గాలికుంటు వ్యాధి నివారణకు పాడి రైతులందరూ తమ పశువులకు టీకాలు వేయించాలని సూర్యాపేట జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ డి.శ్రీనివాస్ రావు అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రా
ఖరీదైన బైకులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సూర్యాపేట 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక�
దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది మంగళవారం సూర్యాపేట పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఉద్రిక్త పరి
ప్రతి నెల సూర్యాపేట జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫోన్ రికవరీ మేళాలో వివిధ రూపాల్లో ప్రజలు
పెన్పహాడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వైభవంగా
గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ సూర్యాపేట జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జిగా ఆత్మకూర్ ఎస్ మండలం గట్టికల్ గ్రామానికి చెందిన గిలకత్తుల ప్రవీణ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు.
ఫిర్యాదుదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఫోన్ ద్వారా జిల్లాలోని పోలీస్ అధికారులకు సూర్యాపేట ఎస్పీ నరసింహా సూచించారు. ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే కార�
రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న
సూర్యాపేట జిల్లాలో ఈ నెల 15 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో
తిరుమలగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షురాలు మిట్టపల్లి లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చ�
“జన జాతియా గౌరవ వార్ష పక్ష్వాడా – 2025" కార్యక్రమంలో భాగంగా అనాజీపురం గ్రామంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు రైతుల సమక్షంలో “జన జాతియా గౌరవ దివస్” కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
తుంగతుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాసీల్
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం గ్రామంలో నిర్మించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వ�