ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా చేపట్టాలని అర్వపల్లి తాసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నాణ్యతండా, వేల్పుచర్ల, బొల్లంపల్లిలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండ�
జేఈఈ మెయిన్స్ సెషన్- 2 ఫలితాలను సోమవారం ఎన్టీఏ విడుదల చేసింది.ఈ ఫలితాల్లో కోదాడ పట్టణంలో రేస్ ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారు. కళాశాలకు చెంద�
తుంగతుర్తి మండల పరిధిలోని వెంపటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సినిమా పాటలు, జానపద గీతాలు, తెలంగా�
విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్త�
సూర్యాపేట జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసరుగా బి.సులోచన రాణి శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పని చేస్తున్న డీఐఈఓ భాను నాయక్ నుండి ఆమె బాధ్యతలు స్వీకరించారు. సులోచన రాణి భద్రాద్రి కొ�
ప్రజలు, వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ పిలుపునిచ్చారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం సూర్యాపే
పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా నూతనకల్ తాసీల్దార్ కార్యాలయాన్ని
అనుమానాస్పద స్థితిలో వేప చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు మృతి చెందిన సంఘటన సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారం అడ్డరోడ్డు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూర్యాపేట ఆర్డీఓ ఆర్.వేణుమాధవరావు నిర్వాహకులకు సూచించారు. శుక్రవారం పెన్పహాడ్ మండల కేంద్రంతో పాటు మాచారం, అనాజీపురం, అనంతారం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రా�
కోదాడ పట్టణంలోని ఎన్ ఆర్ ఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు, సహచర విద్యార్థులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ నియోజకవర్గం మేళ్ల�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్�
హుజూర్నగర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్ నియమితులయ్యారు. భువనగిరి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్న ఎన్.శ్యామ సుందర్ ను హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్ట�
ప్రజా సంక్షేమలో భాగంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని, ఇందులో భాగంగానే కోదాడ 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. గుర�
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాలకు రాష్ట�
ఐకెపి కేంద్రాలలో త్వరగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. �