గీత కార్మికులు కాటమయ్య రక్షణ సేఫ్టీ కిట్టులను సద్వినియోగం చేసుకుని ప్రాణాలను కాపాడుకోవాలని తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మొల్కపురి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలో
అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేంత వరకు ఉద్యమం నిర్వహిస్తామని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్�
కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల వైఫల్య పాలనపై తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్ పార్టీ,
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పి తరిమికొట్టే రోజులు ఆసన్నమయ్యాయని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడ�
బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నుండి ఆరు రోజులపాటు జరగనున్న ధర్నాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం కోదాడ �
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూర్యాపేట డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ సిబ్బందికి సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చే�
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1 పెన్షన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల హామీల అమలులో వారి వైఫల్యాలను నిరసిస్తూ కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 2న కోదాడలో నియోజకవర్గ స్థాయి ధర్నా నిర్వహించ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ బుధవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే సమరభేరి ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్�
విద్యారంగానికి కొల్లు ప్రమీల వెంకట్రావ్ సేవలు ప్రశంసనీయం అని ఎంఈఓ వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం నడిగూడెం మండలం రత్నవరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ, విద్యారంగంలో సుమ�
కోదాడ నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన సాగుతుందని, పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి బడుగు బలహీన వర్గాలపై పాశవికంగా వ్యవహరిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. �
బాధితులపై పట్టణ సీఐ దాష్టీకానికి నిరసనగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కోదాడ పట్టణ బంద్ సోమవారం విజయవంతం అయింది. మున్సిపల్ అధికారులు అక్రమం
పెన్పహాడ్ మండల పరిధిలోని దోసపహడ్ గ్రామానికి చెందిన వలపట్ల జానకమ్మ భర్త వీరయ్య దంపతుల కూతురు నాగమణిని 8 సంవత్సరాల క్రితం మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన మీసాల నాగరాజు ఇచ్చి వివాహం చ�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా పందుల పెంపకం దారులు ఎస్సీ కాలనీలోని ఇండ్ల మధ్యలో పందుల గూడు ఏర్పాటు చేసి ఇష్టారాజ్యాంగా పెంచుతున్నారు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో బ