ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సూర్యాపేట జిల్లాలో మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యాపేట, ఆత్మకూరు, నూతనకల్, మద్దిరాల, తు�
14 సంవత్సరాలు సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఉద్యమ నేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల�
తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగ�
కర్ల రాజేశ్ పోలీసుల చిత్ర హింసలతోనే దుర్మరణం పాలయ్యాడని, ఆయన మృతికి కారణమైన పోలీసులను అరెస్టు చేసేంత వరకు దశల వారీగా ఉద్యమాలు నిర్వహించి అప్పటికీ న్యాయం జరగకపోతే తమ జాతి హక్కుల పరిరక్షణకు, ఉనికిని కాప
ఎన్నికల సమయంలో ఒకసారి కేసు నమోదైతే జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం పెన్పహాడ్ మండలంలో ఈ నెల 14న నిర్వహిస్తున్న రెండో విడత స�
కోదాడ కోర్టులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మిశారద తెలిపారు. శనివారం మొదటి అదనపు జిల్లా జడ్జి ఎం.రాధాకృష్ణ చౌహాన్తో కలిసి కోదాడ కోర్టు
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్ సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేస�
అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు చేపట్టినట్లు కోదాడ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ధాన్యం అక్రమ రవాణా, శాంతి భద్రతలు, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, తదితర అంశాలపై వి�
రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ లను జాగ్రత్తగా జారీ చేయాలని సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం జాజిరెడ్డిగూడెం ఎంపిడిఓ కార్యాలయంలలో స్టేజ్ 1, 2 రిటర్నింగ్ అధికారులు, పంచాయ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా, పారిశ్రామిక వాడలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను ఆమ్ముతూ రూ.5 లక్షల కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎ�
తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన త్యాగమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయిమ్ అన్నారు.
ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల పరిశీలకుడు జి.రవి నాయక్ అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక రోగులకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయాలని సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం పెన్పహాడ్ ప్రాథమిక ఆరో
ఇసుక ట్రాక్టర్ అతివేగంతో బైక్పై వెళ్తున్నవ్యక్తిని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అర్వపల్లి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా�
నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. అనంతగిరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేస