మలిదళ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండేటి వెంకట్రెడ్డి(52) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. దోసపహాడ్ గ్రామానికే చెందిన, ప్రత్యేక తెలంగాణ కోస�
వరి కొయ్యలను కాలిస్తే భూమిలో జీవం హరిస్తుందని సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో పంట పొలాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భం�
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం పట్టణంలోని పోలీస్ భరోసా సెంటర్లో..
దళిత మాదిగ యువకుడు రాజేశ్ మృతి కేసులో కారకులపై 306, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ రాష్�
కోదాడ పట్టణంలోని కేఆర్ఆర్ జూనియర్ కళాశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బహుజన సంఘాలు, తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాల�
రాజ్యాంగం అనేది ప్రజలకు ఒక వరమని, దీనిని మనకు ప్రసాదించడానికి ఎంతోమంది మహానుభావులు కృషి చేశారని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం నవంబర్ 26ను పురస్కరించుకుని..
ప్రపంచ దేశాల్లోని అన్ని రాజ్యాంగాల్లో కెల్లా భారత రాజ్యాంగం సుదీర్ఘమైనది, అత్యున్నతమైనదని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా అన్నారు. బుధవారం హుజూర్నగ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం పెన్పహాడ్ మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం, ధర్మపురం గ్రామాల్లో ఐకే
పుట్టిన ప్రతి శిశువుకు పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు అన్ని రకాల టీకాలు వంద శాతం సకాలంలో ఇవ్వడం ఆరోగ్య విభాగం ప్రధాన బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఇమ్యూనైజేషన్ అధ
క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని తోడ్పడుతాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నర్సింహ అన్నారు. త్రిపుర రాష్ట్ర రాజధాని నగరం అగర్తలలో జరిగే జాతీయస్థాయి చెస్ పోటీలకు సూర్యాపేట పట్టణానికి చెందిన రాడికల్ చ�
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రాక్షస పాలన కొనసాగుతుందని, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చట్టంలోని నిబంధనలను బేఖాతరు చేసి కాంగ్రెస్ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర�
పెన్పహాడ్ మండల పరిధిలోని మాచారం వద్ద 1 కేజీ 400 గ్రాముల గంజాయిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ కాస్తల గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిన్న గారకుంట తండాకు చెందిన దారవత్ నాగరాజు..
ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేట ఈద్గా అభివృద్ధి, లక్ష్మీపురంలో షాదీఖానా ని�
రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కోదాడకు చెందిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటారు. మూడు రోజుల పాటు వరంగల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ పోటీల