ప్రజా సమస్యలపై ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో నిలదీస్తున్న తమ పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక పలాయనవాదంతో దాడులు, అరెస్టులు చేయిస్తూ ప్రజాస్వామ్య గొంతు నొక్కుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైశాచి
తుంగతుర్తి విద్యుత్ శాఖ ఏడీఈగా బానోతు నరసింహ మంగళవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఏడీఈ వనజ మునగాలకు బదిలీ కాగా, కోదాడలో పనిచేసే నరసింహ పదోన్నతిపై తుంగతుర్తికి వచ�
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద కాంగ్రెస్ నేతలు కేసీఆర్ చావు డప్పు పిలుపును అడ్డుకోవడానికి మద్దతుగా బయల్దేరిన జాజిరెడ్డిగూడెం బీఆర్ఎస్ సర్పంచులను అరెస్టు చేయడం దారుణమని..
అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్న బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మహిళా ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిపై పోలీసుల దుశ్చర్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగి�
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దుశ్శాసన పాలన నడుపుతున్నాడని, దానికి తెరపడే రోజు దగ్గరలోనే ఉందని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ హెచ్చరించారు. అ�
జాతీయ కరాటే పోటీల్లో తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు మరోమారు ప్రతిభ కనబరిచారు. 2 స్వర్ణ పథకాలు, మూడు వెండి పథకాలు, 6 కాంస్య పథకాలతో పాటు ప్రశంసా పత్రాల పొందడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చే�
అసెంబ్లీ గేటు బయట బీఆర్ఎస్ అగ్ర నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అరెస్టు చేయడం దుర్మార్గమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోం�
సూర్యాపేట జిల్లా ఉత్తమ ఎంఈఓగా నకిరేకంటి రవి ఎంపికయ్యారు. ప్రస్తుతం పెన్పహాడ్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా కొనసాగుతూ మండల పూర్థిస్థాయి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భ�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి మండలం వెంపటి గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య అన్నారు. శనివారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష�
ఎన్నికల్లో గెలిస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి గెలిచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర ఏండ్లు కావస్తున్నప్పటికీ విద్యార్థి, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించలేక అచేతనంగా ఉందని కోదా�
420 హామీలు, ఆరు గ్యారెంటీలు అంటూ ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అన్ని వర్గాలతో పాటు విద్యార్థులను మోసం చేశాడని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు నినదించారు. ఫీజు రీయింబర్స్మ
తుంగతుర్తి మండల కేంద్రంలోని జాంబవంత యూత్ క్లబ్ నూతన కమిటీని శుక్రవారం ఆ సంఘం సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు బొంకూరి రాజు, ఉపాధ్యక్షులు పోలేపాక కృష్ణ, బొంకూరి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్
ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోతు రాజారాం నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేం
చదువును ఆయుధంగా చేసుకుంటే పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించే ది�