ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి కోరారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం రైతు వేదికలో వీబీగ్రామ్-జీ (VBGRAM-G)ల�
సాగర్ నీరు ఖమ్మం జిల్లాకు తరలిపోతున్నా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చోద్యం చూస్తున్నారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విమర్శించారు. మంగళవారం అనంతగిరి మండల కేంద్రంలో విలేకరులతో మాట్
వ్యవసాయానికి బంగారు బాటలు వేసిన రాష్ట్రంలో రైతు కన్నీరు పెడుతుంటే మనసు గోస పడుతుందని, రైతుల పక్షాన పోరాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తానని, రైతు సమస్యల పరిష్కారానికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమని కోదాడ మా
భారత దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. సో�
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజ�
హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు నందు గల శ్రీలక్ష్మి నరసింహ గణేష్ ఫార్ బాయిల్డ్ మోడ్రన్ రైస్ మిల్లు నుండి విపరీతమైన బూడిద, పొట్టు, కాలుష్యం ఉత్పన్నమౌతుందని, యజమాన్యం నింబంధనలకు వ్యతిరేకంగా ప�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరి�
హుజూర్నగర్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సీనియర్ న్యాయవాది కుక్కడపు బాలకృష్ణ గౌడ్ నియమితులయ్యారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు
నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం శిక్షార్హులేనని, చట్టం ఎవరికి చుట్టము కాదని హుజూర్నగర్ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కాసరగడ్డ దీప అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరి�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని కోదాడ పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు, ఆస్పత్రి సిబ్బందికి కౌన్సిలర్ చీమ నరేష్, మాజీ కౌన్సిలర్ లలిత పండ్ల
కోదాడ పశువుల దవఖానాలో శుక్రవారం అసిస్టెంట్ డైరెక్టర్ పెంటయ్య తొలిసారి ఓ కుక్క చెవిలో స్కానింగ్ చేసి చికిత్స చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల చెవుల్లో ఇన్ఫెక్షన్ గడ్డలు ఇతర సమస్యలు ఉన్నప్పుడు
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టీ ఏ) ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి, యువజన �
తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి కుంచాల కౌసల్య ఇటీవల మరణించింది. గురువారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వా
వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల వల్ల ఏర్పడ్డ ఎల్ నినో ప్రభావంతో తగినంత వర్షాలు పడే అవకాశం లేదని అర్వపల్లి మండల వ్యవసాయ అధికారి పెందోట గణేష్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడ�