పేరుకే నియోజకవర్గ కేంద్రం. కానీ అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది తుంగతుర్తి పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా మెయిన్ రోడ్డుపై బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు పక్కనే నిలబడుతూ ఇబ్బందు�
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన సీనియర్ క్రీడాకారుడు బొంకూరి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం శ్రీనివాస్ బాల్య స్నేహితులు ఆయన కుటుంబాన్ని..
తమ ఉద్యోగాలను తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ మహిళ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించగా, ఆమె కూతురు అక్కడే నిరసనకు దిగిన ఘటన కోదాడలో శనివారం చోటుచేసుకుంది. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కొంతసేపు ఉద్�
చదువుకున్న స్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం అభినందనీయమని అర్వపల్లి మండల విద్యాధికారి బాలు నాయక్ అన్నారు. శుక్రవారం తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షల 70 వేలతో నిర్మించిన కళా�
హత్య రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందని బీఆర్ఎస్ అర్వపల్లి మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, రాష్ట్ర నాయకుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం తిమ్మాపురంలో విలేకరుల సమావేశంలో వ�
తల్లిదండ్రులు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తమ పిల్లల భవిష్యత్ కోసం కష్టపడతారని, చెడు అలవాట్లకు దూరంగా నిర్దేశించిన లక్ష్యాలతో ఇష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాద
తుంగతుర్తి మండల టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కమిటీని ఆ సంఘం జిల్లా అక్రెడిటేషన్ కమిటీ సభ్యుడు శంకరమంచి రవీందర్ శర్మ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పూసపల�
రాష్ట్రంలోని ఆడబిడ్డల పెళ్లిలకు ఇస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. శుక్ర�
శ్రీశైలం ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని హుజూర్నగర్ మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో �
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ అనంతగిరి శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించాయి. మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
వర్షాభావ పరిస్థితులతో సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించక పోవడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఒకవైపు శ్రీశైలం–పోతిరెడ్డిపాడు మార్గం ద్వారా రాయలస�
ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పిసి) ఆధ్వర్యంలో గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి అనంతరం తాసీ�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో ప్రకటించిన దళిత డిక్లరేషనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ శ్రేణులు త�
ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వరి పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, అర్వపల్లి మండల ప్రత్యేక అధికారి జి.శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం అ�
ఇంటి ఆవరణలో లేదా పెరట్లో ఉండే కొద్దిపాటి స్థలంలో మహిళలు సొంతంగా మొక్కలు పెంచుకోవడాన్ని "కిచెన్ గార్డెన్" (పెరటి తోట) వేసుకోవాలని దీనివల్ల కుటుంబానికి తాజా, రసాయనాలు లేని కూరగాయలు లభిస్తాయని పేర్కొంటూ మ�