రైతులు అధిక పంట దిగుబడులు సాధించేందుకు భూసార పరీక్షలు చేసుకుని విత్తనాలు వేసుకోవాలని గడ్డిపల్లి కెవికే వ్యవసాయ శాస్త్రవేత్తలు సురేష్. వి.కిరణ్ సూచించారు. సోమవారం పెన్పహాడ్ మండల పరిధిలోని గాజుల మల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు, రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి
శంషాబాద్ నుండి చెన్నై వరకు నడవనున్న బుల్లెట్ ట్రైన్ ను చిట్యాల, సూర్యాపేట, కోదాడ నుండి తొలి నిర్ణయం ప్రకారమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో �
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రజాస్వామ్యబద్ధంగా సమరశీల పోరాటం నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసంలో రైతులకు అవసరమైన వ�
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్గా ఎం.ఏడుకొండలు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీస్ సిబ్బంది..
భవిష్యత్ తరాలకు మొక్కలు అవసరమని, పచ్చదనం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎక్సైజ్ ఎస్ఐ యాదయ్య, సర్పంచ్ నల్ల భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం అనంతగిరి మండలంలోని చనుపల్లిలో వన మహోత్సవం సందర్భంగా..
తుంగతుర్తి మండల కేంద్రంలోనే అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. గురువారం క్యాంప్ కార్యాలయం నుండి ఆయన పత్రిక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
కోదాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న నాలుగు కోర్టు కాంప్లెక్స్ల భవన నిర్మాణానికి త్వరితగతిన నిధులు మంజూరు చేయిస్తానని, అలాగే స్థానికంగా అదనపు జిల్లా న్యాయస్థానం (అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు) ఏర్పాటుకు కృషి
తుంగతుర్తి మండల పరిధిలోని గానుగబండ గ్రామంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్ఎలు..
తుంగతుర్తి మండల కేంద్రంలోనీ ఎస్సీ కాలనీకి చెందిన కత్తుల నవ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ నాయకులు వారి కుటుంబాన్ని పర�
సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్�
అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటున్న పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామ నివాసి బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో డిప్యూటీ తాసీల్దార్ కంఠమయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మా�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూర్యాపేట జడ్పీ సీఈఓ శిరీష సూచించారు. అనంతగిరి మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో మండల ప్రత్య
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విస్తృతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ అన్నారు. మంగళవారం ప�