మే 3న సూర్యాపేట జిల్లా పరిధిలో నిర్వహించే నీట్ (యుజి) -2026 పరీక్ష కేంద్రాల వద్ద మధ్యా హ్నం 12 గంటల నుండి రాత్రి 7:00 గంటల వరకు నిషేధ ఆజ్ఞలు సెక్షన్ 163 బీఎన్ఎస్ యాక్ట్ -2023 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ గురువారం �
రాష్ట్రంలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కే.వి.కే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ.కిరణ్ రైతులకు భూసార �
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో స్వర్ణభారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని 34వ వార్డులో స్థానిక
మనిషిని మనిషిని కలిపే పేగు బంధం, సమాజ సమతుల్యతను కాపాడేది సాహిత్య సాంస్కృతిక రంగాలదేనని ప్రముఖ సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు. మనిషి కష్టసుఖాలకు, మానవ జీవన పరిణామ క్రమానికి నిలు�
తెలంగాణ జాతి పిత, ఉద్యమ నేత, 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహా మనిషి కేసిఆర్ అని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్, సీనియర్ నాయకుడు పైడిమరి సత్యబాబు, కౌన్సిలర్ చీమ న�
తుంగతుర్తి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సీతయ్య మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల పున్నమ్మ సోమవారం ఉదయం తన ఇంటి దగ్గర ఉన్న మోటార్ వేయడానికి ప్లగ్ కరెంట్ బోర్డులో పెడుతుండగా ఒక్కసారిగా షాక్కు గు�
ట్రాఫిక్ పోలీసులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో సమ్మర్ కిట్స్, హెల్మెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఎండ తీవ్రత నుండి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల వర్షం వ్యక్తం చేస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం మండల ఆర్య వైశ్యుల సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి..
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నేరవేర్చడం లేదని దీంతో లబ్ధిదారుల్లో తీవ్రమైన నిరాశ కనబడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ
ఇల్లు, ఇంటి పరిసరాల్లో వారానికి ఒకసారి నీరు నిల్వ లేకుండా డ్రై డే పాటించాలని, దోమలు పెరగకుండా నియంత్రించాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి డాక్టర్ రమ్య అన్నారు. అంతర్జాతీయ మలేరియా దినోత్సవం �
హుజూర్నగర్ పట్టణంలోని గోవిందపురంలో గల గంగిరెద్దుల బజారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గురువారం ఇల్లు దగ్ధమైంది. ఆవుదొడ్డి వెంకన్నకు చెందిన ఇల్లు మొత్తం కాలిపోయింది. ఇంట్లోని బియ్యం, నిత్యవసర వస్త�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేదాకా ఉద్యమం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మిక నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కోదాడ డిపో ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. బస్సులు డిపో నుండి బయటకు రాకుండా నల�
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న కృషి అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణం