రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమ�
తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన వీరబోయిన అఖిలేశ్ యాదవ్ తెలంగాణ 69వ ఎస్జీఎఫ్ అండర్-17 జట్టు కెప్టెన్గా ఎంపికయ్యాడు. ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకు..
పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజీపురం మోడల్ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల వీడ్కోలు వేడుకలు వైభవంగా జరిగాయి. పాఠశాల యాజమాన్యం, ఇతర విద్యార్థులు 12వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు.
తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తామని, కోదాడ పట్టణంలో బీఆర్ఎస్ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున గెలుపొందిన అభ్యర్థు�
పైరుకు అదును దాటుతున్నా యూరియా అందడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పెన్పహాడ్ మండల కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట నేరేడుచర్ల -సూర్యాపేట ప్రధాన రహదారిపై శుక్రవారం రైతులు నిరసన తెలిపారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. రైతులు ఎవరూ క్యూలైన్లో కనిపించకూడదని భావించిన ప్రభుత్వం యాప్ ను అందుబాటులో తెచ్చింది. యాప్ లో సైతం రైతులకు యూరియా బుక్ అవ్వక నానా అవస్థలు పడుతున్నారు.
కోదాడ పబ్లిక్ క్లబ్ శాశ్వత సభ్యుడు కత్రం భాస్కర్ రెడ్డి మృతి బాధాకరమని, ఆయన జీవితం చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన
బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) చేసుకోవాలని ఆర్బీఐ లీడ్ మేనేజర్ కోమిద, లీడ్ బ్యాంక్ మేనేజర్ నాగవరప్రసాద్ సూచించారు. గురువారం..
యాసంగి పంట పెట్టుబడి సాయం 'రైతు భరోసా' నిధులను రాష్ట్ర ప్రభుత్వ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భ�
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వామపక్షాల ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో గురువారం న
అనంతగిరి మండలంలోని వాయిల సింగారం 1వ అంగన్వాడీ సెంటర్ను గ్రామ సర్పంచ్ నందిగామ శ్రీనివాసులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం..
అధికార కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పని చేస్తే కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోగా తాను స్వతంత్రంగా పోటీ చేస్తే పోలింగ్ సెంటర్లోకి అనుమతించకుండా పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తూ బెదిరింపులకు పాల్ప
సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బారాకత్ గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు చల్ల సైదులు 13 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. అందులో మూడు ఎకరాల వరకు ఎర్ర తెగులు వచ్చి పంట చేను ఎండిపోతుంది. ఆయనకు స్మార�