కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని పెన్షనర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు, బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర�
విజయానికి అడ్డదారులు ఉండవని, విజయం సాధించాలంటే శ్రమయే మార్గమని విద్యార్థులు నిత్యం శ్రమించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని స్పందన డిగ్రీ , పీజీ కళాశాల వార్�
కేంద్ర ప్రభుత్వం దొడ్డి దారిన చేసిన 2025 వ్యాలిడిషన్ చట్టం దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో అంధకారం నింపుతుందని తెలంగాణ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీ
గాలికుంటు వ్యాధి టీకాలతో పశువులను సంరక్షించుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని ప్రాంతీయ పశు �
తుంగతుర్తి మండల పరిధిలోని వెలుగుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కుమ్మరి వెంకన్న ఇటీవల మరణించడంతో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ వారి కుటుంబాన్ని పరామర్శించారు. వెంకన్న చిత్రపట�
అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్వీ విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం పెన్పహాడ్ మండల బీఆర్ఎస్వీ నాయకులను పో
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తి మండల బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చ�
ప్రభుత్వం తెలుగు పద్య నాటకాలను ప్రోత్సహించాలని నాటక సమాజాల సమాఖ్య సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిలకత్తుల పుల్లయ్య, గుండు వెంకటేశ్వర్లు కోరారు. పెన్పహాడ్ మండలం పొట్లపాడు గ్రామంలో సోమవారం ర�
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్వీ నాయకులను మంగళవారం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టు ఆయన బీఆర్ఎస్వీ నాయకులు..
విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన రావెళ్ల సీతారామయ్యకు కోదాడ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా అభినందన సభ నిర్వహించారు. యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన
కర్ల రాజేశ్ లాకప్ డెత్ కేసు విచారణలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. సోమవారం కోదాడలో ఆయన మాట్లాడుతూ.. విచారణ ప్రారంభించి మూ
హుజూర్నగర్ మున్సిపాలిటీలో అసలు పాలకవర్గం కంటే, వారి కుటుంబ సభ్యుల ‘నీడ’లే రాజ్యమేలుతున్నాయి. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు నామమాత్రంగానే మిగిలిపోతుండగా, వారి తరపున తండ్రులు, భర్తలు, క�
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశ దాస్య శృంఖలాలు తెంచేందుకు చిరునవ్వుతో ఉరికొయ్యని ముద్దాడిన వీర పుత్రులు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులని ప్రజాశక్తి నివేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరర
ప్రజల ఆరోగ్యాన్ని, కుటుంబాల ఆర్థిక పరిస్థితిని నాశనం చేస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామస్తులు నడుం బిగించారు. బెల్ట్ షాపుల భరతం పట్టాలని
ప్రజల సమస్యలపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు భరోసా కల్పించడంలో పోలీస్ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగ�