అన్ని ప్రాంతాలకు సమానంగా నీళ్లివ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కోటినాయక్ తండా వద్ద సూర్యాపేట-దంతాలపల్లి రోడ్డుపై ఎస్ఆర్ఎస్పీ కాల్వ వద్ద సోమవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు.
మండు వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయం అని చివ్వెంల ఎంపిడిఓ సంతోశ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బండమీది చందుపట్లలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేద్రాన్ని ఆయన�
శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఎస్ఆర్ఎఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో కోదాడ పట్టణానికి చెందిన శ్రీ సిటీ స్కూల్ విద్�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజ
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రుగొండ గుట్టలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట రాక సందర్భంగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆ పార్టీ నాగారం మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య శ్రేణులకు
రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ�
ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలో దాదాపు రూ.3 లక్షలు కేటాయించి ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ జిమ్ము ఇంతవరకు వినియోగంలోకి రాలేదు.
పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమ కేంద్ర బిందువు ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరసనలపై నిషేదం విధించడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకుడు సతీశ్
సూర్యాపేట జిల్లా కోదాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి విశ్రాంత ఉద్యోగుల క్రీడా, సాహిత్య, సాంస్కృతిక పోటీలు తగ్గేదేలే అన్నట్లుగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలు ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని వి�
కృత్రిమ మేధతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. శనివారం చివ్వేంల మండలం వట్టిఖమ్మంపహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏఐ (కృత్రిమ మేధ) ల్యాబ్ ని జిల్లా వి�
వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూర్యాపేట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం చివ్వేంల మండల పరిధిలోని గాయంవారిగూడెంలో పంట పొలాలను పరిశీలించారు. వరి పంటలొ అగ్గితెగులు, సుడిదోమ, కంప�
గవర్నర్ ప్రసంగంలో అమలు చేయని హామీలు, అబద్ధాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మాట్లాడితే, దళిత స్పీకర్ను అవమానించాడంటూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం కాంగ్రెస్ క
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం శెట్టిగూడెం గ్రామానికి చెందిన రైతు బీరెల్లి రామిరెడ్డి ఐదు ఎకరాల్లో ఆయిల్పామ్ తోట సాగు చేస్తున్నాడు. తోట నీటి కొరతను ఎదుర్కొంటుండంతో వేల రూపాయలు ఖర్చు చేస్త
సూర్యాపేట జిల్లాలోని రాజాపేటను కరువు మండలంగా ప్రకటించాలని సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని సింగారం గ్రామంలో ఎండిపోయిన వరి పంట పొలాలను ఆయన పరిశీలిం�