పెన్పహాడ్ మండల కేంద్రంలో సూర్యాపేట- నేరేడుచర్ల ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. చీదెళ్ల సహకార సంఘానికి 550 యూరియా బస్తాలు రాగా అక్కడికి 2 వేల మంది రైతులు రావడంతో తమకు పూర్తి స్థాయిలో యూ�
పెన్పహాడ్ మండలం భక్తల్లాపురం గ్రామంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. సీపీఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా భక్తల్లాప�
వేసిన పంటల అదును దాటిపోవడంతో యూరియా కోసం రైతులు అల్లాడిపోతున్నారు. పనులన్నీ మానుకుని ఎరువుల కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే పెన్పహాడ్ మండల పరిధిలోని నారాయణగూడెం సహకార సంఘం క�
కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మంగళవారం శంకుస్థాపనలు చేశారు. రూ.54.03 కోట్లతో రాజీవ్ నగర్ రాజీవ్ శాంతినగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు, రూ.5
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియాను తక్షణమే సరఫరా చేసి ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం నందు సిపిఐ పార�
యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రైతాoగానికి యూరియా అందించాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జాజిరెడ్డిగూడెం మ
వాసవీ క్లబ్కు దివంగత కే.సీ. గుప్తా చేసిన సేవలు మరువలేనివని వాసవీ క్లబ్ అధ్యక్షుడు సేకు శ్రీనివాసరావు అన్నారు. సోమవారం కే సి గుప్తా జయంతి సందర్భంగా కోదాడలో ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమా�
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు నానా ఆగచాట్లు పడుతున్నారు. పక్షం రోజుల నుంచి బాధలు పడుతున్నప్పటికీ అధికార, ప్రజా ప్రతినిధులకు మాత్రం తమపై దయ కలగడం లేదని ర�
అక్రమ అరెస్ట్ లతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని ఆశ వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సోమవారం చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పెన్పహాడ్లో ఆశ వ�
విశ్రాంత ఉద్యోగులు సమస్యలకు దూరంగా ఉంటూ, వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్లో ఆగస్ట్ నెలలో జరుపు�
మునగాల మండలంలోని తాడువాయి పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం శనివారం ఆందోళన చేపట్టారు. రెండు రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నప్పటికీ యూరియా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోదాడ సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, గంజాయి సేవించేవారు, అమ్మకం, రవాణాదారులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరు తమ పాత అలవాట్లను మానుకుని సత్ప్రవర్తనతో ఆదర్శంగా జీవించాలని సూర్యాపేట�
అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో వాటర్ షెడ్ పనులను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడీ, జడ్పీ సీఈఓ వి.వి అప్పారావు గురువారం పరిశీలించారు. నీటి నిల్వ చేయు పనులను పరిశీలించి, వాటర్ షెడ్ రైతులకు ఎంతో ఉప
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సాధించిన మారం పవిత్రను మంగళవారం పెన్పహాడ్ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎంఈఓ, పాఠశాల హెచ్ఎం నకిరేకంటి రవి, ఉపాధ్యాయ సిబ్బంది పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మాన�