కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల కాలంలో విద్యార్థులకు ఏం చేశారని విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ప్రశ్నించారు. మంగళవారం తుంగతుర్తి మండల క
నిస్వార్ధంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని తుంగతుర్తి సింగిల్ విండో ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ల
అధికార పార్టీ నాయకుల అండతో మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అక్రమంగా కబ్జాలు చేస్తున్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గమని, నిలువరించకపోతే తమ పార్టీ ఆధ్వ�
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 32వ వార్డులో మున్సిపల్ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన డబ్బా కొట్టును తొలగించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని టీ ఎస్ ఏ అధ్యక్షుడు ఎన్.ఎం.శ్రీకాంత్ యాదవ్ ఆర్డీఓ కార్యాలయం ఎ
ప్రభుత్వ విద్యా పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కేఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆమె మా�
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని పాత పోస్ట్ ఆఫీస్ స్థలంలో కొత్త పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణం చేపట్టాలని పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణ సాధన కమిటీ సభ్యులు సోమవారం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి విజ�
బీసీ బలహీన వర్గానికి చెందిన బాలికను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మానసికంగా, లైంగికంగా వేధింపులకు గురిచేసి చిత్రహింసలకు గురి చేయడం దుర్మార్గమని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్
సూర్యాపేట రూరల్ సర్కిల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ చల్లా యాదగిరి కూతురు యామిని సివిల్స్లో ప్రతిభ చూపి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కు ఎంపికైంది. ఈ మేరకు శనివారం..
కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తక్షణమే స్పందించాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరుల
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో 2015లో జరిగిన దారుణ హత్య కేసులో నలుగురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ హుజూర్నగర్ కోర్టు తీర్పు వెలువరించింది. శుక్రవారం గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేశ�
చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈఈ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం తుంగతుర్తి మండలంలోని దేవునిగుట్ట తండాలో నిర్వహించిన 'రైతు వారం' కార్యక్రమంలో ఆయన..
పంటల సాగులో మొదటిగా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని వ్యవసాయ శాస్త్రవేత్తలు అన్నారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని ఏపూర్ రైతు వేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం నిర్వహించి
రాష్ట్ర ప్రభుత్వం ఐకెపి సెంటర్లను తెరచి 40 రోజులవుతున్నా, రైతులు సెంటర్లకు ధాన్యాన్ని తెచ్చి 50 రోజులవుతున్నా కాంటాలు కాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే కాంటాలు పెట్టి రైతుల ఖాతాలో డబ్బులు జమ చే�
రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించి అధిక దిగుబడిని సాధించాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుపతమ్మ అన్నారు. బుధవారం రైతు వారోత్సవాలను పురస్కరించుకుని కోదాడ వ్యవసాయ మార్కెట్ క�
క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల వైద్యాధికారిని డాక్టర్ రమ్య అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ పాతర్లపాడు గ్రామం నందు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్ర�