భూ వివాదంపై పోలీసులు విచారణ చేస్తుండగా ఓ రైతు గుండెపోటుకు గురై కుప్పకూలాడు. దీంతో వెంటనే అప్రమత్తమై చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సూర్యాప�
స్థానిక సంస్థల ఎన్నికల్లో అహర్నిశలు కష్టపడి ప్రచారం నిర్వహించిన ప్రతి కార్యకర్తను బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ తరఫున అందరికీ న్యాయం జరుగుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం �
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు.ఎస్ మండలం గట్టికల్లు గ్రామంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వరికుప్పల వెంకన్న, స
దేశంలో మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య కొనియాడారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో సావిత్రిబాయి జయంతిని పురస్కర�
కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు సాయి శ్రీ నగర్లో రహదారిపై డ్రైనేజీ గూణలు పగిలి మురుకి నీరు బయటికి వచ్చి దుర్వాసన వస్తుందని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ..
సామాజిక రుగ్మతలపై సమరభేరి మోగించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయీమ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం కోదాడ పట్టణం�
ప్రజలు ఫ్రాడ్ కాల్స్ ను గుర్తించి జాగ్రత్తగా ఉండాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో "ఫ్రాడ్ కాల్ పుల్ స్టాప్" అవగాహన పోస్టర్ను ఆవిష్కరించి మాట్
కలెక్టర్ గారు జర మా భూములు మాకు ఇప్పించండంటూ పలువులు రైతులు తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు జిల్లోదు సోమనారాయణ, జోగ�
వాహనదారులు, పాదచారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూర్యాపేట జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె.సంపత్ గౌడ్, బి.నవిత అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భం�
కబడ్డీ క్రీడకు స్థానికంగా ప్రాణం పోసి జాతీయ స్థాయిలో కోదాడ ప్రాంతానికి గుర్తింపు తెచ్చిన క్రీడా మాంత్రికుడు స్వర్గీయ ఖాజా భాయ్ అని సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఎండీ.మహబూబ్ జానీ అన్నారు. ఖాజా భాయ్ 36వ వర్ధ�
కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేశ్ మృతి ముమ్మాటికీ కస్టోడియల్ డెత్ అని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ అన్నారు. శుక్రవారం కోదాడలో పర్యటించిన మానవ హక్కుల వేదిక బృందం సభ్యులు మృతుడి తల్లితో ప
శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాం�
వ్యవసాయ మార్కెట్ కమిటీ, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెన్పహాడ్ మండల పరిధిలోని దుపహాడ్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మెగా పశు వైద్య శిబిరాన్ని సూర్యాపేట మార్కెట్ కమిటీ చెర్మెన్ కొప్పుల వేణా రెడ్డి,
తుంగతుర్తి నియోజకవర్గం కేంద్రం నుండి మద్దిరాల మండలం వెళ్లే ప్రధాన రహదారి పనులు వెంటనే చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండ�
మార్చి 2024 నుండి ఇప్పటివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం మనోవేదనకు గురిచేస్తుందని, బకాయిలు తక్షణమే చెల్లించకుంటే ఉద్యమం తప్పదని విశ్రాంత ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్�