ఈ నెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బ�
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి పెన్ప
రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం ఆయన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్�
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సిబ్బందికి సూచించారు. శనివారం ఆత్మకూర్.ఎస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశ�
ఈ నెల 28న సూర్యాపేట జూనియర్ కళాశాలలో జరిగే గీతన్నల రణభేరి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉయ్యాల నగేశ్ కోరారు. శనివారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (బాలికల) పాఠశాల అలాగే కళాశాలలో 2025 - 2026 విద్యా సంవత్సరం మొదలైన నుండి తెలుగు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ సబ్�
సూర్యాపేట జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఐసీడీఎస్ సీడీపీఓ సుబ్బలక్ష్మి, లీగల్ కం ప్రొబెషన్ అధికారి బి.నాగరాజు అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధిలోని..
కల్లుగీత వృత్తి చేసే వారందరికీ కాటమయ్య రక్షణ కిట్లు ఇవ్వాలని కల్లుగీత కార్మిక సంఘం మునుగోడు మండల కార్యదర్శి వేముల లింగస్వామి గౌడ్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న గీతన్నల రణభేరి కరపత్రాన్ని..
ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ తోటలను సాగు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బుర్రా నరసింహారెడ్డి రైతులను కోరారు. అనంతగిరి మండలంలోని గొండ్రియాలలో.
ప్రజా ఉద్యమాల్లో మహోన్నత చరిత్ర కలిగిన సిపిఐ పార్టీకి వందేళ్లు పూర్తవడం సంతోషంగా ఉందని,
పేదల పక్షాన నిరంతరం పోరాడేది భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమేనని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. పార్టీ వందేళ�
శీతాకాలంలో నిర్వహించే కరాటే ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరాటే మాస్టర్ బొంకురి అరుణ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడుతూ..
సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక 60 ఫీట్ రోడ్ లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు షీ టీమ్స్, ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్ర
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లు దండుకోవడానికే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య ఆరోపించారు. బుధవారం మండల�
పదో తరగతి వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు రోజువారీ చదువుతో పాటు నిరంతర ప్రాక్టీస్ చేసి, ప్రతి సబ్జెక్టులో 90 శాతం మార్కులు తెచ్చుకునేలా కృషి చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆర్డీఓ ఆర్.వేణు మాధవరావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.