దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి సీఎం కేసీఆర్ నెంబర్ వన్ స్థానంలో నిలిపితే... నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను వంచిందని, రేవంత్ సర్కార్ను గద్దె దించేందుకు ప్రజలు �
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి, జైలు జీవితం అనుభవించిన ఆవుల రామారావుకు ఉద్యమకారుల ఫోరంలో కీలక బాధ్యతలు దక్కాయి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రామారావు నియమిత�
దేశంలోనే కేంద్ర పూల్ కు అత్యధికంగా ధాన్యాన్ని అందించిన రాష్ట్రంగా తెలంగాణను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నంబర్ వన్ స్థానంలో నిలబెడితే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా వంచిందని కోదాడ మాజీ �
తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వారికి సరైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో త�
తుంగతుర్తి మండల పరిధిలోని కేశవాపురం గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము అనిత జనార్ధన్తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్�
బక్రీద్ పండుగ త్యాగానికి, దైవభక్తికి ప్రతీక అని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాదీర్ సాహెబ్ అన్నారు. గురువారం కోదాడ సాలార్జంగ్ పేటలోని ఈద్గాలో బక్రీద్ పర్వదినం సందర్భంగా సామూహిక ప్రత్యేక ప్రార�
కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాదులు బండి వీరభద్రరావు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద ఉత్తర్వులు జార
కోదాడలో ఫొటోగ్రాఫర్గా పనిచేస్తూ ఇటీవల సీతారాంపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందిన ఫొటోగ్రాఫర్ ఇమ్రాన్ కుటుంబానికి కోదాడ మండల ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు ఆర్థిక సాయం అందిం�
బక్రీద్ పర్వదినం సందర్భంగా ఖుర్బానీలో గోవులను కోయవద్దని కోదాడ పెద్ద మసీదు ఇమామ్ మౌలానా అబ్దుల్ ఖాద్రి సాహెబ్ అన్నారు. బుధవారం కోదాడ పెద్ద మసీదులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవులను వధించవద్దని...
కోదాడ నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల నిధులు నిలిపివేయడం అత్యంత దారుణమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరుతూ జిల్లా
ధాన్యం కాంట వేసిన 48 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించింది. నెల రోజులు గడుస్తున్నా డబ్బులందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. పెన్పహాడ్ మండల �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల (రివ్యాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కిం) ప్రీ.పెయిడ్ మీటర్ల విధానంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ �
కోదాడ రెవెన్యూ పరిధిలో 615, 616 సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా మార్పిడి చేశారని పేర్కొంటూ కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం రైతులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమకు..
సూర్యాపేట జిల్లా అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొబైలైజేషన్ ఎయిడ్ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆరోగ�
జూన్ నెలలో హైదరాబాద్, మిర్యాలగూడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్- 19 జూనియర్, సీనియర్ (బాల బాలికలు) బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపికకు ఈ నెల 31న కోదాడ ఇఆర్ఎస్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు సెలక్షన్స్�