కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ �
కోదాడ రెవెన్యూ పరిధిలో 615, 616 సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా మార్పిడి చేశారని పేర్కొంటూ కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు..
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొబైలైజేషన్ ఎయిడ్ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆరోగ�
జూన్ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్- 19 జూనియర్, సీనియర్ (బాల బాలికలు) బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికకు ఈ నెల 31న కోదాడ ఇఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు సెలక్షన్స్�
తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ శివారులో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. రైతు భూక్య శంకర్ సహా పలువురి వ్యవసాయ పొలాల్లో కరెంట్ లైన్లు కిందకు వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం..
గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం డిమాండ్ చేసింది. శనివారం అర్వపల్లి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రం బొల్లంపల్లి గ్రామానికి చెందిన సింగర్ అనిల్ యాదవ్ స్వరకల్పనలో రాబోతున్న అందమైన ఓ చిన్నదాన అనే పాట చిత్రీకరణ శనివారం బొల్లంపల్లిలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అ
తనను మానసిక, భౌతిక వేధింపులకు గురి చేసిన అత్త వారింటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఓ మహిళ సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెన్పహా�
తాటి మ్యూజికల్ ఫెస్టివల్ పేరుతో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో కల్లుగీత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర�
తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో పని చేస్తున్న హమాలీ చర్లపల్లి సోమయ్య (69) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మరణించాడు. శుక్రవారం తుంగ�
కామ్రేడ్ ప్రభాకర్ ఆశయ సాధనకై కలిసికట్టుగా పోరాడాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండారి ప్రభాకర్ అమరుడై ఏడు సంవత్సరాలు అవుతున్న సందర�
గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ సర్పంచులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు. గురువా�
బీఆర్ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామరావును గురువారం హైదరాబాద్లోని నందినగర్లో గల ఆయన నివాసంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర�
ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి, రావులపల్లి �
ఈ నెల 25న భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరగనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూసీఐ డివిజన్ అధ్యక్షుడు రమేశ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో గోడ పోస్టర్లను ఆవి�