కోదాడ పట్టణ సర్వతోముఖాభివృద్ధికి మున్సిపల్ చైర్పర్సన్ కృషి చేయాలని ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెం
సూర్యాపేట జిల్లా ఆర్మూడ్ పోలీస్ విభాగం (ఏఆర్) నందు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నాగేశ్వరరావు, శ్రీధర్, భాస్కర్, వెంకటేశ్వర్లు, సోమయ్య, సుమన్, ఆనందరావు సివిల్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ స�
అనంతగిరి మండల పరిధిలోని వాయిలసింగవరం గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో సిరి పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పం�
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మకూర్.ఎస్ భవనంలో శంకరా కంటి ఆస్పత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో దాదాపు 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో..
యాప్తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, మండల వ్యవసాయ అధికారి అనిల్ నాయక్ను డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న చిన్న ఫోన్లో యూరియా యాప్ లేదని, తమ పంటలకు అవసరమైన
కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక సజావుగా ముగియడంతో గత 10 రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చైర్మన్ పదవికి ఐదుగురు పోటీ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సోమవారం కోదాడ మున్సిప�
దళితులను రక్షించేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ నిరంతరం కృషి చేస్తుందని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్రుడు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలో ఇటీవల పోలీస్ లాక్అప్ డెత్కు గురైన కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆయన �
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమ�
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన అఖిలేశ్ యాదవ్ తెలంగాణ 69వ ఎస్జీఎఫ్ అండర్-17 జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకు..
పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు వైభవంగా జరిగాయి. పాఠశాల యాజమాన్యం, ఇతర విద్యార్థులు 12వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు.
తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని, కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థు�
పైరుకు అదును దాటుతున్నా యూరియా అందడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పెన్పహాడ్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట నేరేడుచర్ల -సూర్యాపేట ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు.