రోడ్డు నిబంధనలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని పెన్పహాడ్ ఎస్ఐ కస్తాల గోపికృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్�
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ అన్నారు. రోడ్డు భద్రత మహోత్సవంలో భాగంగా బుధవారం కోదాడ పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో..
ఎస్సీ–ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. పార్ట
ఆత్మకూర్.ఎస్ మండలంలోని నెమ్మికల్ సంత వేలం పాటను రద్దు చేసి పాటదారుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బూడిగే సైదులు, అనిల్ కుమార్, వెంకట్ రెడ్డి, నాగరాజు డిమాండ్ చేశారు. నెమ్మికల్ గ్రామ పంచాయతీ సంత వే�
మైనర్లు వాహనాలు నడిపితే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని కోదాడ వాహనాల తనిఖీ అధికారి జిలాని తెలిపారు. బుధవారం కోదాడ తేజ టాలెంట్ పాఠశాలలో విద్యార్థులకు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పిం�
కోదాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం మాక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా లోక్ సభ సమావేశాల్లో దేశంలోని సమస్యలపై చర్చించడం, బిల్లులు ప్రవేశపెట్టడం, ఆమోదించడంతో పాట
సంక్రాంతి పండుగ సందర్భంగా నిషేధిత చైనా మంజా విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల భద్రత, ఇతర ప్రాణుల రక్షణ దృష్ట్యా..
మున్సిపాలిటీ ఎన్నికల కోసం సిద్ధం చేసిన కోదాడ ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్ అన్నారు. సోమవారం తప్పులు తడకగా ఉన్న ఓటర్ల జాబితాను సవరించాలని కోరుతూ ఆయన మున్సిపల్ మేనేజ
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు సిమెంట్ రేకుల ఇల్లు కాలిపోయిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపాటి అన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకా�
విద్యతోనే మహిళా, సామాజిక సాధికారత సాధ్యమని సూర్యాపేట జిల్లా జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య అన్నారు. సోమవారం అర్వపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత �
రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. సోమవారం రోడ్డు భద్రతా దినోత్సవ సందర్భంగా కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించ�
భూ వివాదంపై పోలీసులు విచారణ చేస్తుండగా ఓ రైతు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. దీంతో వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సూర్యాప�
స్థానిక సంస్థల ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ప్రచారం నిర్వహించిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ తరఫున అందరికీ న్యాయం జరుగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం �
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం గట్టికల్లు గ్రామంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న, స
దేశంలో మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య కొనియాడారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో సావిత్రిబాయి జయంతిని పురస్కర�