కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న నాలుగు కోర్టు కాంప్లెక్స్ బిల్డింగ్ పనులను సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల తీరును, నిర్మాణంలో ఉన్న...
ఆర్యవైశ్య రాజకీయ కమిటీ రాష్ట్ర వైస్ ఛైర్మన్గా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాద�
ట్రాక్టర్ ఢీకొని విశ్రాంత పోస్ట్ మాస్టర్ మృతి చెందిన సంఘటన పెన్పహాడ్ మండల పరిధిలోని చిదేళ్ల గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన రిటైర్డ్ �
హరితహారం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది. పచ్చదనం పెంపునకు ప్రతీ యేటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. సూర్యాపేట జి
మత్తు పదార్థాల వినియోగంతో యువత ఆరోగ్యం క్షీణించి వారి భవిష్యత్ అంధకారంగా మారుతుందని కోదాడ ఎస్ఐ బి.సుధీర్ అన్నారు. గురువారం కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల నివారణ అనే అంశంపై విద�
తుంగతుర్తి నియోజవర్గ కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో వైద్య సిబ్బంది బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్లకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంక
కుల వృత్తిదారులను ఇబ్బందులు పెడితే ఊరుకోమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేక పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్న�
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు మున�
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని ప్రముఖ సీనియర్ వైద్యుడు డాక్టర్ జాస్తి సుబ్బారావును బుధవారం స్థానిక ఎస్ఆర్ఎం సంకల్ప్ విద్యార్థులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణం�
పౌర హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే' (పౌర హక్కుల దినోత్సవం) ము�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి చెందిన జలగం మమతకు జూలై 2025లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ చేతుల మీదుగా మంజూరు పత్రం అందజేశారు. అనంతరం అధికారులు ఆన్లైన�
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు త్వరలోనే మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ రాబోతుందని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతార�
పెన్పహాడ్ మండల పరిధిలోని గూడెపుకుంట తండాలో నాటు సారా స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. నమ్మదగిన సమాచారంతో ఎస్ఐ గోపికృష్ణ ఆదేశానుసారం పోలీసులు సోమవారం గ్రామంలో ఆకస్మిక సోదాలు నిర్వహించారు.
14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి చావు అంచులకు వెళ్లి తెలంగాణ సాధించిన కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని తులసివనంగా చేస్తే అందులో పెరిగిన గంజాయి మొక్క రేవంత్ రెడ్డి అని సూర్యాపే