తుంగతుర్తి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి స్పోర్ట్స్ స్కూల్ ఎంపికలో భాగంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంఈఓ బోయిన లింగయ్య..
అనంతగిరి మండలంలోని వాయిలసింగవరంలో ఉపాధి హామీ నిధులు రూ.8 లక్షలతో రెండవ వార్డులో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా..
మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన ఉండాలని పెన్పహాడ్ ఎస్ఐ కాస్తల గోపికృష్ణ అన్నారు. మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్లో విద్యార్థులకు పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో శుక్
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బి ఫామ్తో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన శాసన సభ స్
ఆశా కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్ల సంఘం తుంగతుర్తి మండల అధ్యక్షురాలు జయమ్మ కోరారు. గురువారం తుంగతుర్తి మండలం వెంపటిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు..
తుంగతుర్తి మండల పరిధిలోని మంచ్యతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ లకావత్ మాన్సింగ్ ఇటీవల ఆరోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించాడు. గురువారం..
కోదాడ పట్టణానికి చెందిన దళిత బిడ్డ కర్ల రాజేష్ ను చిత్రహింసలకు గురిచేసి చంపిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయలేదని, దీనికి జవాబు చెప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్లో అడుగు పెడితే శాంతి
సూర్యాపేట డివిజన్లోని 8 మండలాల్లో ఖాళీగా ఉన్న 15 రేషన్ షాప్ డీలర్ల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు తెలిపారు. గురువారం..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి జూనియర్ సివిల్ కోర్టు వరకు ఉన్న మద్దిరాల- తుంగతుర్తి మెయిన్ రోడ్డుకు కుడి వైపున ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీకి ఆనుకుని..
తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం అరుంధతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ఠకు భూమి పూజ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మంజుల వెంకన్న భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్ల
ప్రతి విద్యార్థి కష్టపడి చదువుల్లో మంచి ఫలితాలు సాధించాలని అర్వపల్లి ఎస్ఐ సైదులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం అర్వపల్లి మండల కేంద�
బర్రెలను మేపేందుకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కృష్ణానదిలో జారిపడి మృతి చెందిన విషాద సంఘటన చింతలపాలెం మండలంలోని చింత్రియాల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల �
పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో మున�
పశు పోషకులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని తుంగతుర్తి మండలం వెలుగుపల్లి సర్పంచ్ సోలిపురం అశ్విని కన్నారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెలుగుపల్లి..
సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫూలే వర్ధంతిని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగ