కట్టుకున్న భార్యను దారుణంగా హత్యచేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేశారు. పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసు వివరాలను సీఐ రాజశేఖర్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండలం పర�
తుంగతుర్తి మండలం బండరామారంలో ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడికొండ సీతయ్య ఆధ్వర్యంలో బుధవారం వారి తల్లిదండ్రులు తాటికొండ రాఘవయ్య, అనసూయమ్మ జ్ఞాపకార్థం..
జాజిరెడ్డిగూడెంలో అక్రమంగా ఇసుక డంపు చేసిన వారిపై కేసులు నమోదు చేసి, వారి లైసెన్స్ ను రద్దు చేయాలని, అలాగే అక్రమ ఇసుక డంపులను సీజ్ చేయాలని డిప్యూటీ తాసీల్దార్ అశ్వినికి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వినతి ప�
విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకుని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంపా నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ ఇనిస్టిట్యూ�
తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా మారాయి. ఈ ట్రాన్స్ఫార్మర్లు కనీసం నాలుగు ఫీట్ల ఎత్తు కూడా లేకపోవడంతో చిన్న పిల్లలు పట్�
తుంగతుర్తి మండలంలోని వెంపటి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మాజీ ఉప సర్పంచ్ భాషబోయిన వెంకన్న తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మంగళవారం డ్రమ్స్ అందించారు. ఈ సందర్భంగా...
ఎగవేతదారుల జాబితాలో ఉన్న డిఫాల్ట్ కాంట్రాక్టర్తో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కోదాడ పట్టణంలో చేపట్టిన అండర్ డ్రైనేజీ పనులతో ప్రజలు ఇబ్బందులకు, మనోవేదనకు గురవుతున్నారని, తక్షణమే సదరు పనులను నిలిపి వ�
అనుమానం పెనుభూతమైంది. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో భర్త భార్యను సీసీ రోడ్డుపై పడేసి మెడ, ఛాతిపై కాలితో బలంగా తొక్కడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్స్టేషన్ పరిధిల
“రైతులతో మాట – పంట మార్పిడికి బాట” కార్యక్రమాన్ని సోమవారం అర్వపల్లి మండలం వెల్పుచర్ల, లోయపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎలాంటి పంట సాగు చేయని...
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, అలాగే జిల్లా నుండి గ్రామస్థాయి వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని మోకు దెబ్బ సూర్యాపేట జిల్లా అధ్య
తుంగతుర్తి నుండి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం గుంతలు పడి చెరువులా కనిపించే రోడ్డుపై వరి నాట్లు వేసి, గాళాలతో చేపల పడుతూ నిరసన వ్యక్తం చ�
వర్షాభావ పరిస్థితులతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసి చెరువులను నింపాలని, తాగునీరు, సాగునీటి అవసరాలను తీర్చాలని నాగార్�
గంజాయి నిర్మూలన లక్ష్యంగా ఎస్ఐ ఏడుకొండలు ఆధ్వర్యంలో అనంతగిరి మండల కేంద్రంలో డాగ్స్ స్క్వాడ్ సిబ్బంది శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన గుర్తింపు లక్ష్యంగా...
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోదాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ శుక్రవారం ప్రారంభిం
ప్రభుత్వం పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, డీఏను మంజూరు చేయాలని, విద్యాశాఖలో పర్యవేక్షణ పోస్టులను భర్తీ చేయాలని, రేషనలైజేషన్ జీవో 25 ను సవరించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమి