్ సహకారంతో తుంగతుర్తి మండల కేంద్రంలో సోమవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్ ఉద్య�
కోదాడ కాన్వాసింగ్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చింతల వీరయ్య స్నేహశీలి అని, అందరినీ ఆప్యాయంగా పలకరించే వారు అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రోడ్డు ప్రమాదంలో..
తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో గ్రామ సర్పంచ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎస్ఐ క్రాంతికుమార్..
తెలంగాణ రాష్ట్రంలో నడిచేది ప్రజా పాలన కాదని.. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్ అన్నారు. శనివారం తుంగుర్తి మండల కేంద్రంలో విలేకరులత�
పెన్పహాడ్ మండల పరిధిలో నాగులపహాడ్ గ్రామంలో కాకతీయ రాజులు నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ త్రికుటేశ్వరాలయంలో ఫిబ్రవరి 15న జరగనున్న మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా సర్పంచ్ సంకరమద్ది నిరంజన్ రెడ్డి అధ్యక్షతన
ఆత్మకూర్.ఎస్ మండలం దాచారం టీజీ మోడల్ స్కూల్ అండ్ కేజీబీవీ స్కూల్ అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనగా నిర్వహించారు. ఈ సందర్భంగా..
రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రజలకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు
తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్�
యాసంగి పంటకు వెంటనే రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయ�
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని దళిత వర్గానికి చెందిన కర్ల రాజేష్ పోలీసుల చిత్రహింసల వల్ల లాకప్ డెత్ కు గురై మరణించి రెండు నెలలు గడుస్తున్నా రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం నోరు విప్పకపోవడం
కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో నెలకొన్న మోటార్ వాహనాల తనిఖీ కార్యాలయం త్వరలో కోదాడ మండలం గుడిబండ గ్రామ శివారుకు మారనున్నది. గుడిబండలో ఈ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు.