సమాజ హితం కోసం పని చేసిన వారిని జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది స్వరాష్ట్రంలో సాకారమవుతున్న మహనీయుల కలలు సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్�
మన ఊరు-మనబడిలో తొలిదశ పాఠశాలల ఎంపిక నల్లగొండ జిల్లాలో 517, యాదాద్రి జిల్లాలో 251, సూర్యాపేటలో 329 గుర్తింపు12 అంశాల్లో సకల సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక ప్రభుత్వ పాఠశాల బలోపేతమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసు�
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూర్యాపేట, ఫిబ్రవరి 15 : దళిత బంధు పథకం లబ్ధిదారులకు యూనిట్ల ఎంపికలో అధికారులు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక�
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు హుజూర్నగర్, ఫిబ్రవరి15 : గిరిజన సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సంత్ స
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్గౌడ్ బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 15 : ధర్మభిక్షం జీవిత పుస్తకంలోని ప్రతి పేజీ ప్రతి మాట ప్రతి అక్షరం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ న�
సూర్యాపేటటౌన్ : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తుందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన
ముమ్మరంగా మూసీ కెనాల్ టూ అంబేద్కర్నగర్ రోడ్డు పనులు హర్షం వ్యక్తం చేస్తున్న అంబేద్కర్నగర్ ప్రజలు బొడ్రాయిబజార్: ఆ వార్డు ప్రజలు ఎన్నో ఏండ్లుగా తమ కాలనీకి ఓ మంచి రోడ్డు కావాలని కంటున్న కలలను తెలంగాణ రా
10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో ఆలయ ఆధునికీకరణ, నూతన కట్టుబడి వేంకటేశ్వరస్వామి, అలివేలి మంగమ్మ, గోదాదేవి ఆలయాలు నాలుగు గోపురాలు, యాగశాల, పాకశాల, పుష్కరిణి, కేశ కండనశాలలు నేడే భూమి పూజకు హాజరు కానున్న శ్రీశ్రీ
ఆపన్నులకు ఆర్థిక చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016 దివ్యాంగులకు రూ.3,016 అందజేత నల్లగొండ జిల్లాలో 1,77,995 మంది లబ్ధిదారులు తల్లీకొడుకుకు పింఛనే ఆధారం పెద్దవూర మండలం బట్�
మండల సమావేశాలకు అధికారులు హాజరు కావాలి జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక సూర్యాపేటఅర్బన్, మార్చి 28: మండల కేంద్రాల్లో నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు అధికారులు విధిగా హాజరు కావాలని, పెండింగ్లో ఉన్న అభివృద
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ నల్లగొండ, మార్చి 28 : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల దృష్ట్యా ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హెచ్చరించా�