ఈ నెల 20న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎస్ఐ రుద్ర క్రాంతి కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమాజంలో రోజురోజుకూ వయోవృద్ధులపై జరుగుతున్న దాడులు, వారి పట్ల చూపిస్తున్న నిరాదరణ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అఖిల భారత సీనియర్ సిటిజన్స్ సమాఖ్య కార్యవర్గ సభ్యుడు రావేళ్ల సీతారామయ్య అన్నారు. ప్రపంచ
కోదాడ ఏ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 14న బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పార్టీని నియోజకవర్గంలో..
ఈ నెల 15న అర్వపల్లిలో నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎన్ఏ) సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య పిలుపునిచ్చారు.
పెన్పహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అనాజిపురం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (AAM) మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) గా సేవలందిస్తున్న డాక్టర్ చిప్పలపల్లి అనూష శనివారం ఉదయం 7:33 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మ�
బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ సమావేశం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఈ నెల 15న జరుగనున్నట్లు ఆ పార్టీ అర్వపల్లి మండల నాయకుడు గుండగాని సోమేశ్ గౌడ్ తెలిపారు. శనివారం మండల క
కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను డ్రా లో కేటాయించిన లబ్ధిదారులకు తక్షణమే అందజేయాలని బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బిజెపి జిల్లా కమిటీ సభ్యుడు
కోదాడ మున్సిపాలిటీ సాధారణ సమావేశం శుక్రవారం వాడివేడిగా జరిగినట్లు సమాచారం. కోదాడ పట్టణ పరిధిలో పలు అంశాలపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మామిడి రామారావు, చీమ నరేశ్, కందుల చంద్రశేఖర్ త�
కోదాడ నియోజకవర్గంలో గత రెండున్నర సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి జరుగుతుంటే నిలువరించలేక, ప్రశ్నించిన తమ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై అవాకులు చావాకులు పేలితే సహించేది లేదని బీ�
ఈనెల 12న తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సర్కిల్ పరిధిలో సారాయి కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ రజిత తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సీపీఎం నాయక
కల్లాలల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని బీఆర్ఎస్ నేత మట్టిపల్లి వెంకట్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
ఈ నెల 21, 22 తేదీల్లో కోదాడ లాల్ బంగ్లాలో నిర్వహించే అఖిల భారత రైతు కూలీ సంఘం సూర్యాపేట జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పోటు లక్ష్మయ్య, బొడ్డు శంకర్ పిలుపునిచ్�