సవరణలు, సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని పీవైఎల్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య అన్నారు. బుధవారం ఆత్మకూర్.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ డివిజన్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 17వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒం�
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం మోత్కూరు, శాలిగౌరారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణ
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికలపై నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సిబ్బంది పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, బాధ్యతతో విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నార�
తుంగతుర్తి మండల కేంద్రంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య తుంగతుర్తి మెయిన్ రోడ్�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ ప్రభుత్వ పాలనలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాడికొండ సీతయ్య ప్రభుత్వాన�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. శనివ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది సమన్వయంతో ప్రణాళిక ప్రకారం పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శనివారం రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల బందోబస్తుకు పెన్పహాడ�
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవ
విశ్రాంత ఉద్యోగులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, దీంతో పెన్షనర్ల పరిస్థితి దీనంగా మారిందని జాతీయ పెన్షనర్ల సంఘ సెక్రటరీ జనరల్ సుధాకర్ అన్నారు. గురువారం కోద
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీని వీడి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మఠంపల్లి మండలం చన్నాయపాలెంకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు
ఎనిమిది నెలల క్రితం కుక్క కరవగా ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడంతో వేయించుకోకపోవడంతో ఆ వ్యక్తి బుధవారం మృతి చెందాడు. ఈ సంఘటన ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని బొప్పారం గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థాని
ఎన్నికల బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. మొదటి విడత ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్ నందు ఏర్
సామాజిక సేవలో విశ్రాంత ఉద్యోగులు ముందుంటారని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో చలికి వణుకుతున్న నిరుపేదలకు, యాచకులకు స్వయంగా వెళ్లి దుప్పట
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల గెలుపు ఖాయమని ఆ పార్టీ పెన్పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచి